దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరగడంతో సామాన్య ప్రజలపై భారం పెరిగింది. గత పది రోజుల్లో ఇది నాలుగోసారి ధరల పెంపు కావడం గమనార్హం. తాజా పెంపుతో లీటరుకు రూ.2.7 నుంచి రూ.2.8 వరకు ధరలు పెరిగాయి. మే 15 నుంచి ఇప్పటివరకు మొత్తం పెరుగుదల రూ.7.5 వరకు చేరింది. పెరిగిన ఇంధన ధరలు రవాణా, నిత్యావసర వస్తువుల ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

- Featured
ఇంధన ధరలకు మరో షాక్
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరగడంతో సామాన్య ప్రజలపై భారం పెరిగింది. గత పది రోజుల్లో ఇది నాలుగోసారి ధరల పెంపు కావడం గమనార్హం. తాజా పెంపుతో లీటరుకు రూ.2.7 నుంచి రూ.2.8 వరకు ధరలు పెరిగాయి. మే 15 నుంచి ఇప్పటివరకు మొత్తం పెరుగుదల రూ.7.5 వరకు చేరింది. పెరిగిన ఇంధన ధరలు రవాణా, నిత్యావసర వస్తువుల ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

