Monday, 4 May 2026

Blog

వనపర్తి

ఆధునిక పద్ధతులను ఉపయోగించి హిందీ భాషను సులభతరం చేయాలి పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు రిసోర్స్ పర్సన్ లు

*హిందీ భాషలోనే మెలకువలను నేర్పించాలి* *పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు రిసోర్స్ పర్సన్లు మాట్లాడుతున్న దృశ్యం* *పున్నమి ప్రతినిధి వనపర్తి జిల్లా:: తేదీ 29 /12/2025* *ఈరోజు హిందీ ఒకరోజు స్కూల్ కాంప్లెక్స్ సమావేశం సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలురు ఘనపూర్ లో ప్రారంభ ఉపన్యాసం చేస్తున్న ప్రధాన ఉపాధ్యాయులు కాళిదాసు గారు మరియు వీరితోపాటు రిసోర్స్ పర్సన్ ఎంఎన్ విజయకుమార్ వారు మాట్లాడుతూ ఆధునిక పద్ధతులను ఉపయోగిస్తూ వివిధ తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన యాప్ లను దృశ్యశ్రవణ మాధ్యమాల ద్వారా సులభ తరం చేయాలని ఉపాధ్యాయులకు వాళ్లు తెలియజేశారు వివిధ పాఠశాలల నుంచి విచ్చేసిన హిందీ ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాల్గొన్నారు*

వనపర్తి

ఆధునిక పద్ధతులను ఉపయోగించి హిందీ భాషను సులభతరం చేయాలి పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు రిసోర్స్ పర్సన్ లు

*హిందీ భాషలోనే మెలకువలను నేర్పించాలి* *పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు రిసోర్స్ పర్సన్లు మాట్లాడుతున్న దృశ్యం* *పున్నమి ప్రతినిధి వనపర్తి జిల్లా:: తేదీ 29 /12/2025* *ఈరోజు హిందీ ఒకరోజు స్కూల్ కాంప్లెక్స్ సమావేశం సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలురు ఘనపూర్ లో ప్రారంభ ఉపన్యాసం చేస్తున్న ప్రధాన ఉపాధ్యాయులు కాళిదాసు గారు మరియు వీరితోపాటు రిసోర్స్ పర్సన్ ఎంఎన్ విజయకుమార్ వారు మాట్లాడుతూ ఆధునిక పద్ధతులను ఉపయోగిస్తూ వివిధ తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన యాప్ లను దృశ్యశ్రవణ మాధ్యమాల ద్వారా సులభ తరం చేయాలని ఉపాధ్యాయులకు వాళ్లు తెలియజేశారు వివిధ పాఠశాలల నుంచి విచ్చేసిన హిందీ ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాల్గొన్నారు*

వనపర్తి

ఆధునిక పద్ధతులను ఉపయోగించి హిందీ భాషను సులభతరం చేయాలి పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు రిసోర్స్ పర్సన్ లు

*హిందీ భాషలోనే మెలకువలను నేర్పించాలి* *పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు రిసోర్స్ పర్సన్లు మాట్లాడుతున్న దృశ్యం* *పున్నమి ప్రతినిధి వనపర్తి జిల్లా:: తేదీ 29 /12/2025* *ఈరోజు హిందీ ఒకరోజు స్కూల్ కాంప్లెక్స్ సమావేశం సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలురు ఘనపూర్ లో ప్రారంభ ఉపన్యాసం చేస్తున్న ప్రధాన ఉపాధ్యాయులు కాళిదాసు గారు మరియు వీరితోపాటు రిసోర్స్ పర్సన్ ఎంఎన్ విజయకుమార్ వారు మాట్లాడుతూ ఆధునిక పద్ధతులను ఉపయోగిస్తూ వివిధ తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన యాప్ లను దృశ్యశ్రవణ మాధ్యమాల ద్వారా సులభ తరం చేయాలని ఉపాధ్యాయులకు వాళ్లు తెలియజేశారు వివిధ పాఠశాలల నుంచి విచ్చేసిన హిందీ ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాల్గొన్నారు*

కామారెడ్డి

రామారెడ్డి సర్పంచ్ల సెలబ్రేషన్ ఉత్సవాలు

కామారెడ్డి, 29 డిసెంబర్, ( పున్నమి ప్రతినిధి ) : రామారెడ్డి మండల కేంద్రంలో ఆదివారం మున్నూ రు కాపు మండల సంఘం ఆధ్వర్యంలో నూతన సర్పంచ్ బండి ప్రవీణ్, ఉపసర్పంచ్ హనుమాయెల్ల నవీన్, పోసానిపెట్ ఉపసర్పంచ్ గండ్ర అంజయ్య మరియు వివిధ గ్రామాల వార్డు సభ్యులకు సన్మాన కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమం మండల మున్నూరు కాపు సంఘం ప్రధాన అధ్యక్షు డు కడెం శ్రీకాంత్ నేతృత్వంలో విజయవంతమైం ది. సర్పంచ్ బండి ప్రవీణ్, ఉపసర్పంచ్ నవీన్, పోసానిపెట్ ఉపసర్పంచ్ గండ్ర అంజయ్యలతో పాటు మండలంలోని వివిధ గ్రామాల వార్డు సభ్యు లకు శాలువాలు, జ్ఞాపికలు అందజేసి సన్మానం చేశారు. ముఖ్య అతిథిగా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబ ర్ తోట భూమన్న, జిల్లా సెక్రెటరీ అంజయ్య, కోశాధి కారి కుంట అంజన్న, మండల సెక్రెటరీ కాలా హను మాన్లు, కోశాధికారి డప్పు స్వామి, మండల కోఆర్డి నేటర్ బండి లింగం, గౌరవ అధ్యక్షుడు పైడాకుల కృష్ణలు పాల్గొన్నారు. పాల్గొన్నవారు మండల మున్నూరు కాపు సంఘం కమిటీ సభ్యులు రామా రెడ్డి మండల మున్నూరు కాపు కుల బాంధ వులు ఈ కార్యక్రమం మున్నూరు కాపు సంఘం ఆధ్వ ర్యంలో గ్రామపంచాయతీ నాయకుల విజయాన్ని జరుపుకుని, మండలాభివృద్ధికి కట్టుబడి పనిచేయాలని పిలుపునిచ్చింది.

అల్లూరి సీతారామరాజు

రికార్డు స్ధాయిలో సందర్శనా ప్రాంతాలకు పర్యాటకులు

పర్యాటకుల తాకిడితో అరకులోయ, డుంబ్రిగుడ మండలాలు కిటకిటలాడాయి. వరుస శెలవులు, వారాంతం కావడంతో రికార్డు స్ధాయిలో పర్యాటకులు సందర్శన ప్రాంతాలను సందర్శించారు. అరకులోయ గిరిజన మ్యూజియంను శని, ఆదివారాలలో సుమారు 14000 మంది, పద్మాపురం బొటానికల్ గార్డెన్ ను 4500 మంది, డుంబ్రిగుడ మండలంలోని అరకు పీనరి నీ 6100 మంది, చాపరాయి జలపాతం ను 6255 మంది పర్యాటకులు సందర్శించినట్లు ఆయా సందర్శనా ప్రాంతాల ఇంఛార్జ్ లు తెలిపారు

అల్లూరి సీతారామరాజు

అరకు: పెరుగుతున్న చలి తీవ్రత

అరకులోయ పరిసర ప్రాంతాలలో చలి తీవ్రత పెరుగుతుంది. గత రెండు రోజులతో పోల్చితే సోమవారం చలి పెరిగింది. ఉదయం 9 గంటలైనా సూర్యకిరణాలు భూమిని తాకలేనంతగా పొగమంచు దట్టంగా అలుముకుని, మంచు తెరల చాటున అరకు ప్రకృతి అందాలు నిద్రిస్తున్నట్లుంది. అరకులోయ లో ఉదయం 9 గంటలకు 15° ఉష్ణోగ్రత ఉండి, పర్యాటకులకు మంచి అనుభూతిని కలిగిస్తుంది.

వనపర్తి

317 స్పాజ్ బదిలీలు చేపట్టాలి, రికగైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు డిమాండ్

*317 బదిలీలపై స్పష్టత, భాషా పండితుల భార్యాభర్తల బదిలీలు వెంటనే చేపట్టాలి* *రాష్ట్ర అధ్యక్షులు, రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర అధ్యక్షులు శానమోని నరసింహులు డిమాండ్* *పున్నమి ప్రతినిధి వనపర్తి::29/12/2025* *ఈరోజు పాలమూరు జిల్లాలో రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు శానమోని నర్సింలు గారు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎంఎన్ విజయ కుమార్ గారు హాజరయ్యారు ఈ సందర్భంగా సమావేశంలోని సభ్యులందరూ అనేక విషయాలపై చర్చించి ప్రధానంగా ఈ క్రింది విషయాలపై ఏకగ్రీవంగా తీర్మానించి రాష్ట్ర గౌరవ సలహాదారులు కాంగ్రెస్ అధికార ప్రతినిధి శ్రీ గాలి్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారికి తీర్మానాన్ని సమర్పించి ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం వచ్చేలాగా సహకరించాలని కోరడం జరిగింది* 1. *317 జీవో అమలులో భాగంగా వివిధ జిల్లాలకు కేటాయించబడ్డ భార్యాభర్తలను సొంత జిల్లాకు కేటాయించాలి* 2. *సొంత జిల్లా కోల్పోయిన భాషా పండితులు ప్రమోషన్ పొందిన కారణంతో డిప్యూటేషన్కు దూరమైనందున 190 జీవోని సవరించి భాష పండితులు కూడా తాత్కాలికంగా ఇచ్చే డిప్యూటేషన్లకు అవకాశం కల్పించాలి* *పై కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ కుమార్ గారి సమన్వయంతో ఏర్పాటయినాయి కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వీరేందర్ గౌడ్, రాష్ట్ర కార్యదర్శి నవీన్ కుమార్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు*

వనపర్తి

317 స్పాజ్ బదిలీలు చేపట్టాలి, రికగైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు డిమాండ్

*317 బదిలీలపై స్పష్టత, భాషా పండితుల భార్యాభర్తల బదిలీలు వెంటనే చేపట్టాలి* *రాష్ట్ర అధ్యక్షులు, రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర అధ్యక్షులు శానమోని నరసింహులు డిమాండ్* *పున్నమి ప్రతినిధి వనపర్తి::29/12/2025* *ఈరోజు పాలమూరు జిల్లాలో రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు శానమోని నర్సింలు గారు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎంఎన్ విజయ కుమార్ గారు హాజరయ్యారు ఈ సందర్భంగా సమావేశంలోని సభ్యులందరూ అనేక విషయాలపై చర్చించి ప్రధానంగా ఈ క్రింది విషయాలపై ఏకగ్రీవంగా తీర్మానించి రాష్ట్ర గౌరవ సలహాదారులు కాంగ్రెస్ అధికార ప్రతినిధి శ్రీ గాలి్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారికి తీర్మానాన్ని సమర్పించి ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం వచ్చేలాగా సహకరించాలని కోరడం జరిగింది* 1. *317 జీవో అమలులో భాగంగా వివిధ జిల్లాలకు కేటాయించబడ్డ భార్యాభర్తలను సొంత జిల్లాకు కేటాయించాలి* 2. *సొంత జిల్లా కోల్పోయిన భాషా పండితులు ప్రమోషన్ పొందిన కారణంతో డిప్యూటేషన్కు దూరమైనందున 190 జీవోని సవరించి భాష పండితులు కూడా తాత్కాలికంగా ఇచ్చే డిప్యూటేషన్లకు అవకాశం కల్పించాలి* *పై కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ కుమార్ గారి సమన్వయంతో ఏర్పాటయినాయి కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వీరేందర్ గౌడ్, రాష్ట్ర కార్యదర్శి నవీన్ కుమార్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు*

వనపర్తి

317 స్పాజ్ బదిలీలు చేపట్టాలి, రికగైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు డిమాండ్

*317 బదిలీలపై స్పష్టత, భాషా పండితుల భార్యాభర్తల బదిలీలు వెంటనే చేపట్టాలి* *రాష్ట్ర అధ్యక్షులు, రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర అధ్యక్షులు శానమోని నరసింహులు డిమాండ్* *పున్నమి ప్రతినిధి వనపర్తి::29/12/2025* *ఈరోజు పాలమూరు జిల్లాలో రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు శానమోని నర్సింలు గారు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎంఎన్ విజయ కుమార్ గారు హాజరయ్యారు ఈ సందర్భంగా సమావేశంలోని సభ్యులందరూ అనేక విషయాలపై చర్చించి ప్రధానంగా ఈ క్రింది విషయాలపై ఏకగ్రీవంగా తీర్మానించి రాష్ట్ర గౌరవ సలహాదారులు కాంగ్రెస్ అధికార ప్రతినిధి శ్రీ గాలి్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారికి తీర్మానాన్ని సమర్పించి ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం వచ్చేలాగా సహకరించాలని కోరడం జరిగింది* 1. *317 జీవో అమలులో భాగంగా వివిధ జిల్లాలకు కేటాయించబడ్డ భార్యాభర్తలను సొంత జిల్లాకు కేటాయించాలి* 2. *సొంత జిల్లా కోల్పోయిన భాషా పండితులు ప్రమోషన్ పొందిన కారణంతో డిప్యూటేషన్కు దూరమైనందున 190 జీవోని సవరించి భాష పండితులు కూడా తాత్కాలికంగా ఇచ్చే డిప్యూటేషన్లకు అవకాశం కల్పించాలి* *పై కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ కుమార్ గారి సమన్వయంతో ఏర్పాటయినాయి కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వీరేందర్ గౌడ్, రాష్ట్ర కార్యదర్శి నవీన్ కుమార్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు*

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పెద్దపులి సంచార ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు

ఉదయగిరి మండలంలోని బండగానిపల్లి ఘాట్ రోడ్డు పెద్దపులి సంచరిస్తున్న విషయం పై ఈ క్రమంలో అటవీ అధికారులు పెద్దపులి సంచరిస్తున్న ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు ఉదయగిరి అటవీ రేంజ్ పరిధిలోని కొత్తపల్లి, ఉదయగిరి, వెస్ట్ నందిపాడు బీట్ ప్రాంతాల్లో ఈ కెమెరాలు ఏర్పాటు చేశారు దుత్తలూరు డీ ఆర్ ఓ , మురళీ , ఎఫ్ ఎస్ ఓ చిన్న వెంకటయ్య , ఏ బీ ఓ, వేంకటేశ్వర్లు , బేస్ క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.