Thursday, 30 April 2026

Blog

రాజన్న సిరిసిల్ల

ముస్తాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గజ్జెల రాజుకు ఘన జన్మదిన సన్మానం

ముస్తాబాద్ / పున్నమి ప్రతినిధి/ ఫిబ్రవరి స్తాబాద్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజ్జెల రాజు గారి జన్మదినం సందర్భంగా ఘనంగా శుభాకాంక్షల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కే.కే. మహేందర్ రెడ్డి గారు పాల్గొని గజ్జెల రాజు గారిని శాలువాతో సత్కరించి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ అభివృద్ధి కోసం రాజు గారు చేస్తున్న సేవలను మహేందర్ రెడ్డి గారు ప్రత్యేకంగా అభినందించారు. ముస్తాబాద్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఆయన చేస్తున్న కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని రాజు గారికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో ఘనంగా జరిగింది.

E-పేపర్

హోటల్ తనిఖీ యజమానిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు తనిఖీ సమయంలో మహిళా అధికారిని బెదిరించిన సహస్ అర్బన్ డయల్ ఇన్ యాజమాన్యం

హోటల్ తనిఖీ యజమానిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు తనిఖీ సమయంలో మహిళా అధికారిని బెదిరించిన సహస్ అర్బన్ డయల్ ఇన్ యాజమాన్యం రంగారెడ్డి జిల్లా, ఆదిభట్ల సర్కిల్ జిహెచ్ఎంసి ఫిబ్రవరి 8: ఆదిభట్ల సర్కిల్ కార్యాలయ పరిధి మంగళపల్లి ప్రధాన రోడ్ లో గల సాహస అర్బన్ డైన్ ఇన్ హోటలను శనివారం గ్రేటర్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఇతనికీలో తేల్చారు. నిషేధిత పదార్థాలతో తయారుచేసిన ఆహారాన్ని పడేశారు వినియోగదారులకు రుచికరంగా ఉండేందుకు నిషేధిత టెస్టింగ్ ఉప్పు ని వాడినట్లు గుర్తించారు. హోటల్లో శుభ్రత పాటించట్లేదని హెచ్చరించారు. ఈ క్రమంలో మహిళ అధికారి ఎన్ వనిత అక్కడి పరిస్థితిని తన చరవానీ లో రికార్డు చేస్తుండగా హోటల్ సిబ్బంది తనను బెదిరించారని చరవాణిని లాక్కున్నారని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

కామారెడ్డి

దండకారణ్య రక్తపు చీరలో ముగిసిన తెలంగాణ వీరుడు..

కామారెడ్డి, 07ఫిబ్రవరి, ( పున్నమి ప్రతినిధి ) : – లోకేటి చందర్ జీవిత గాథ! కామారెడ్డి, 8 ఫిబ్రవరి, ( ఫున్నమి ప్రతినిధి ) : మహారాష్ట్ర గడ్చిరోలి అడవుల్లో శుక్రవారం జరిగిన భారీ ఎన్కౌంటర్‌లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, పశ్చిమ సబ్‌జోనల్ బ్యూరో ఇంచార్జ్ ప్రభాకర్ అలియాస్ స్వామి, అలియాస్ లోకేటి చందర్ (61) సహా ఏడుగురు మావోయిస్టులు అమరుల య్యారు. ఆదివారం ఆయన మృతదేహం స్వగ్రా మం ఇస్రోజివాడి చేరుకుని కుటుంబం, గ్రామస్థుల ను విషాదానికి లోను చేసింది. పూర్తి కుటుంబాన్ని అడవుల్లోకి ఆకర్షించి ముగింపు ఆయన జీవితం.. పేదల పోరాటం నుంచి దశాబ్దాల గెరిల్లా యుద్ధం వరకు తనే రాసుకున్న ఆత్మకథలోనే ఆయన గాథ మెరుస్తోంది!పేదల కుమారుడు నుంచి విప్లవ యోధుడుఇస్రోజివాడి గ్రామంలో 1969లో ఆరే కుల పేద కుటుంబంలో లోకేటి వీరన్న, కిష్టాబాయి దంపతులకు నాలుగో సంతానంగా జన్మించాడు చందర్. వ్యవసాయ కార్మికులైన తల్లిదండ్రులకు అక్క గంగాబాయి, అన్నలు రాజేశ్వర్ రావు, మానిక్ రావు. ఆరేళ్ల చదువు మాత్రమే.. కానీ భూస్వాముల అణచివేతలకు వ్యతిరేకంగా 1986లో RYLలో చేరి గ్రామ అధ్యక్షుడయ్యాడు. భూపంపిణీ, కూలీల జీతాలు, విద్యుత్ పోరాటాలు చేపట్టి ప్రజల్లో మార్కు చేసుకున్నాడు. 1989లో భూస్వాములు (రాజేశ్వర్ రావు మాలీ పటేల్, చిన్న రాజిరెడ్డి, నారాయణ్ రావు పోలీస్ పటేల్) పోలీసులతో కలిసి గ్రామాన్ని చుట్టి 100 మంది అరెస్టు చేశారు. ప్రజల ఒత్తిడికి మీటింగ్‌లో భూ స్వాముల మెడలు వంచి అరెస్టులు రద్దు చేయిం చాడు!కుటుంబ బంధాలు కోల్పోయి అడవుల్లో కి1984లో సంగోజివాడి సులోచనతో పెళ్లి. ఇద్దరు కూతుళ్లు రజిత (1987, వికల, 1999 మరణం), లావన్య (1989); కుమారుడు రమేష్ (1991). తండ్రి 1996, తల్లి 2022 చనిపోయినా 1995లో చివరిసారి కలిశాడు. భార్య సులోచన 8 ఏళ్ల క్రితం దండకారణ్యంలో అనారోగ్యంతో మరణించింది. కూతురు లావణ్య (అలియాస్ శాంతి) ఛత్తీస్గఢ్ జైలులో, కుమారుడు రమేష్ ఇటీవల సరెండర్. మొత్తం కుటుంబం విప్లవ బాటలోనే!33 ఏళ్ల గెరిల్లా ప్రయాణం1991 ఏప్రిల్ పూర్తి సమయ విప్లవకారుడిగా చేరాడు. కామారెడ్డి, సిర్నాపల్లి, సిరిసిల్లా, నిజామాబాద్‌లో Dvcmగా పని. 2003లో డీకేలోకి.. దక్షిణ్ సబ్‌జోన్, 2011 నుంచి పశ్చిమ సబ్‌జోన్ ప్రభారి. కంపెనీ-2,10,4 సచివ్‌గా ఆయుధ పోరాటాలు చేపట్టాడు.25-30 ఎన్కౌంట ర్లు ఎదుర్కొన్నాడు. 1993 పడ్కల్ సెల్టర్‌లో 26 గంటల చుట్టుముట్టాన్ని తప్పించుకున్నాడు. 2021 మర్సుల్, 2024 కాకూర్ పెద్ద దాడుల్లో బయటపడ్డాడు.పార్టీ సమావేశాలు & త్యాగాలు2 రాష్ట్ర మహాసభలు, 5 ప్లీనాలు, డివిజన్ క్లాసుల్లో పాల్గొన్నాడు. ఎకనామిక్స్, ఫిలాసఫీ, MLM శిక్షణ పొందాడు. ఆపరేషన్ కగార్‌లో రూ.4-8 లక్షల రివార్డ్‌తో అత్యంత కాంటెస్ నేతగా మారాడు .స్వగ్రామంలో విషాద యాత్రఆదివారం మృతదే హం చేరుకుని గ్రామం కన్నీరు మునిగింది. పౌరహ క్కు నేతలు “బూటక ఎన్కౌంటర్.. ఆపరేషన్ కగార్ ఆపాలని నినదించారు. పూలమాలలు వేసి నివా ళులు అర్పించారు. చందర్ ఆత్మకథలోని ప్రతి పేజీ పేదల ఆకాంక్షలు, రక్తపు త్యాగాలు చెప్పుతోంది. దండకారణ్య గుహల్లో ముగిసిన ఈ తెలంగాణ వీరుడి గాథ గ్రామపంచాల్లో మునిగిపోతోంది!

కామారెడ్డి

దండకారణ్య రక్తపు చీరలో ముగిసిన తెలంగాణ వీరుడు..

కామారెడ్డి, 07ఫిబ్రవరి, ( పున్నమి ప్రతినిధి ) : – లోకేటి చందర్ జీవిత గాథ! కామారెడ్డి, 8 ఫిబ్రవరి, ( ఫున్నమి ప్రతినిధి ) : మహారాష్ట్ర గడ్చిరోలి అడవుల్లో శుక్రవారం జరిగిన భారీ ఎన్కౌంటర్‌లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, పశ్చిమ సబ్‌జోనల్ బ్యూరో ఇంచార్జ్ ప్రభాకర్ అలియాస్ స్వామి, అలియాస్ లోకేటి చందర్ (61) సహా ఏడుగురు మావోయిస్టులు అమరుల య్యారు. ఆదివారం ఆయన మృతదేహం స్వగ్రా మం ఇస్రోజివాడి చేరుకుని కుటుంబం, గ్రామస్థుల ను విషాదానికి లోను చేసింది. పూర్తి కుటుంబాన్ని అడవుల్లోకి ఆకర్షించి ముగింపు ఆయన జీవితం.. పేదల పోరాటం నుంచి దశాబ్దాల గెరిల్లా యుద్ధం వరకు తనే రాసుకున్న ఆత్మకథలోనే ఆయన గాథ మెరుస్తోంది!పేదల కుమారుడు నుంచి విప్లవ యోధుడుఇస్రోజివాడి గ్రామంలో 1969లో ఆరే కుల పేద కుటుంబంలో లోకేటి వీరన్న, కిష్టాబాయి దంపతులకు నాలుగో సంతానంగా జన్మించాడు చందర్. వ్యవసాయ కార్మికులైన తల్లిదండ్రులకు అక్క గంగాబాయి, అన్నలు రాజేశ్వర్ రావు, మానిక్ రావు. ఆరేళ్ల చదువు మాత్రమే.. కానీ భూస్వాముల అణచివేతలకు వ్యతిరేకంగా 1986లో RYLలో చేరి గ్రామ అధ్యక్షుడయ్యాడు. భూపంపిణీ, కూలీల జీతాలు, విద్యుత్ పోరాటాలు చేపట్టి ప్రజల్లో మార్కు చేసుకున్నాడు. 1989లో భూస్వాములు (రాజేశ్వర్ రావు మాలీ పటేల్, చిన్న రాజిరెడ్డి, నారాయణ్ రావు పోలీస్ పటేల్) పోలీసులతో కలిసి గ్రామాన్ని చుట్టి 100 మంది అరెస్టు చేశారు. ప్రజల ఒత్తిడికి మీటింగ్‌లో భూ స్వాముల మెడలు వంచి అరెస్టులు రద్దు చేయిం చాడు!కుటుంబ బంధాలు కోల్పోయి అడవుల్లో కి1984లో సంగోజివాడి సులోచనతో పెళ్లి. ఇద్దరు కూతుళ్లు రజిత (1987, వికల, 1999 మరణం), లావన్య (1989); కుమారుడు రమేష్ (1991). తండ్రి 1996, తల్లి 2022 చనిపోయినా 1995లో చివరిసారి కలిశాడు. భార్య సులోచన 8 ఏళ్ల క్రితం దండకారణ్యంలో అనారోగ్యంతో మరణించింది. కూతురు లావణ్య (అలియాస్ శాంతి) ఛత్తీస్గఢ్ జైలులో, కుమారుడు రమేష్ ఇటీవల సరెండర్. మొత్తం కుటుంబం విప్లవ బాటలోనే!33 ఏళ్ల గెరిల్లా ప్రయాణం1991 ఏప్రిల్ పూర్తి సమయ విప్లవకారుడిగా చేరాడు. కామారెడ్డి, సిర్నాపల్లి, సిరిసిల్లా, నిజామాబాద్‌లో Dvcmగా పని. 2003లో డీకేలోకి.. దక్షిణ్ సబ్‌జోన్, 2011 నుంచి పశ్చిమ సబ్‌జోన్ ప్రభారి. కంపెనీ-2,10,4 సచివ్‌గా ఆయుధ పోరాటాలు చేపట్టాడు.25-30 ఎన్కౌంట ర్లు ఎదుర్కొన్నాడు. 1993 పడ్కల్ సెల్టర్‌లో 26 గంటల చుట్టుముట్టాన్ని తప్పించుకున్నాడు. 2021 మర్సుల్, 2024 కాకూర్ పెద్ద దాడుల్లో బయటపడ్డాడు.పార్టీ సమావేశాలు & త్యాగాలు2 రాష్ట్ర మహాసభలు, 5 ప్లీనాలు, డివిజన్ క్లాసుల్లో పాల్గొన్నాడు. ఎకనామిక్స్, ఫిలాసఫీ, MLM శిక్షణ పొందాడు. ఆపరేషన్ కగార్‌లో రూ.4-8 లక్షల రివార్డ్‌తో అత్యంత కాంటెస్ నేతగా మారాడు .స్వగ్రామంలో విషాద యాత్రఆదివారం మృతదే హం చేరుకుని గ్రామం కన్నీరు మునిగింది. పౌరహ క్కు నేతలు “బూటక ఎన్కౌంటర్.. ఆపరేషన్ కగార్ ఆపాలని నినదించారు. పూలమాలలు వేసి నివా ళులు అర్పించారు. చందర్ ఆత్మకథలోని ప్రతి పేజీ పేదల ఆకాంక్షలు, రక్తపు త్యాగాలు చెప్పుతోంది. దండకారణ్య గుహల్లో ముగిసిన ఈ తెలంగాణ వీరుడి గాథ గ్రామపంచాల్లో మునిగిపోతోంది!

ఖమ్మం

ప్రచారానికి కౌంట్‌డౌన్… ఖమ్మం జిల్లాలో బీజేపీ ఒంటరి పోరుకు అనుకూల వాతావరణం?

ఖమ్మం (పున్నమి దిన పత్రిక జిల్లా ఇంచార్జి) ప్రచారం ముగింపు సమయం దగ్గర పడుతోంది. సోమవారం సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఎన్నికల ప్రచారం కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా బీజేపీ నేతలు ఒక్క నిమిషం కూడా వృథా చేయకుండా కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్‌డీఏ కూటమిలో తెలుగుదేశం, జనసేన భాగస్వాములుగా ఉన్నప్పటికీ, ఖమ్మం జిల్లాలో పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. నిన్న సత్తుపల్లిలో జరిగిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ర్యాలీలో వైసీపీ, తెలుగుదేశం, జనసేన, కాంగ్రెస్ జెండాలు ఒకేచోట కనిపించడంపై ప్రజల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. అవకాశవాద రాజకీయాలు ఈ స్థాయికి దిగజారడం సిగ్గుమాలిన చర్యగా ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాలు బీజేపీకి కలిసి వచ్చే అవకాశముందని, ఒంటరిగా పోటీ చేస్తున్న బీజేపీకి పట్టం కట్టాలన్న భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా, 13వ తేదీన అభ్యర్థుల విజయం–పరాజయాలను ప్రజలే తేల్చనున్నారు.

ఖమ్మం

ప్రచారానికి కౌంట్‌డౌన్… ఖమ్మం జిల్లాలో బీజేపీ ఒంటరి పోరుకు అనుకూల వాతావరణం?

ఖమ్మం (పున్నమి దిన పత్రిక జిల్లా ఇంచార్జి) ప్రచారం ముగింపు సమయం దగ్గర పడుతోంది. సోమవారం సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఎన్నికల ప్రచారం కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా బీజేపీ నేతలు ఒక్క నిమిషం కూడా వృథా చేయకుండా కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్‌డీఏ కూటమిలో తెలుగుదేశం, జనసేన భాగస్వాములుగా ఉన్నప్పటికీ, ఖమ్మం జిల్లాలో పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. నిన్న సత్తుపల్లిలో జరిగిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ర్యాలీలో వైసీపీ, తెలుగుదేశం, జనసేన, కాంగ్రెస్ జెండాలు ఒకేచోట కనిపించడంపై ప్రజల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. అవకాశవాద రాజకీయాలు ఈ స్థాయికి దిగజారడం సిగ్గుమాలిన చర్యగా ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాలు బీజేపీకి కలిసి వచ్చే అవకాశముందని, ఒంటరిగా పోటీ చేస్తున్న బీజేపీకి పట్టం కట్టాలన్న భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా, 13వ తేదీన అభ్యర్థుల విజయం–పరాజయాలను ప్రజలే తేల్చనున్నారు.

ఖమ్మం

ప్రచారానికి కౌంట్‌డౌన్… ఖమ్మం జిల్లాలో బీజేపీ ఒంటరి పోరుకు అనుకూల వాతావరణం?

ఖమ్మం (పున్నమి దిన పత్రిక జిల్లా ఇంచార్జి) ప్రచారం ముగింపు సమయం దగ్గర పడుతోంది. సోమవారం సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఎన్నికల ప్రచారం కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా బీజేపీ నేతలు ఒక్క నిమిషం కూడా వృథా చేయకుండా కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్‌డీఏ కూటమిలో తెలుగుదేశం, జనసేన భాగస్వాములుగా ఉన్నప్పటికీ, ఖమ్మం జిల్లాలో పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. నిన్న సత్తుపల్లిలో జరిగిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ర్యాలీలో వైసీపీ, తెలుగుదేశం, జనసేన, కాంగ్రెస్ జెండాలు ఒకేచోట కనిపించడంపై ప్రజల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. అవకాశవాద రాజకీయాలు ఈ స్థాయికి దిగజారడం సిగ్గుమాలిన చర్యగా ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాలు బీజేపీకి కలిసి వచ్చే అవకాశముందని, ఒంటరిగా పోటీ చేస్తున్న బీజేపీకి పట్టం కట్టాలన్న భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా, 13వ తేదీన అభ్యర్థుల విజయం–పరాజయాలను ప్రజలే తేల్చనున్నారు.

ఖమ్మం

ప్రచారానికి కౌంట్‌డౌన్… ఖమ్మం జిల్లాలో బీజేపీ ఒంటరి పోరుకు అనుకూల వాతావరణం?

ఖమ్మం (పున్నమి దిన పత్రిక జిల్లా ఇంచార్జి) ప్రచారం ముగింపు సమయం దగ్గర పడుతోంది. సోమవారం సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఎన్నికల ప్రచారం కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా బీజేపీ నేతలు ఒక్క నిమిషం కూడా వృథా చేయకుండా కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్‌డీఏ కూటమిలో తెలుగుదేశం, జనసేన భాగస్వాములుగా ఉన్నప్పటికీ, ఖమ్మం జిల్లాలో పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. నిన్న సత్తుపల్లిలో జరిగిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ర్యాలీలో వైసీపీ, తెలుగుదేశం, జనసేన, కాంగ్రెస్ జెండాలు ఒకేచోట కనిపించడంపై ప్రజల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. అవకాశవాద రాజకీయాలు ఈ స్థాయికి దిగజారడం సిగ్గుమాలిన చర్యగా ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాలు బీజేపీకి కలిసి వచ్చే అవకాశముందని, ఒంటరిగా పోటీ చేస్తున్న బీజేపీకి పట్టం కట్టాలన్న భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా, 13వ తేదీన అభ్యర్థుల విజయం–పరాజయాలను ప్రజలే తేల్చనున్నారు.

ఖమ్మం

ప్రచారానికి కౌంట్‌డౌన్… ఖమ్మం జిల్లాలో బీజేపీ ఒంటరి పోరుకు అనుకూల వాతావరణం?

ఖమ్మం (పున్నమి దిన పత్రిక జిల్లా ఇంచార్జి) ప్రచారం ముగింపు సమయం దగ్గర పడుతోంది. సోమవారం సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఎన్నికల ప్రచారం కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా బీజేపీ నేతలు ఒక్క నిమిషం కూడా వృథా చేయకుండా కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్‌డీఏ కూటమిలో తెలుగుదేశం, జనసేన భాగస్వాములుగా ఉన్నప్పటికీ, ఖమ్మం జిల్లాలో పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. నిన్న సత్తుపల్లిలో జరిగిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ర్యాలీలో వైసీపీ, తెలుగుదేశం, జనసేన, కాంగ్రెస్ జెండాలు ఒకేచోట కనిపించడంపై ప్రజల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. అవకాశవాద రాజకీయాలు ఈ స్థాయికి దిగజారడం సిగ్గుమాలిన చర్యగా ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాలు బీజేపీకి కలిసి వచ్చే అవకాశముందని, ఒంటరిగా పోటీ చేస్తున్న బీజేపీకి పట్టం కట్టాలన్న భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా, 13వ తేదీన అభ్యర్థుల విజయం–పరాజయాలను ప్రజలే తేల్చనున్నారు.

తిరుపతి

భారద్వాజ తీర్థంలో వందలాది చేపల మృతి- ఆందోళనలో భక్తులు

శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి అతి సమీపంలో ఉన్న పవిత్ర భారద్వాజ తీర్థం (లోబావి) లో వందలాది చేపలు సామూహికంగా మృత్యువాత పడటం అటు భక్తులను ఇటు స్థానికులను తీవ్ర ఆవేదనకు గురిచేస్తుంది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సంఘటన చోటు చేసుకోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా ఈ తీర్థంలో భక్తుల సందడి, తాకిడి అధికంగా ఉంటుంది. ఈ పవిత్రమైన జలాశయంలో ఇలాంటి అపశ్రుతి జరగడంపై ప్రజలు వివిధ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన కారణలు కాలుష్యం కొలనులో నీరు మురుగు చేరడం ఇతర వ్యర్థాలు కలవడం వల్ల నీటి నాణ్యత దెబ్బతిని, కాలుష్యం కారణంగా చేపలు చనిపోయి ఉండవచ్చని స్థానికులు బలంగా నమ్ముతున్నారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రధాన కారణాలు ఆక్సిజన్ స్థాయిల తగ్గుదల: నీటిలో కరిగిన ఆక్సిజన్ స్థాయిలు ప్రమాదకరంగా తగ్గడం కూడా చేపల మృతికి ఒక సాధారణ కారణం. ఇది మురుగునీరు చేరడం, అధిక ఉష్ణోగ్రతలు లేదా పాచి విపరీతంగా పెరగడం వల్ల జరగవచ్చునను భావిస్తున్నారు. పవిత్రతకు భంగం: బ్రహ్మోత్సవాల సమయంలో లక్షలాది భక్తులు సంచరించే ఈ తీర్థంలో చేపల కళేబరాలు తేలియాడటం వల్ల పవిత్రతకు భంగం వాటిల్లుతోందని, దుర్వాసనతో భక్తులు ఇబ్బంది పడతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనపై అధికారులు తక్షణమే స్పందించి, నీటి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపాలని, చేపల మృతికి గల ఖచ్చితమైన కారణాలను నిర్ధారించి, యుద్ధప్రాతిపదికన పుష్యరిణిని శుద్ధి చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.