Saturday, 28 March 2026
  • Home  
  • శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం – భక్తుల భారీ రద్దీ
- ఆంధ్రప్రదేశ్

శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం – భక్తుల భారీ రద్దీ

శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం 18 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఆదివారం రోజున 27,410 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, భక్తులు అవసరమైన ఏర్పాట్లతో, సమయాన్ని ముందుగా ప్రణాళిక చేసుకుని, శ్రీవారి సేవలను శ్రద్ధగా అనుభవించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం 18 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు.
ఆదివారం రోజున 27,410 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా,
భక్తులు అవసరమైన ఏర్పాట్లతో, సమయాన్ని ముందుగా ప్రణాళిక చేసుకుని, శ్రీవారి సేవలను శ్రద్ధగా అనుభవించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.