పున్నమి న్యూస్, పెద్దాపురం సోమవారం ఉదయం 10.30 కి భారతీయ జనత పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన జనతా వారధి కార్యక్రమం లో భాగంగా ప్రజా సమస్యలు ను RDO కార్యాలయం నందు నిర్వహించిన గ్రీవెన్సెల్ అధికారులు దృష్టికి తీసుకువెళ్లి సమస్యలును పరిష్కరించడం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజలలు తమ సమస్యలును భాజపా చేపట్టిన జనతా వారధి ద్వారా త్వరిత గతిన పరిష్కరించుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం కు బిజెపి పెద్దాపురం నియోజకవర్గం ఇంచార్జ్ దాట్ల సాహితి వర్మ, పట్టణ అధ్యక్షులు బొలిశెట్టి రాంకుమార్, జనరల్ సెక్రెటరీ మిడతాని శ్రీధర్, ఓడిమని శివ, చెల్లిపోయిన రత్నం, కె ధనలక్ష్మి, అద్దేపల్లి వెంకట్రావు, నెల్లిపూడి బ్రహ్మాజీ పాల్గొన్నారు

పెద్దాపురం RDO కార్యాలయం లో బిజెపి జిల్లా అధ్యక్షులు ఆధ్వర్యంలో జనతా వారధి.
పున్నమి న్యూస్, పెద్దాపురం సోమవారం ఉదయం 10.30 కి భారతీయ జనత పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన జనతా వారధి కార్యక్రమం లో భాగంగా ప్రజా సమస్యలు ను RDO కార్యాలయం నందు నిర్వహించిన గ్రీవెన్సెల్ అధికారులు దృష్టికి తీసుకువెళ్లి సమస్యలును పరిష్కరించడం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజలలు తమ సమస్యలును భాజపా చేపట్టిన జనతా వారధి ద్వారా త్వరిత గతిన పరిష్కరించుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం కు బిజెపి పెద్దాపురం నియోజకవర్గం ఇంచార్జ్ దాట్ల సాహితి వర్మ, పట్టణ అధ్యక్షులు బొలిశెట్టి రాంకుమార్, జనరల్ సెక్రెటరీ మిడతాని శ్రీధర్, ఓడిమని శివ, చెల్లిపోయిన రత్నం, కె ధనలక్ష్మి, అద్దేపల్లి వెంకట్రావు, నెల్లిపూడి బ్రహ్మాజీ పాల్గొన్నారు

