Wednesday, 4 March 2026
  • Home  
  • రాష్ట్రపతి అవార్డు గ్రహీతలను సత్కరించిన మిత్ర బృందం
- తిరుపతి

రాష్ట్రపతి అవార్డు గ్రహీతలను సత్కరించిన మిత్ర బృందం

శ్రీకాళహస్తి పట్టణంలోని భాస్కరపేటలో ఉంటున్న అప్పిని రాజేంద్ర, అప్పిన మాధవిలకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపతి ముర్మూచే మన చేనేత బిడ్డలైన వీరికి కలంకారి కృషికి వీరికి రాష్ట్రపతి భవన్ లో సకల మర్యాదలతో 15 రోజులు పాటు చూసుకొని సత్కరించడం జరిగింది. ఈ సందర్బంగా వారి మిత్ర బృందం శ్రీ చాముండేశ్వరి కళ్యాణ సదన్ లో వీరికి స్నేహితులు అందరూ కలసి సత్కరించారు.

శ్రీకాళహస్తి పట్టణంలోని భాస్కరపేటలో ఉంటున్న అప్పిని రాజేంద్ర, అప్పిన మాధవిలకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపతి ముర్మూచే మన చేనేత బిడ్డలైన వీరికి కలంకారి కృషికి వీరికి రాష్ట్రపతి భవన్ లో సకల మర్యాదలతో 15 రోజులు పాటు చూసుకొని సత్కరించడం జరిగింది. ఈ సందర్బంగా వారి మిత్ర బృందం శ్రీ చాముండేశ్వరి కళ్యాణ సదన్ లో వీరికి స్నేహితులు అందరూ కలసి సత్కరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.