Tuesday, 5 May 2026

Blog

వనపర్తి

వృత్తి నిబద్ధత సామాజిక బాధ్యతగా ఎన్నికల విధులు నిర్వహించిన ఉపాధ్యాయ వర్గం

* *రోబోలకే చెమటలు పట్టించేలా ఉపాధ్యాయుల వృత్తి నిబద్ధత… సామాజిక బాధ్యత* *పున్నమి ప్రతినిధి వనపర్తి జిల్లా తేదీ 18/ 12/ 2025* ఒకవైపు ప్రధాన బాధ్యత అయిన ఉపాధ్యాయ వృత్తిని పూర్తి నిబద్ధతతో నిర్వహిస్తూ… మరోవైపు ప్రజాస్వామ్యానికి పునాది అయిన గ్రామ, పంచాయితీ ఎన్నికల విధుల్లో అలుపెరుగని సేవలు… ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందే తరువాయి – • ట్రైనింగ్‌లు • 10వ తరగతి నామినల్ రోల్స్ సిద్ధం • స్టేజ్–1 RO బాధ్యతలు • స్టేజ్–2 RO, PO & OPO శిక్షణలు ఇవన్నీ కాకుండా, • ప్రతిరోజూ పాఠశాలలో ఆన్లైన్, ఆఫ్లైన్ పనులు • విద్యాబోధన • విద్యాశాఖ నుంచి వచ్చే TSAT, FLS, FLN, LIP కార్యక్రమాల నిర్వహణ పాఠశాలల్లో పోలింగ్ బూతులు ఉంటే గ్రామపంచాయితీ సిబ్బందితో సమన్వయం ఒకవైపు ఎముకలు కొరికే చలి, కనిష్ట ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ వారం రోజుల వ్యవధిలోనే మూడు విడతల్లో ఎక్కడా తగ్గకుండా, విజయవంతంగా పోలింగ్ బాధ్యతల నిర్వహణ ఎన్నికల విధుల్లో ఉండగానే, ఎన్నికల అనంతరం కూడా • స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు • PTM నిర్వహణకు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు సన్నాహాలు ఈ నెల 23 లోపు FA–3 పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు వచ్చే నెలలో నిర్వహించబోయే TET పరీక్షలకు సిద్ధత ఇవన్నీ మధ్యలో కుటుంబ బాధ్యతలు కూడా… కాలంతో పోటీ పడుతూ గత 20 రోజులుగా ఉపాధ్యాయులు చేస్తున్న విధి నిర్వహణను చూసి రోబోలు కూడా “ఔరా!” అనాల్సిందే *ఇక్కడితో ఆగలేదు… *రాబోయే పరిషత్ (MPTC / ZPTC) ఎన్నికలకు కూడా సిద్ధమవుతూనే ఉన్నారు. ఉపాధ్యాయుడే సమాజానికి నిజమైన శక్తి అని రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎంఎన్ విజయకుమార్ తెలియజేశారు*

వనపర్తి

వృత్తి నిబద్ధత సామాజిక బాధ్యతగా ఎన్నికల విధులు నిర్వహించిన ఉపాధ్యాయ వర్గం

* *రోబోలకే చెమటలు పట్టించేలా ఉపాధ్యాయుల వృత్తి నిబద్ధత… సామాజిక బాధ్యత* *పున్నమి ప్రతినిధి వనపర్తి జిల్లా తేదీ 18/ 12/ 2025* ఒకవైపు ప్రధాన బాధ్యత అయిన ఉపాధ్యాయ వృత్తిని పూర్తి నిబద్ధతతో నిర్వహిస్తూ… మరోవైపు ప్రజాస్వామ్యానికి పునాది అయిన గ్రామ, పంచాయితీ ఎన్నికల విధుల్లో అలుపెరుగని సేవలు… ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందే తరువాయి – • ట్రైనింగ్‌లు • 10వ తరగతి నామినల్ రోల్స్ సిద్ధం • స్టేజ్–1 RO బాధ్యతలు • స్టేజ్–2 RO, PO & OPO శిక్షణలు ఇవన్నీ కాకుండా, • ప్రతిరోజూ పాఠశాలలో ఆన్లైన్, ఆఫ్లైన్ పనులు • విద్యాబోధన • విద్యాశాఖ నుంచి వచ్చే TSAT, FLS, FLN, LIP కార్యక్రమాల నిర్వహణ పాఠశాలల్లో పోలింగ్ బూతులు ఉంటే గ్రామపంచాయితీ సిబ్బందితో సమన్వయం ఒకవైపు ఎముకలు కొరికే చలి, కనిష్ట ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ వారం రోజుల వ్యవధిలోనే మూడు విడతల్లో ఎక్కడా తగ్గకుండా, విజయవంతంగా పోలింగ్ బాధ్యతల నిర్వహణ ఎన్నికల విధుల్లో ఉండగానే, ఎన్నికల అనంతరం కూడా • స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు • PTM నిర్వహణకు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు సన్నాహాలు ఈ నెల 23 లోపు FA–3 పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు వచ్చే నెలలో నిర్వహించబోయే TET పరీక్షలకు సిద్ధత ఇవన్నీ మధ్యలో కుటుంబ బాధ్యతలు కూడా… కాలంతో పోటీ పడుతూ గత 20 రోజులుగా ఉపాధ్యాయులు చేస్తున్న విధి నిర్వహణను చూసి రోబోలు కూడా “ఔరా!” అనాల్సిందే *ఇక్కడితో ఆగలేదు… *రాబోయే పరిషత్ (MPTC / ZPTC) ఎన్నికలకు కూడా సిద్ధమవుతూనే ఉన్నారు. ఉపాధ్యాయుడే సమాజానికి నిజమైన శక్తి అని రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎంఎన్ విజయకుమార్ తెలియజేశారు*

వనపర్తి

వృత్తి నిబద్ధత సామాజిక బాధ్యతగా ఎన్నికల విధులు నిర్వహించిన ఉపాధ్యాయ వర్గం

* *రోబోలకే చెమటలు పట్టించేలా ఉపాధ్యాయుల వృత్తి నిబద్ధత… సామాజిక బాధ్యత* *పున్నమి ప్రతినిధి వనపర్తి జిల్లా తేదీ 18/ 12/ 2025* ఒకవైపు ప్రధాన బాధ్యత అయిన ఉపాధ్యాయ వృత్తిని పూర్తి నిబద్ధతతో నిర్వహిస్తూ… మరోవైపు ప్రజాస్వామ్యానికి పునాది అయిన గ్రామ, పంచాయితీ ఎన్నికల విధుల్లో అలుపెరుగని సేవలు… ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందే తరువాయి – • ట్రైనింగ్‌లు • 10వ తరగతి నామినల్ రోల్స్ సిద్ధం • స్టేజ్–1 RO బాధ్యతలు • స్టేజ్–2 RO, PO & OPO శిక్షణలు ఇవన్నీ కాకుండా, • ప్రతిరోజూ పాఠశాలలో ఆన్లైన్, ఆఫ్లైన్ పనులు • విద్యాబోధన • విద్యాశాఖ నుంచి వచ్చే TSAT, FLS, FLN, LIP కార్యక్రమాల నిర్వహణ పాఠశాలల్లో పోలింగ్ బూతులు ఉంటే గ్రామపంచాయితీ సిబ్బందితో సమన్వయం ఒకవైపు ఎముకలు కొరికే చలి, కనిష్ట ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ వారం రోజుల వ్యవధిలోనే మూడు విడతల్లో ఎక్కడా తగ్గకుండా, విజయవంతంగా పోలింగ్ బాధ్యతల నిర్వహణ ఎన్నికల విధుల్లో ఉండగానే, ఎన్నికల అనంతరం కూడా • స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు • PTM నిర్వహణకు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు సన్నాహాలు ఈ నెల 23 లోపు FA–3 పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు వచ్చే నెలలో నిర్వహించబోయే TET పరీక్షలకు సిద్ధత ఇవన్నీ మధ్యలో కుటుంబ బాధ్యతలు కూడా… కాలంతో పోటీ పడుతూ గత 20 రోజులుగా ఉపాధ్యాయులు చేస్తున్న విధి నిర్వహణను చూసి రోబోలు కూడా “ఔరా!” అనాల్సిందే *ఇక్కడితో ఆగలేదు… *రాబోయే పరిషత్ (MPTC / ZPTC) ఎన్నికలకు కూడా సిద్ధమవుతూనే ఉన్నారు. ఉపాధ్యాయుడే సమాజానికి నిజమైన శక్తి అని రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎంఎన్ విజయకుమార్ తెలియజేశారు*

E-పేపర్

మరో కొత్త ఆలోచనతో పోస్టల్ సేవలు

మరో కొత్త ఆలోచనతో పోస్టల్ సేవలు రైల్వేకోడూరు న్యూస్ ఇటీవల కాలంలో రైల్వే కోడూరు మండలం రెడ్డివారిపల్లి పోస్ట్ ఆఫీస్ నుండి మెరుగైన సేవలను అందించిన కారణంగా రెడ్డివారిపల్లి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ని అభినందిస్తున్న పోస్టల్ సూపర్డెంట్ రాజేష్ మరియు రాజంపేట సబ్ డివిషన్ ఇన్స్పెక్టర్ వెంకట ప్రసాద్ ఈ సందర్భంగా రెడ్డివారిపల్లి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ చెన్నయ్య మాట్లాడుతూ..నా సేవలను గౌరవించి నాకు ఈ ప్రశంసలు అందించిన సూపర్డెంట్ ఆఫ్ పోస్ట్ రాజేష్ కి సబ్ డివిజనల్ హెడ్ వెంకట ప్రసాద్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను, అదేవిధంగా పోస్టల్ సేవలను ప్రజలు అన్ని విధాల వినియోగించుకోవాలని, తపాలా సేవలను ప్రజలకు చేరువ అయ్యే విధంగా సాయి శక్తుల శ్రమిస్తున్నామన్నారు. ప్రజలకు పోస్ట్ ఆఫీస్ సేవల పట్ల అవగాహన సభలు, క్యాంపెయింగ్ ల రూపంలో నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా రెడ్డివారి పల్లి గ్రామ పెద్దలకి వారు ఒక ప్రత్యేక సందేశాన్ని అందించారు. అదేమిటంటే ప్రజల పట్ల సేవా భావంతో పనిచేస్తున్న ప్రజా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారు వారి గ్రామంలోని పేద బడుగు బలహీన వర్గ ప్రజల కు చేదోడుగా ఉంటూ పోస్ట్ ఆఫీస్ పొదుపు పథకాలను ప్రారంభించుటకు మొదటి సహకారం అందించాలని వారు విన్నపించుకున్నారు. తపాలా సేవలలో పప్రదమైనదిగా సుకన్య సమృద్ధి యోజన పథకం అందుబాటులో ఉన్నది మీ గ్రామంలోని 10 సంవత్సరాల లోపు ఉన్న బాలికలు ఈ పథకానికి అర్హులు కావున మీ గ్రామంలోని అర్హులైన బాలికలందరికీ 250 రూపాయలు మొదటి డిపాజిట్ స్పాన్సర్ చేసి వారి ఉజ్వల భవిష్యత్తుకు మార్గదర్శకులు మీరు కాగలరన్నారు. మా ఈ విన్నపాన్ని స్వీకరించి మీ గ్రామ ప్రజలకు భరోసాగా నిలుస్తారని ఆశిస్తున్నామన్నారు.

E-పేపర్

బైసాని వెంకట సుబ్బా సత్యనారాయణ గారి భౌతిక కాయానికి నివాళులు అర్పించిన ముక్కా వరలక్ష్మి

బైసాని వెంకట సుబ్బా సత్యనారాయణ గారి భౌతిక కాయానికి నివాళులు అర్పించిన ముక్కా వరలక్ష్మి రైల్వేకోడూరు మేజర్ న్యూస్ రైల్వే కోడూరు పట్టణం సూర్య నగర్ వాస్తవ్వులు బైసాని వెంకట సుబ్బా సత్యనారాయణ గారు మరణించారని తెలుసుకొని వారి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన *రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ & kuda చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి గారి సతీమణి ముక్కా వరలక్ష్మి గారు* అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు *ఈ కార్యక్రమం లొ* NDA కూటమి నాయుకులు పాల్కొన్నారు.

E-పేపర్

రాయచోటి వద్దు, రాజంపేట ముద్దు: 5 రోజుల దీక్షలో ఆటో యూనియన్

రాయచోటి వద్దు, రాజంపేట ముద్దు: 5 రోజుల దీక్షలో ఆటో యూనియన్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పట్టణంలో ‘రాయచోటి వద్దు, రాజంపేట ముద్దు’ అనే నినాదంతో జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న 5 రోజుల రిలే నిరాహార దీక్షలో ఈరోజు ఆటో యూనియన్ అండ్ ఓనర్స్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీలకతీతంగా నాయకులు, ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వందలాది ఆటోలు ర్యాలీలో పాల్గొని తమ నినాదాలతో రైల్వే కోడూరు దద్దరిల్లేలా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో రాజకీయ నాయకులు స్కూల్ కరస్పాండెంట్లు ప్రతి ఒక్కరూ పాల్గొనడం జరిగినది.

కామారెడ్డి

యూరియా బుకింగ్ యాప్‌పై వీడియో కాన్ఫరెన్స్.. వ్యవసాయ డైరెక్టర్ గోపి వివరాలు!

కామారెడ్డి, డిసెంబర్, ( పున్నమి ప్రతినిధి ) : రైతులకు యూరియా కొనుగోలు సులభంగా జరగేలా మొబైల్ యాప్ ద్వారా బుకింగ్ విధానా న్ని వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఐఏఎస్ గోపి గురు వారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా, మండల వ్యవసాయ అధికారులకు, డీలర్లకు వివరించారు. ఈనెల 20న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ యాప్‌ను ప్రారంభిస్తారని డైరెక్టర్ తెలిపారు.ఈయాప్‌లో రైతులు సమీప డీలర్ల వద్ద జిల్లా స్థాయిలో ఎన్ని యూరియా బస్తాలు లభిస్తు న్నాయో తెలుసుకోవచ్చని చెప్పారు.తమ పంట వివరాలు, సాగు విస్తీర్ణం నమోదు చేస్తే యూరియా పరిమాణం స్వయంగా చులకంగా లెక్కించ బడు తుంది. బుకింగ్ పూర్తయిన వెంటనే బుకింగ్ ఐడి లభిస్తుంది.ఆ ఐడి చూపించి డీలర్ వద్ద యూరి యా పొందవచ్చునని అన్నారు.ముందస్తు బుకింగ్ సౌకర్యంతో పాటు రైతులు తమకు అనుకూలమైన డీలర్‌ను ఎంపిక చేసుకోవచ్చని గోపి సూచించారు. ఈ కార్యక్రమంలో ఏవో భాను శ్రీ, ఏఈవోలు నిఖిత, భబిత తదితరులు, డీలర్లు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక సందర్శన చేసిన MLA

గూడూరు ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంని ఆకస్మికం గా సందర్శించి, అక్కడ అందుతున్న వైద్య సేవలుపై సిబ్బందితో పాటు పేషంట్స్,స్థానికులతో మాట్లాడి తెలుసుకున్న పెడన MLA కాగిత కృష్ణ ప్రసాద్. ఈ సందర్భం గా హాస్పిటల్ లోఅందుతున్న సేవలు గురుంచి పెషేంట్ ల ను అడిగి తెలుసు కొని,ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఓ.పీ సంఖ్య మరింత పెరగాలని ఆయన సిబ్బందికి సూచించారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు,కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అన్నమయ్య

ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తాం: ఎమ్మెల్యే అరవ శ్రీధర్

అనారోగ్యం మరియు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద ప్రజలకు భరోసా కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ మరియు రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ అన్నారు. చిట్వేల్ మండలానికి చెందిన బాధితురాలికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కును ఆయన పంపిణీ చేశారు. ముక్కావారిపల్లి గ్రామంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు మరియు రైల్వే కోడూరు నియోజకవర్గం టీడీపీ ఇన్‌ఛార్జ్, కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. చిట్వేల్ మండలానికి చెందిన ఆనందాల మాధవి అనే మహిళ అనారోగ్య చికిత్స నిమిత్తం దరఖాస్తు చేసుకోగా, ప్రభుత్వం స్పందించి రూ. 1,55,000/- విలువైన చెక్కును మంజూరు చేసింది. ఈ చెక్కును బాధితురాలికి నేతలిద్దరూ కలిసి అందజేశారు. ప్రజల వెంటే ప్రభుత్వం: ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మాట్లాడుతూ… “ప్రజలు ఇబ్బందుల్లో ఉన్న వేళ కూటమి ప్రభుత్వం వారి వెంట నిలుస్తోంది. గత ప్రభుత్వంలో సహాయం అందక ఇబ్బంది పడిన వారికి సైతం ఇప్పుడు న్యాయం చేస్తున్నాం. బాధల్లో ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సహాయం త్వరితగతిన అందేలా అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నాం.” అని తెలిపారు. ముక్కా వరలక్ష్మి గారి వ్యాఖ్యలు: ముక్కా వరలక్ష్మి మాట్లాడుతూ, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొంది, ఆర్థికంగా చితికిపోతున్న పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఒక గొప్ప ఊరటనిస్తుందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు చేరేలా క్షేత్రస్థాయిలో తాము కృషి చేస్తామని, అవసరంలో ఉన్న వారికి సహాయం అందించడం ఎంతో తృప్తినిస్తుందని ఆమె పేర్కొన్నారు. కూటమి నాయకుల ఉత్సాహం: తమ కష్టాన్ని గుర్తించి భారీ ఆర్థిక సహాయం అందించినందుకు బాధితురాలు మాధవి కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రికి మరియు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్డీయే కూటమికి చెందిన పలువురు మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అన్నమయ్య

కేజీబీవీలో బాలికలకు భద్రతపై అవగాహన …..శక్తి యాప్‌, గుడ్ టచ్ – బ్యాడ్ టచ్‌పై ఎస్సై వినోద్ కుమార్ సూచనలు

చిట్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (KGBV)ను గురువారం ఎస్. వినోద్ కుమార్ సందర్శించి విద్యార్థినులకు విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలికల భద్రత, సామాజిక బాధ్యతలపై పలు కీలక అంశాలను సులభంగా అర్థమయ్యే రీతిలో వివరించారు. శక్తి యాప్ వినియోగ విధానం, బాల్యవివాహాల నివారణ అవసరం, ఆత్మహత్యల వంటి ప్రమాదకర ఆలోచనల నుంచి బయటపడే మార్గాలు, ఈవ్‌టీీజింగ్‌ – ర్యాగింగ్‌లపై చట్టపరమైన చర్యలు, అత్యవసర సమయంలో డయల్ చేయాల్సిన ముఖ్య నంబర్లు, అలాగే గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ అంశాలపై విద్యార్థినులకు స్పష్టమైన అవగాహన కల్పించారు. విద్యార్థినులు తమకు ఎదురయ్యే సమస్యలను భయపడకుండా ఉపాధ్యాయులు, పోలీసుల దృష్టికి తీసుకురావాలని, అవసరమైనప్పుడు వెంటనే పోలీసు సహాయం కోరాలని సూచించారు. మహిళలు, బాలికల రక్షణలో శక్తి యాప్ కీలక పాత్ర పోషిస్తుందని ఎస్సై వినోద్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థినులు పాల్గొని అవగాహన సదస్సును విజయవంతం చేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.