Sunday, 3 May 2026

Blog

సత్యసాయి

శ్రీ మహాచండి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవారు.

అమడగూరు: విజయదశమి శరన్నవరాత్రుల పర్వదినాలలో భాగంగా శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారు బుధవారం శ్రీ మహాచండి దేవి అలంకరణలో కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు.అమ్మవారికి భక్తిశ్రద్ధలతో భక్తులు పూజలు నిర్వహించారు.అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ఆలయ ధర్మకర్త పొట్ట పురుషోత్తం రెడ్డి తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త పొట్ట పురుషోత్తం రెడ్డి,ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో “సొసైటీ ఫర్ వైబ్రేంట్ విజయవాడ” సారధ్యంలో “విజయవాడ ఉత్సవ్” వ‌ర‌ల్డ్స్ బిగ్గెస్ట్ ఫెస్టీవ్ కార్నివ‌ల్ వాక్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్ లతో కలిసి స్వాగతం పలకడం జరిగింది… అనంతరం విజయవాడ ఉత్సవ్ కార్నివాల్ వాక్ వేడుకలను జెండా ఊపి ప్రారంభించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో “సొసైటీ ఫర్ వైబ్రేంట్ విజయవాడ” సారధ్యంలో “విజయవాడ ఉత్సవ్” వ‌ర‌ల్డ్స్ బిగ్గెస్ట్ ఫెస్టీవ్ కార్నివ‌ల్ వాక్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్ లతో కలిసి స్వాగతం పలకడం జరిగింది… అనంతరం విజయవాడ ఉత్సవ్ కార్నివాల్ వాక్ వేడుకలను జెండా ఊపి ప్రారంభించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు… విజయవాడ ఉత్సవ్ కార్నివాల్ వాక్ వేడుకలలో లార్జెస్ట్ డప్పు ఆర్టిస్ట్ ర్యాలీగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించడం విజయవాడ నగరానికే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతగానో గర్వకారణం… అడ్జుడికేటర్ ఫర్ ది గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ స్వపిణి దంగిరికర్ గారు అందజేసిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్ ను ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, సొసైటీ ఫర్ వైబ్రేంట్ విజయవాడ సభ్యులతో కలిసి అందుకోవడం జరిగింది… 40 కి కళాబృందాలు, మూడు వేలకు పైగా కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలతో బందర్ రోడ్డు అంతా ఉత్సవ వాతావరణం నెలకొంది… విజయవాడ ఉత్సవ్ కి కర్త, కర్మ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈ నారా చంద్రబాబునాయుడు గారు ఉన్నప్పుడు హైదరాబాద్ లో ఎన్నో ఫెస్టివల్స్ నిర్వహించారు… ఆ ఫెస్టివల్స్ తో హైదరాబాద్ ను వైబ్రేంట్ చేశారు… భవిష్యత్తులో అమరావతికి మణిహారంగా విజయవాడ ఉత్సవం ఉండబోతుంది… ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు మరియు అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఏడాది విజయవాడ వచ్చావు నిర్వహిస్తాము… గత 11 రోజులుగా 4 వేదికల్లో కళాకారులను ప్రోత్సహించటమే కాకుండా సత్కరించాము.. కళాకారుల ప్రతిభను నగరవాసులు ఎంతగానో ఆదరించారు… విద్య, ఐటీ శాఖల మంత్రి శ్రీ నారా లోకేష్ గారి చేతుల మీదుగా ఈ విజయవాడ ఉత్సవ్ ప్రారంభం కావడం, ముగింపు వేడుకలకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి హాజరవ్వడం ఎంతగానో ఆనందంగా ఉంది… ఏపీ టూరిజం, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో 11 రోజులుగా విజయవాడ ఉత్సవ్ విజయవంతంగా సాగింది… మైసూర్, కలకత్తా ఉత్సవాలను తలపించే విధంగా విజయవాడ ఉత్సవ్ ను కూటమి పార్టీ నాయకులు, అధికారులు మరియు నగర ప్రజల భాగస్వామ్యంతో ఘనంగా నిర్వహించుకున్నాము … ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు సంప్రదాయం – ఆధునికత కలబోసిన ప్రత్యేక వేషధారణ ప్రదర్శనలు ప్రజలను పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.. విజయవాడ ఉత్సవ్ కి సహకరించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారికి, ఉపముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను… వచ్చే ఏడాది విజయవాడ ఉత్సవ్ మరింత భారీ స్థాయిలో నిర్వహిస్తాము…. ఈ విజయవాడ ఉత్సవ్ కార్యక్రమాన్ని ఇంతగా విజయవంతం చేసిన విజయవాడ నగర వాసులకు, పర్యాటకులకు, భక్తులకు, నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు….

ఎన్ టి ఆర్ జిల్లా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో “సొసైటీ ఫర్ వైబ్రేంట్ విజయవాడ” సారధ్యంలో “విజయవాడ ఉత్సవ్” వ‌ర‌ల్డ్స్ బిగ్గెస్ట్ ఫెస్టీవ్ కార్నివ‌ల్ వాక్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్ లతో కలిసి స్వాగతం పలకడం జరిగింది… అనంతరం విజయవాడ ఉత్సవ్ కార్నివాల్ వాక్ వేడుకలను జెండా ఊపి ప్రారంభించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో “సొసైటీ ఫర్ వైబ్రేంట్ విజయవాడ” సారధ్యంలో “విజయవాడ ఉత్సవ్” వ‌ర‌ల్డ్స్ బిగ్గెస్ట్ ఫెస్టీవ్ కార్నివ‌ల్ వాక్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్ లతో కలిసి స్వాగతం పలకడం జరిగింది… అనంతరం విజయవాడ ఉత్సవ్ కార్నివాల్ వాక్ వేడుకలను జెండా ఊపి ప్రారంభించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు… విజయవాడ ఉత్సవ్ కార్నివాల్ వాక్ వేడుకలలో లార్జెస్ట్ డప్పు ఆర్టిస్ట్ ర్యాలీగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించడం విజయవాడ నగరానికే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతగానో గర్వకారణం… అడ్జుడికేటర్ ఫర్ ది గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ స్వపిణి దంగిరికర్ గారు అందజేసిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్ ను ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, సొసైటీ ఫర్ వైబ్రేంట్ విజయవాడ సభ్యులతో కలిసి అందుకోవడం జరిగింది… 40 కి కళాబృందాలు, మూడు వేలకు పైగా కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలతో బందర్ రోడ్డు అంతా ఉత్సవ వాతావరణం నెలకొంది… విజయవాడ ఉత్సవ్ కి కర్త, కర్మ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈ నారా చంద్రబాబునాయుడు గారు ఉన్నప్పుడు హైదరాబాద్ లో ఎన్నో ఫెస్టివల్స్ నిర్వహించారు… ఆ ఫెస్టివల్స్ తో హైదరాబాద్ ను వైబ్రేంట్ చేశారు… భవిష్యత్తులో అమరావతికి మణిహారంగా విజయవాడ ఉత్సవం ఉండబోతుంది… ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు మరియు అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఏడాది విజయవాడ వచ్చావు నిర్వహిస్తాము… గత 11 రోజులుగా 4 వేదికల్లో కళాకారులను ప్రోత్సహించటమే కాకుండా సత్కరించాము.. కళాకారుల ప్రతిభను నగరవాసులు ఎంతగానో ఆదరించారు… విద్య, ఐటీ శాఖల మంత్రి శ్రీ నారా లోకేష్ గారి చేతుల మీదుగా ఈ విజయవాడ ఉత్సవ్ ప్రారంభం కావడం, ముగింపు వేడుకలకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి హాజరవ్వడం ఎంతగానో ఆనందంగా ఉంది… ఏపీ టూరిజం, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో 11 రోజులుగా విజయవాడ ఉత్సవ్ విజయవంతంగా సాగింది… మైసూర్, కలకత్తా ఉత్సవాలను తలపించే విధంగా విజయవాడ ఉత్సవ్ ను కూటమి పార్టీ నాయకులు, అధికారులు మరియు నగర ప్రజల భాగస్వామ్యంతో ఘనంగా నిర్వహించుకున్నాము … ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు సంప్రదాయం – ఆధునికత కలబోసిన ప్రత్యేక వేషధారణ ప్రదర్శనలు ప్రజలను పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.. విజయవాడ ఉత్సవ్ కి సహకరించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారికి, ఉపముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను… వచ్చే ఏడాది విజయవాడ ఉత్సవ్ మరింత భారీ స్థాయిలో నిర్వహిస్తాము…. ఈ విజయవాడ ఉత్సవ్ కార్యక్రమాన్ని ఇంతగా విజయవంతం చేసిన విజయవాడ నగర వాసులకు, పర్యాటకులకు, భక్తులకు, నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు….

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు 2025

విజయవాడలో అక్టోబర్ 6న స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు 2025 ప్రదానోత్సవం ఘనంగా జరుగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై రాష్ట్ర స్థాయిలో ఎంపికైన మున్సిపాలిటీలు, పంచాయతీలకు అవార్డులు ప్రదానం చేయనున్నారు. రాష్ట్రంలో పరిశుభ్రత, పారిశుధ్యం, అభివృద్ధి చర్యల్లో ప్రతిభ కనబరచిన పట్టణాలు, గ్రామాలకు ఈ గుర్తింపు లభించింది. ఎంపికైన మున్సిపాలిటీలు: మంగళగిరి-తాడేపల్లి, తాడిపత్రి, బొబ్బిలి, పలమనేరు, ఆత్మకూరు (నెల్లూరు), కుప్పం. ఎంపికైన పంచాయతీలు: చౌడువాడ (అనకాపల్లి), ఆర్.ఎల్.పురం (ప్రకాశం), లోల్ల ( డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ), చల్లపల్లి (కృష్ణా), చెన్నూరు (కడప), కనమకుల పల్లె (చిత్తూరు). ఈ అవార్డులు స్థానిక సంస్థల కృషిని ప్రోత్సహిస్తూ, పరిశుభ్రత పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించడంలో కీలకంగా నిలుస్తాయి.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

నవంబర్ నుంచి తగ్గనున్న విద్యుత్ చార్జీలు!

అక్టోబర్ /02/2025 (పున్నమి ప్రతినిధి) నవంబర్‌ నుండి రాష్ట్రంలో విద్యుత్‌ చార్జీలు తగ్గనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల సాధారణ వినియోగదారులకు పెద్ద ఉపశమనం లభించనుంది. మొత్తం రూ.895.12 కోట్లు ప్రజలకు ఆదా అవుతుందని అధికారులు వెల్లడించారు. విద్యుత్‌ బిల్లులలో భారీ తగ్గింపు రావడం ద్వారా గృహ వినియోగదారులు, చిన్న వ్యాపారాలు, వ్యవసాయ రంగం వంటి విభాగాలకు ఊరట లభించనుంది. ప్రజల ఆర్థిక భారం తగ్గించడమే కాకుండా విద్యుత్‌ వ్యవస్థలో స్థిరత తీసుకురావడానికీ ఈ చర్య దోహదం చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల పక్షాన తీసుకున్న ఈ సమర్థ నిర్ణయం, భవిష్యత్తులో మరింత ప్రజానుకూల విధానాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని భావిస్తున్నారు. మొత్తంగా, ఈ తగ్గింపు సాధారణ కుటుంబాల నుండి చిన్నతరహా వ్యాపారాల దాకా అందరికీ లాభకరంగా మారనుంది.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొబ్బరి ఆధారిత పరిశ్రమ అభివృద్ధి

అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొబ్బరి ఆధారిత పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రివర్యులు శాసనసభలో వెల్లడించారు. మామిడికుదురు మండలం, పెదపట్నంలంక గ్రామంలో ఆధునిక కొబ్బరి పరిశ్రమను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ పరిశ్రమ ద్వారా స్థానిక రైతులకు నేరుగా లాభాలు చేకూరుతాయని, వారి ఉత్పత్తులకు తగిన ధర లభిస్తుందని అన్నారు. కొబ్బరి పీచు, నూనె, నీరు, శెల్లు, హస్తకళలు వంటి ఉత్పత్తుల ప్రాసెసింగ్, నిల్వ, మార్కెటింగ్, ఎగుమతి సదుపాయాలు కల్పిస్తామని వివరించారు. దీంతో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమలో ఆర్థికాభివృద్ధి వేగవంతమై, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. మహిళా స్వయం సహాయ సంఘాలకు కూడా ఈ పరిశ్రమ ద్వారా సహకారం అందజేస్తామని చెప్పారు. పరిశ్రమల స్థాపనతో కొత్త వ్యాపారాలు ఆవిర్భవించి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం రైతు కుటుంబాలకు ఒక మైలురాయిగా నిలుస్తుందని మంత్రివర్యులు అన్నారు.

అన్నమయ్య

చిట్వేల్ మండలం కుమ్మరపల్లి గ్రామంలో దసరా ఉత్సవాలు ఘనంగా

చిట్వేల్, అక్టోబర్ 2 : (పున్నమి ప్రతినిధి) చిట్వేల్ మండలం కుమ్మరపల్లి గ్రామంలో దసరా పండగ సందర్భంగా ఈశ్వరి దేవి మాత ఊరేగింపు వైభవంగా జరిగింది. గ్రామస్తులు సంప్రదాయ బద్దంగా పాల్గొని భక్తి శ్రద్ధలతో మాతను ఊరేగింపులో తీసుకువెళ్లారు. భక్తులు బాణాసంచా కాల్చి, కీర్తనలు చేస్తూ, హారతులు పట్టి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.దసరా పండుగ సందర్భంగా గ్రామంలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి.

తూర్పు గోదావరి

మినీ గోకులం శాలలకు శంకుస్థాపన చేసిన యం.ఎల్.ఏ ముప్పిడి..

పున్నమి న్యూస్ ప్రతినిధి: తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామంలో యం.జి.ఎన్.ఆర్.ఈ. జి.ఎస్.పథకం కింద మంజూరైనా మినిగోకులం షెడ్డు (పశువుల శాల) 2లక్షల వ్యయంతో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన కొవ్వూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు,ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.పశువుల సంరక్షణకు ప్రభుత్వం మిని గోకులం పథకం ద్వారా 90% రాయితీపై పాడి రైతులకు పశువుల షెడ్లు నిర్మాణాలు చేపట్టిందని.ఈ మేరకు ఈ అవకాశాన్ని పశుపోషకులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ద్విసభ్య కమిటీ సబ్యులు,కూటమి నాయకులు పాల్గొన్నారు.

తిరుపతి

స్వదేశీ వస్తులను ప్రోత్సహించండి-దేశ అభివృద్ధిలో భాగమవ్వండి. -కోలా ఆనంద్

ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా చేస్తున్న సేవా పక్షోత్సవాలులో భాగంగా మహాత్మా గాంధీ మరియు లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ సూచనలతో స్వదేశీ వస్తువులను కొనుగోల చేయాలన్న సంకల్పంతో తిరుపతిలో రెండు రోజులు పాటు చేసిన ఖాది సంత ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు పాకా సత్య నారాయణ,శాసన సభ్యులు ఆదినారాయణ రెడ్డి,బిజెపి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి తో కలిసి బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ పాల్గొనడం జరిగనది.

తిరుపతి

స్వదేశీ వస్తువుల కొనుగోలుకు సహకరిస్తాం భారతదేశ అభివృద్ధికి బాటలు వేస్తాం డా.చంద్రప్ప

ప్రధాని నరేంద్ర మోధీ జన్మదిన పక్షోత్సవాల లో భాగంగా శ్రీకాళహస్తి శ్రీరామనగర్ కాలనీ లోని 109వ పోలింగ్ బూత్ డా.చంద్రప్ప కార్యాలయం నందు బిజెపి తిరుపతి జిల్లా మాజీ అధ్యక్షులు డా.చంద్రప్ప,రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కండ్రిగ ఉమా పోలింగ్ బూత్ అధ్యక్షురాలు ప్రియాంక లు మహాత్మ గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి జన్మదినం కావడంతో వారి చిత్రపటాలకు పుష్ప మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా డా.చంద్రప్ప మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోధీ పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ మరియు స్వదేశీ ఉత్పత్తుల కొనుగోలులో భాగంగా చేనేత కార్మికులను ప్రోత్సహించేందుకు శ్రీకాళహస్తి పట్టణంలో ఖాధీ ఉత్పత్తులను కొనడం జరిగిందన్నారు.మహాత్మా గాంధీ స్వచ్ఛతకు ప్రాధాన్యత ఇచ్చారని,దేశ ప్రజలు స్వచ్ఛతను పాటిస్తే మానసికంగా,ఆర్థికంగా అభివృద్ధి చెందుతారన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.