Friday, 5 June 2026
  • Home  
  • మట్టి మనిషి నాటక ప్రదర్శన : వల్లూరు శివప్రసాద్
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మట్టి మనిషి నాటక ప్రదర్శన : వల్లూరు శివప్రసాద్

నెల్లూరు: ప్రముఖ రచయిత్రి డాక్టర్ వాసిరెడ్డి సీతాదేవి రచించిన ప్రసిద్ధ నవల ‘మట్టి మనిషి’ ఆధారంగా రూపొందించిన నాటకం ఆదివారం నెల్లూరులోని కస్తూర్బా కళాక్షేత్రంలో ఉచితంగా ప్రదర్శించనున్నారు. అరసం ప్రధాన కార్యదర్శి వల్లూరు శివప్రసాద్ నాటకీకరించిన ఈ నాటకానికి యస్.ఎం. భాషా దర్శకత్వం వహించారు. ఇప్పటికే పలు నగరాల్లో విజయవంతంగా ప్రదర్శింపబడిన ఈ నాటకం మట్టి–మనిషి సంబంధాలను, భూమిని వ్యాపార వస్తువుగా మార్చిన సమాజంలోని దుష్పరిణామాలను ఆవిష్కరిస్తుంది. నాటకాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కన్వీనర్ చిరసాని కోటిరెడ్డి కోరారు.

నెల్లూరు: ప్రముఖ రచయిత్రి డాక్టర్ వాసిరెడ్డి సీతాదేవి రచించిన ప్రసిద్ధ నవల ‘మట్టి మనిషి’ ఆధారంగా రూపొందించిన నాటకం ఆదివారం నెల్లూరులోని కస్తూర్బా కళాక్షేత్రంలో ఉచితంగా ప్రదర్శించనున్నారు. అరసం ప్రధాన కార్యదర్శి వల్లూరు శివప్రసాద్ నాటకీకరించిన ఈ నాటకానికి యస్.ఎం. భాషా దర్శకత్వం వహించారు. ఇప్పటికే పలు నగరాల్లో విజయవంతంగా ప్రదర్శింపబడిన ఈ నాటకం మట్టి–మనిషి సంబంధాలను, భూమిని వ్యాపార వస్తువుగా మార్చిన సమాజంలోని దుష్పరిణామాలను ఆవిష్కరిస్తుంది. నాటకాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కన్వీనర్ చిరసాని కోటిరెడ్డి కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.