Wednesday, 29 April 2026

Blog

ఖమ్మం

*నేడు ప్రధాని మోడీ పర్యటన సాగేది ఇలా…*

*నేడు ప్రధాని మోడీ పర్యటన సాగేది ఇలా…* *గురువారం ఉదయం 7:50:* ఢిల్లీ విమానాశ్రయం నుంచి విమానంలో బయలుదేరుతారు. *10:20: కర్నూలు (ఓర్వకల్లు)* విమానాశ్రయానికి చేరుకుంటారు. *10:25: ఎంఐ-17 హెలికాప్టర్‌లో* బయలుదేరి శ్రీశైలం సమీపంలోని సున్నిపెంట హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. *11:15: సున్నిపెంట నుంచి రోడ్డుమార్గంలో శ్రీశైలంలోని* భ్రమరాంబ అతిథి గృహానికి చేరుకుని, కొద్దిసేపు విరామం తీసుకుంటారు. *11:45: శ్రీశైలం ప్రధాన ఆలయానికి చేరుకుని..* భ్రమరాంబ, మల్లికార్జునస్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. *1:35: సున్నిపెంట నుంచి* హెలికాప్టర్‌లో కర్నూలుకు బయలుదేరతారు. *2:20: కర్నూలు నగర శివారులో* రాగమయూరి గ్రీన్‌హిల్స్‌లో సభా ప్రాంగణం సమీపంలో ఏర్పా టు చేసిన హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. *2:30 నుంచి 4:05:* అభివృద్ధి పనులకు శంకుస్థాపన, బహిరంగ సభలో పాల్గొంటారు. *4:20: హెలికాప్టర్‌లో కర్నూలు* విమానాశ్రయానికి చేరుకుంటారు. *4:45: విమానంలో ఢిల్లీకి బయలుదేరతారు*

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరి మండలం క్రిష్ణoపల్లి గ్రామం వద్ద ఆటో బోల్తా

ఉదయగిరి మండలం క్రిష్ణoపల్లి గ్రామ సమీపంలో ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టడంతో పలువురికి గాయాలైనా ఘటన గురువారం చోటుచేసుకుంది దుత్తలూరు లోని బొగ్గు బట్టిలకు పని చేసేందుకు వెళుతుండగా గేదె అడ్డురావడంతో తప్పించబోయి పడిపోయింది ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా మరి కొందరికి స్వల్ప గాయాలయ్యాయి గాయపడిన వారిని ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రం కు తరలించారు.

విశాఖపట్నం

ఇంటింటి చెత్త సేకరణలో ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి.

గృహాలు, అపార్ట్మెంట్ల నివాసితులు పరిసరాల పరిశుభ్రతను పాటించాలి. – జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఇ.ఎన్ .వి .నరేష్ కుమార్. విశాఖపట్నం అక్టోబర్ మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ పరిధిలో ప్రతి గృహము, అపార్ట్మెంట్ల నివాసితులు పరిసరాల పరిశుభ్రతను పాటించాలని, ఇంటింటి చెత్త సేకరణలో ప్రజలు అవగాహన కలిగి భాగస్వామ్యంతో విశాఖ నగర అభివృద్ధికి, పరిసరాల పరిశుభ్రత కు ,పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఇ ఎన్ వి నరేష్ కుమార్ ప్రజలకు బుధవారం పత్రికా ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ప్రధాన వైద్యాధికారి మాట్లాడుతూ నిత్యం జీవీఎంసీ పారిశుద్ధ్య కార్మికులు ప్రతి ఇంటి నుండి వ్యర్ధాలను సేకరిస్తూ క్లాప్ వాహనాల ద్వారా తరలించడం జరుగుతున్నదని , ఈ ప్రక్రియను మరింత సమర్థవంతంగా నూరు శాతం నిర్వహించేందుకు జీవీఎంసీ నిరంతర చర్యలు చేపట్టిందన్నారు. నగరంలో నిత్యం 610 క్లాప్ వాహనాలు, 65 ఈ -ఆటోల ద్వారా ప్రతి ఇంటి నుండి చెత్తను సేకరించడంతోపాటు 1100 డంపర్, కాంపాక్టర్ బిన్స్ సేకరణ తరలింపు ప్రక్రియ నిత్యం జీవీఎంసీ జరుపుతోందన్నారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలు పూర్తి అవగాహన కలిగి నిత్యం తమ ఇంటికి వచ్చే క్లాప్ వాహనాలకు సేకరించిన వ్యర్ధాలను అందించాలని, లేదా దగ్గర్లో ఉన్న డంపర్ బిన్ను, కాంపాక్టర్ బిన్ లలో వ్యర్ధాలను వేసి విశాఖ నగర పరిశుభ్రతకు సహకరించాలని ప్రధాన వైద్యాధికారి తెలిపారు. “ప్రజలు ముఖ్యంగా చేయవలసినవి” *ప్రతి గృహము, అపార్ట్మెంట్ల నివాసితులు పచ్చ, నీలం, ఎరుపు రంగులు గల డస్ట్ బిన్లను కొనుగోలు చేసుకుని తడి, పొడి మరియు ప్రమాదకరమైన వ్యర్ధాలను వేరుచేసి నిత్యం జీవీఎంసీ క్లాప్ వాహనాలకు అందించాలి. *ప్రతిరోజు ఉదయం మీ ఇంటి వద్దకు సేకరణకు వచ్చే వాహనానికి వ్యర్ధాలను తప్పనిసరిగా అందించాలి . *వ్యర్ధాలు సేకరించే సమయాన్ని గమనించి ఆ సమయానికల్లా వ్యర్ధాలను అందించాలి. *పారిశుద్ధ్య కార్మికుల కృషికి గౌరవిస్తూ సహకరించాలి. “ప్రజలు చేయకూడని పనులు” *రోడ్లపై, కాలువలలో , ఫుట్పాతులపై ,బహిరంగ ప్రదేశాలలో , ఖాళీ స్థలాలలో వ్యర్ధాలను పడవేయరాదు. *మీ ఇంటి వద్ద ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను రాత్రిపూట బయట ఉంచరాదు. *ప్లాస్టిక్ కవర్లు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను ఉపయోగించరాదు. *పశువుల వ్యర్ధాలు, తడి వ్యర్ధాలు ఇతరుల ఇళ్ల ముందు, పరిసరాలలో వేయరాదు. విశాఖ నగరాన్ని పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన, పర్యావరణహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ జీవీఎంసీ కు సహకరించాలని ప్రధాన వైద్యాధికారి పత్రికా ప్రకటన ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

విశాఖపట్నం

ఇంటింటి చెత్త సేకరణలో ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి.

గృహాలు, అపార్ట్మెంట్ల నివాసితులు పరిసరాల పరిశుభ్రతను పాటించాలి. – జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఇ.ఎన్ .వి .నరేష్ కుమార్. విశాఖపట్నం అక్టోబర్ మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ పరిధిలో ప్రతి గృహము, అపార్ట్మెంట్ల నివాసితులు పరిసరాల పరిశుభ్రతను పాటించాలని, ఇంటింటి చెత్త సేకరణలో ప్రజలు అవగాహన కలిగి భాగస్వామ్యంతో విశాఖ నగర అభివృద్ధికి, పరిసరాల పరిశుభ్రత కు ,పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఇ ఎన్ వి నరేష్ కుమార్ ప్రజలకు బుధవారం పత్రికా ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ప్రధాన వైద్యాధికారి మాట్లాడుతూ నిత్యం జీవీఎంసీ పారిశుద్ధ్య కార్మికులు ప్రతి ఇంటి నుండి వ్యర్ధాలను సేకరిస్తూ క్లాప్ వాహనాల ద్వారా తరలించడం జరుగుతున్నదని , ఈ ప్రక్రియను మరింత సమర్థవంతంగా నూరు శాతం నిర్వహించేందుకు జీవీఎంసీ నిరంతర చర్యలు చేపట్టిందన్నారు. నగరంలో నిత్యం 610 క్లాప్ వాహనాలు, 65 ఈ -ఆటోల ద్వారా ప్రతి ఇంటి నుండి చెత్తను సేకరించడంతోపాటు 1100 డంపర్, కాంపాక్టర్ బిన్స్ సేకరణ తరలింపు ప్రక్రియ నిత్యం జీవీఎంసీ జరుపుతోందన్నారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలు పూర్తి అవగాహన కలిగి నిత్యం తమ ఇంటికి వచ్చే క్లాప్ వాహనాలకు సేకరించిన వ్యర్ధాలను అందించాలని, లేదా దగ్గర్లో ఉన్న డంపర్ బిన్ను, కాంపాక్టర్ బిన్ లలో వ్యర్ధాలను వేసి విశాఖ నగర పరిశుభ్రతకు సహకరించాలని ప్రధాన వైద్యాధికారి తెలిపారు. “ప్రజలు ముఖ్యంగా చేయవలసినవి” *ప్రతి గృహము, అపార్ట్మెంట్ల నివాసితులు పచ్చ, నీలం, ఎరుపు రంగులు గల డస్ట్ బిన్లను కొనుగోలు చేసుకుని తడి, పొడి మరియు ప్రమాదకరమైన వ్యర్ధాలను వేరుచేసి నిత్యం జీవీఎంసీ క్లాప్ వాహనాలకు అందించాలి. *ప్రతిరోజు ఉదయం మీ ఇంటి వద్దకు సేకరణకు వచ్చే వాహనానికి వ్యర్ధాలను తప్పనిసరిగా అందించాలి . *వ్యర్ధాలు సేకరించే సమయాన్ని గమనించి ఆ సమయానికల్లా వ్యర్ధాలను అందించాలి. *పారిశుద్ధ్య కార్మికుల కృషికి గౌరవిస్తూ సహకరించాలి. “ప్రజలు చేయకూడని పనులు” *రోడ్లపై, కాలువలలో , ఫుట్పాతులపై ,బహిరంగ ప్రదేశాలలో , ఖాళీ స్థలాలలో వ్యర్ధాలను పడవేయరాదు. *మీ ఇంటి వద్ద ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను రాత్రిపూట బయట ఉంచరాదు. *ప్లాస్టిక్ కవర్లు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను ఉపయోగించరాదు. *పశువుల వ్యర్ధాలు, తడి వ్యర్ధాలు ఇతరుల ఇళ్ల ముందు, పరిసరాలలో వేయరాదు. విశాఖ నగరాన్ని పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన, పర్యావరణహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ జీవీఎంసీ కు సహకరించాలని ప్రధాన వైద్యాధికారి పత్రికా ప్రకటన ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

విశాఖపట్నం

ఇంటింటి చెత్త సేకరణలో ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి.

గృహాలు, అపార్ట్మెంట్ల నివాసితులు పరిసరాల పరిశుభ్రతను పాటించాలి. – జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఇ.ఎన్ .వి .నరేష్ కుమార్. విశాఖపట్నం అక్టోబర్ మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ పరిధిలో ప్రతి గృహము, అపార్ట్మెంట్ల నివాసితులు పరిసరాల పరిశుభ్రతను పాటించాలని, ఇంటింటి చెత్త సేకరణలో ప్రజలు అవగాహన కలిగి భాగస్వామ్యంతో విశాఖ నగర అభివృద్ధికి, పరిసరాల పరిశుభ్రత కు ,పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఇ ఎన్ వి నరేష్ కుమార్ ప్రజలకు బుధవారం పత్రికా ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ప్రధాన వైద్యాధికారి మాట్లాడుతూ నిత్యం జీవీఎంసీ పారిశుద్ధ్య కార్మికులు ప్రతి ఇంటి నుండి వ్యర్ధాలను సేకరిస్తూ క్లాప్ వాహనాల ద్వారా తరలించడం జరుగుతున్నదని , ఈ ప్రక్రియను మరింత సమర్థవంతంగా నూరు శాతం నిర్వహించేందుకు జీవీఎంసీ నిరంతర చర్యలు చేపట్టిందన్నారు. నగరంలో నిత్యం 610 క్లాప్ వాహనాలు, 65 ఈ -ఆటోల ద్వారా ప్రతి ఇంటి నుండి చెత్తను సేకరించడంతోపాటు 1100 డంపర్, కాంపాక్టర్ బిన్స్ సేకరణ తరలింపు ప్రక్రియ నిత్యం జీవీఎంసీ జరుపుతోందన్నారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలు పూర్తి అవగాహన కలిగి నిత్యం తమ ఇంటికి వచ్చే క్లాప్ వాహనాలకు సేకరించిన వ్యర్ధాలను అందించాలని, లేదా దగ్గర్లో ఉన్న డంపర్ బిన్ను, కాంపాక్టర్ బిన్ లలో వ్యర్ధాలను వేసి విశాఖ నగర పరిశుభ్రతకు సహకరించాలని ప్రధాన వైద్యాధికారి తెలిపారు. “ప్రజలు ముఖ్యంగా చేయవలసినవి” *ప్రతి గృహము, అపార్ట్మెంట్ల నివాసితులు పచ్చ, నీలం, ఎరుపు రంగులు గల డస్ట్ బిన్లను కొనుగోలు చేసుకుని తడి, పొడి మరియు ప్రమాదకరమైన వ్యర్ధాలను వేరుచేసి నిత్యం జీవీఎంసీ క్లాప్ వాహనాలకు అందించాలి. *ప్రతిరోజు ఉదయం మీ ఇంటి వద్దకు సేకరణకు వచ్చే వాహనానికి వ్యర్ధాలను తప్పనిసరిగా అందించాలి . *వ్యర్ధాలు సేకరించే సమయాన్ని గమనించి ఆ సమయానికల్లా వ్యర్ధాలను అందించాలి. *పారిశుద్ధ్య కార్మికుల కృషికి గౌరవిస్తూ సహకరించాలి. “ప్రజలు చేయకూడని పనులు” *రోడ్లపై, కాలువలలో , ఫుట్పాతులపై ,బహిరంగ ప్రదేశాలలో , ఖాళీ స్థలాలలో వ్యర్ధాలను పడవేయరాదు. *మీ ఇంటి వద్ద ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను రాత్రిపూట బయట ఉంచరాదు. *ప్లాస్టిక్ కవర్లు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను ఉపయోగించరాదు. *పశువుల వ్యర్ధాలు, తడి వ్యర్ధాలు ఇతరుల ఇళ్ల ముందు, పరిసరాలలో వేయరాదు. విశాఖ నగరాన్ని పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన, పర్యావరణహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ జీవీఎంసీ కు సహకరించాలని ప్రధాన వైద్యాధికారి పత్రికా ప్రకటన ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

విశాఖపట్నం

ఇంటింటి చెత్త సేకరణలో ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి.

గృహాలు, అపార్ట్మెంట్ల నివాసితులు పరిసరాల పరిశుభ్రతను పాటించాలి. – జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఇ.ఎన్ .వి .నరేష్ కుమార్. విశాఖపట్నం అక్టోబర్ మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ పరిధిలో ప్రతి గృహము, అపార్ట్మెంట్ల నివాసితులు పరిసరాల పరిశుభ్రతను పాటించాలని, ఇంటింటి చెత్త సేకరణలో ప్రజలు అవగాహన కలిగి భాగస్వామ్యంతో విశాఖ నగర అభివృద్ధికి, పరిసరాల పరిశుభ్రత కు ,పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఇ ఎన్ వి నరేష్ కుమార్ ప్రజలకు బుధవారం పత్రికా ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ప్రధాన వైద్యాధికారి మాట్లాడుతూ నిత్యం జీవీఎంసీ పారిశుద్ధ్య కార్మికులు ప్రతి ఇంటి నుండి వ్యర్ధాలను సేకరిస్తూ క్లాప్ వాహనాల ద్వారా తరలించడం జరుగుతున్నదని , ఈ ప్రక్రియను మరింత సమర్థవంతంగా నూరు శాతం నిర్వహించేందుకు జీవీఎంసీ నిరంతర చర్యలు చేపట్టిందన్నారు. నగరంలో నిత్యం 610 క్లాప్ వాహనాలు, 65 ఈ -ఆటోల ద్వారా ప్రతి ఇంటి నుండి చెత్తను సేకరించడంతోపాటు 1100 డంపర్, కాంపాక్టర్ బిన్స్ సేకరణ తరలింపు ప్రక్రియ నిత్యం జీవీఎంసీ జరుపుతోందన్నారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలు పూర్తి అవగాహన కలిగి నిత్యం తమ ఇంటికి వచ్చే క్లాప్ వాహనాలకు సేకరించిన వ్యర్ధాలను అందించాలని, లేదా దగ్గర్లో ఉన్న డంపర్ బిన్ను, కాంపాక్టర్ బిన్ లలో వ్యర్ధాలను వేసి విశాఖ నగర పరిశుభ్రతకు సహకరించాలని ప్రధాన వైద్యాధికారి తెలిపారు. “ప్రజలు ముఖ్యంగా చేయవలసినవి” *ప్రతి గృహము, అపార్ట్మెంట్ల నివాసితులు పచ్చ, నీలం, ఎరుపు రంగులు గల డస్ట్ బిన్లను కొనుగోలు చేసుకుని తడి, పొడి మరియు ప్రమాదకరమైన వ్యర్ధాలను వేరుచేసి నిత్యం జీవీఎంసీ క్లాప్ వాహనాలకు అందించాలి. *ప్రతిరోజు ఉదయం మీ ఇంటి వద్దకు సేకరణకు వచ్చే వాహనానికి వ్యర్ధాలను తప్పనిసరిగా అందించాలి . *వ్యర్ధాలు సేకరించే సమయాన్ని గమనించి ఆ సమయానికల్లా వ్యర్ధాలను అందించాలి. *పారిశుద్ధ్య కార్మికుల కృషికి గౌరవిస్తూ సహకరించాలి. “ప్రజలు చేయకూడని పనులు” *రోడ్లపై, కాలువలలో , ఫుట్పాతులపై ,బహిరంగ ప్రదేశాలలో , ఖాళీ స్థలాలలో వ్యర్ధాలను పడవేయరాదు. *మీ ఇంటి వద్ద ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను రాత్రిపూట బయట ఉంచరాదు. *ప్లాస్టిక్ కవర్లు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను ఉపయోగించరాదు. *పశువుల వ్యర్ధాలు, తడి వ్యర్ధాలు ఇతరుల ఇళ్ల ముందు, పరిసరాలలో వేయరాదు. విశాఖ నగరాన్ని పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన, పర్యావరణహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ జీవీఎంసీ కు సహకరించాలని ప్రధాన వైద్యాధికారి పత్రికా ప్రకటన ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

విశాఖపట్నం

ఇంటింటి చెత్త సేకరణలో ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి.

గృహాలు, అపార్ట్మెంట్ల నివాసితులు పరిసరాల పరిశుభ్రతను పాటించాలి. – జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఇ.ఎన్ .వి .నరేష్ కుమార్. విశాఖపట్నం అక్టోబర్ మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ పరిధిలో ప్రతి గృహము, అపార్ట్మెంట్ల నివాసితులు పరిసరాల పరిశుభ్రతను పాటించాలని, ఇంటింటి చెత్త సేకరణలో ప్రజలు అవగాహన కలిగి భాగస్వామ్యంతో విశాఖ నగర అభివృద్ధికి, పరిసరాల పరిశుభ్రత కు ,పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఇ ఎన్ వి నరేష్ కుమార్ ప్రజలకు బుధవారం పత్రికా ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ప్రధాన వైద్యాధికారి మాట్లాడుతూ నిత్యం జీవీఎంసీ పారిశుద్ధ్య కార్మికులు ప్రతి ఇంటి నుండి వ్యర్ధాలను సేకరిస్తూ క్లాప్ వాహనాల ద్వారా తరలించడం జరుగుతున్నదని , ఈ ప్రక్రియను మరింత సమర్థవంతంగా నూరు శాతం నిర్వహించేందుకు జీవీఎంసీ నిరంతర చర్యలు చేపట్టిందన్నారు. నగరంలో నిత్యం 610 క్లాప్ వాహనాలు, 65 ఈ -ఆటోల ద్వారా ప్రతి ఇంటి నుండి చెత్తను సేకరించడంతోపాటు 1100 డంపర్, కాంపాక్టర్ బిన్స్ సేకరణ తరలింపు ప్రక్రియ నిత్యం జీవీఎంసీ జరుపుతోందన్నారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలు పూర్తి అవగాహన కలిగి నిత్యం తమ ఇంటికి వచ్చే క్లాప్ వాహనాలకు సేకరించిన వ్యర్ధాలను అందించాలని, లేదా దగ్గర్లో ఉన్న డంపర్ బిన్ను, కాంపాక్టర్ బిన్ లలో వ్యర్ధాలను వేసి విశాఖ నగర పరిశుభ్రతకు సహకరించాలని ప్రధాన వైద్యాధికారి తెలిపారు. “ప్రజలు ముఖ్యంగా చేయవలసినవి” *ప్రతి గృహము, అపార్ట్మెంట్ల నివాసితులు పచ్చ, నీలం, ఎరుపు రంగులు గల డస్ట్ బిన్లను కొనుగోలు చేసుకుని తడి, పొడి మరియు ప్రమాదకరమైన వ్యర్ధాలను వేరుచేసి నిత్యం జీవీఎంసీ క్లాప్ వాహనాలకు అందించాలి. *ప్రతిరోజు ఉదయం మీ ఇంటి వద్దకు సేకరణకు వచ్చే వాహనానికి వ్యర్ధాలను తప్పనిసరిగా అందించాలి . *వ్యర్ధాలు సేకరించే సమయాన్ని గమనించి ఆ సమయానికల్లా వ్యర్ధాలను అందించాలి. *పారిశుద్ధ్య కార్మికుల కృషికి గౌరవిస్తూ సహకరించాలి. “ప్రజలు చేయకూడని పనులు” *రోడ్లపై, కాలువలలో , ఫుట్పాతులపై ,బహిరంగ ప్రదేశాలలో , ఖాళీ స్థలాలలో వ్యర్ధాలను పడవేయరాదు. *మీ ఇంటి వద్ద ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను రాత్రిపూట బయట ఉంచరాదు. *ప్లాస్టిక్ కవర్లు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను ఉపయోగించరాదు. *పశువుల వ్యర్ధాలు, తడి వ్యర్ధాలు ఇతరుల ఇళ్ల ముందు, పరిసరాలలో వేయరాదు. విశాఖ నగరాన్ని పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన, పర్యావరణహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ జీవీఎంసీ కు సహకరించాలని ప్రధాన వైద్యాధికారి పత్రికా ప్రకటన ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఎన్ టి ఆర్ జిల్లా

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం వారు 15- 10- 2025వ తేదీన డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజీ వారు సహకారంతో CPR అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది

విజయవాడ…. లబ్బీపేట న్యూస్… పున్నమి ప్రతినిధి…. . మనిషి స్పృహ తప్పి పడిపోయినప్పుడు సి పి ఆర్ ఎలా చేయాలో పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ విద్యార్థులు ఒక చిన్న స్కిట్ ద్వారా చూపించడంతోపాటు ఎలా చెక్ చేయాలి డెమో ద్వారా చూపించడం జరిగింది. ఈ కార్యక్రమములో 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి.వి.ఎస్ .కుమార్ గారు, డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజ్ , డాక్టర్ ,కళ్యాణ్ గారు డాక్టర్ జాస్మిన్ సుల్తాన్ గారు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ కె. సరళ, శ్రీమతి టి. నాగరాణి , పి. శ్రీ భారతి, రేణుక, మంజు,పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్!

వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్! వాట్సాప్‌లో యూజర్లకు మరో కొత్త ఫీచర్ వచ్చేసింది. తమకు ఇష్టమైన కాంటాక్టుల స్టేటస్‌లు మిస్ కాకుండా ఉండేందుకు నోటిఫికేషన్ వచ్చేలా వాట్సాప్ ఈ ఫీచర్‌ను ట్రయల్ చేస్తోంది. ప్రస్తుతం ఇది ఆండ్రాయిడ్ వాట్సాప్ బీటా 2.25.30.4 వెర్షన్‌లో పరీక్షలో ఉంది. ఈ ఫీచర్ కావాలంటే, యూజర్లు తాము కోరుకున్న కాంటాక్ట్ స్టేటస్‌పై క్లిక్ చేసి, పైన ఉన్న త్రీ డాట్స్‌పై నొక్కాలి. అక్కడ కనిపించే ‘Get notifications’ అనే ఆప్షన్‌ను ఎంచుకుంటే, ఆ కాంటాక్ట్ స్టేటస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది.

E-పేపర్

నెల్లూరు లో ఎడతెరపలేని వర్షాలు

నెల్లూరు రూరల్ {పున్నమి ప్రతినిధి }అక్టోబర్ : 16. SPSR నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం పరిదధిలో నిన్న ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది. ఈరోజు ఉదయం నుండి డైకస్ రోడ్, గాంధీనగర్, VMR నగర్, పరిసర ప్రాంతాలలో వర్షం జోరుగా కురస్తూ ఉండటంతో స్కూల్ కు వెళ్లే విద్యార్థులు, ఆఫీస్ కు వెళ్లే వారు చాలా ఇబ్బందులు ఎదురుకున్నారు. వాతావరణ శాఖ తూపాను చెప్పడం తో అందరూ జాగ్రత్తగా ఉండాలి అని అధికారులు కోరుచున్నారు. అలాగే శానిటేషన్ మీద శ్రద్ద పెట్టాలని విష జ్వరాలు ప్రభలకుండా చూడాలని ప్రజలు అధికారులను విన్నవించు కొంటున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.