Saturday, 7 March 2026

Blog

తిరుపతి

జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు మొదటి విడత అల్బెండాజోల్ మాత్రల పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్* : డా ఎస్. వెంకటేశ్వర్

తిరుపతి, ఫిబ్రవరి 17 పున్నమి ప్రతినిధి. జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా 1 నుండి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు నులిపురుగుల నివారణ చర్యల్లో భాగంగా 400 మి.గ్రా అల్బెండాజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ మంగళవారం స్థానిక కలెక్టరేట్ లో ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, పిల్లల ఆరోగ్య పరిరక్షణలో నులిపురుగుల నివారణ అత్యంత కీలకమని తెలిపారు. నులిపురుగుల వల్ల రక్తహీనత, పోషకాహార లోపం, ఎదుగుదల మందగింపు వంటి సమస్యలు తలెత్తే అవకాశమున్నందున ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రతి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రాముఖ్యతతో తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రవేటు పాఠశాలలు, కళాశాలలు, ఆంగన్‌వాడీ కేంద్రాలలో పంపిణి చేసి విద్యార్థులకు అల్బెండాజోల్ మాత్రలపై విస్తృతంగా అవగాహనా కల్పించాలన్నారు. జిల్లాలోని అర్హత గల పిల్లలందరికీ ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, ఐసీడీఎస్ విభాగాల సమన్వయంతో మాత్రలను పంపిణీ చేయాలని తెలిపారు. విద్యార్థులు ఆరోగ్య సిబ్బంది సూచనల మేరకు మాత్రలను తీసుకోవాలని, పరిశుభ్రత పాటించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం వంటి అలవాట్లు అలవరచుకోవాలని కోరారు. అనంతరం విద్యార్థులకు 400 మి.గ్రా అల్బెండాజోల్ మాత్రలను జిల్లా కలెక్టర్ పంపిణీ చేశారు. ఫిబ్రవరి 2026లో నిర్వహిస్తున్న ఈ మొదటి విడతలో తిరుపతి జిల్లాలో మొత్తం 4,97,311 మంది పిల్లలకు అల్బెండాజోల్ మాత్రలను వేయనున్నట్లు తెలిపారు. నేడు గైర్హాజరైన లేదా అనారోగ్యంతో ఉన్న పిల్లలకు 24 ఫిబ్రవరి 2026 న మాప్-అప్ దినంగా అల్బెండాజోల్ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బాలకృష్ణ నాయక్, రాష్ట్ర పరిశీలకులు ఏ పి ఎస్ ఏ సి ఎస్ జె డి డా ప్రస్సన్న, రాష్ట్ర నాణ్యత పరిశీలకులు జ్యోతి, ఆర్ బి ఎస్ కె పి ఓ రెడ్డి ప్రసాద్ వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ———————————– డి ఐ పి ఆర్ ఓ, తిరుపతి

రాజన్న సిరిసిల్ల

కెసిఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా జరిపిన ముస్తాబాద్ బి ఆర్ఎస్ మండల శాఖ

కెసిఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా జరిపిన ముస్తాబాద్ బి ఆర్ ఎస్ మండల శాఖ ముస్తాబాద్ /పున్నమి ప్రతినిధి /ఫిబ్రవరి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ముస్తాబాద్ మండల బీఆర్ఎస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్తాబాద్‌లోని శివకేశవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, తెలంగాణ తల్లి విగ్రహం సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే సామాజిక సేవలో భాగంగా ఆటో కార్మికులకు ఆరోగ్య బీమా కార్డులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ముస్తాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రాజన్న సిరిసిల్ల

కెసిఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా జరిపిన ముస్తాబాద్ టిఆర్ఎస్ మండల శాఖ

కెసిఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా జరిపిన ముస్తాబాద్ బి ఆర్ ఎస్ మండల శాఖ ముస్తాబాద్ /పున్నమి ప్రతినిధి /ఫిబ్రవరి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ముస్తాబాద్ మండల బీఆర్ఎస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్తాబాద్‌లోని శివకేశవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, తెలంగాణ తల్లి విగ్రహం సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే సామాజిక సేవలో భాగంగా ఆటో కార్మికులకు ఆరోగ్య బీమా కార్డులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ముస్తాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మేయర్ ఎన్నికల వేళ నెల్లూరులో రాజకీయ ఉత్కంఠ… జగన్ రాకపై చర్చలు

నెల్లూరు నగరంలో ఈ నెల 26వ తేదీన రాజకీయ ఉత్కంఠ తారాస్థాయికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాజీ సీఎం వైఎస్ జగన్ ఒక వివాహ కార్యక్రమం కోసం నగరానికి రానున్నప్పటికీ, అదే రోజున మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల మేయర్ పొట్లూరు స్రవంతి తన పదవికి రాజీనామా చేయడంతో మేయర్ స్థానం ఖాళీ అయింది. ఈ పరిణామాల నేపథ్యంలో జరిగే ఎన్నికలపై అన్ని వర్గాల్లో చర్చలు జోరందుకున్నాయి. జగన్ రాకతో స్థానిక రాజకీయాల్లో మరింత వేడి పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

తిరుపతి

కుటుంబ సమగ్ర సమాచార సర్వే త్వరగా పూర్తి చేయండి.*

పన్నుల వసూళ్లను వేగవంతం చేయండి. కమిషనర్ ఎన్. మౌర్య. తిరుపతి ఫిబ్రవరి 17 పున్నమి ప్రతినిధి ప్రభుత్వం నిర్వహిస్తున్న కుటుంబ సమగ్ర సమాచార సర్వేని త్వరగా పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. నగరంలో కుటుంబ సమగ్ర సమాచార సర్వే, పన్నుల వసూళ్లు, ఎల్.ఆర్.ఎస్., బిపిఎస్ దరఖాస్తుల పరిష్కారం, నక్ష(రీసర్వే), పారిశుధ్థ్యం, ప్రజా సమస్యల పరిష్కారం తదితర అంశాలపై అన్ని విభాగాల అధికారులు, ఆన్లైన్ ద్వారా స్వర్ణ వార్డు కార్యదర్సులతో మంగళవారం కమిషనర్ సమీక్షించారు. ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహిస్తున్న కుటుంబ సమగ్ర సమాచార సర్వేను త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. ప్రతి కుటుంబంలోని వారి యొక్క ఆర్ధిక, సామాజిక, విద్య తదితర స్థితిగతులను సమగ్రంగా తెలుసుకోవాలని తెలిపారు. నక్ష (రీసర్వే) పనులను గడువు లోపు పూర్తి చేసేలా అధికారులు, సిబ్బంది సమన్వయం చేసుకుని పూర్తి చేయాలని తెలిపారు. నగరంలో ఆస్తి పన్ను, నీటి పన్ను తదితర పన్నులను త్వరగా వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు. బి.పిఎస్, ఎల్.ఆర్.ఎస్., దరఖాస్తుల పరిష్కారం వేగవంతం చేయాలని తెలిపారు. ఈ దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన వినతులను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. స్వర్ణ వార్డు కార్యదర్సులు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు పరిష్కరించాలని సూచించారు. కాలువల్లో చెత్త పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు తొలగించి, పారిశుధ్య పనులు మరింత మెరుగ్గా చేపట్టాలని తెలిపారు. నగరంలో ఎక్కడా చెత్త కుప్పలు లేకుండా తొలగించాలని పారిశుధ్థ్య విభాగం అధికారులను ఆదేశించారు. కుటుంబ సమగ్ర సమాచార సర్వేకి వచ్చే మా స్వర్ణ వార్డు కార్యదర్సులకు సమాచారం అందించి సహకరించాలని, పన్నులు సకాలంలో చెల్లించి నగర అభివృద్ధికి సహకరించాలని కమిషనర్ ప్రజలను కోరారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డిసిపీ ఖాన్, రెవిన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, ఫైర్ ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు, హార్టికల్చర్ ఆఫీసర్ హరికృష్ణ, సర్వేయర్ కోటేశ్వరరావు, వెటర్నరీ ఆఫీసర్ గుణశేఖర్, డి.ఈ.లు,ఏసీపి లు, తదితరులు పాల్గొన్నారు.

రాజన్న సిరిసిల్ల

కెసిఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా జరిపిన ముస్తాబాద్ టిఆర్ఎస్ మండల శాఖ

కెసిఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా జరిపిన ముస్తాబాద్ బి ఆర్ ఎస్ మండల శాఖ ముస్తాబాద్ /పున్నమి ప్రతినిధి /ఫిబ్రవరి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ముస్తాబాద్ మండల బీఆర్ఎస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్తాబాద్‌లోని శివకేశవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, తెలంగాణ తల్లి విగ్రహం సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే సామాజిక సేవలో భాగంగా ఆటో కార్మికులకు ఆరోగ్య బీమా కార్డులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ముస్తాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తిరుపతి

కుటుంబ సమగ్ర సమాచార సర్వే త్వరగా పూర్తి చేయండి.*

పన్నుల వసూళ్లను వేగవంతం చేయండి. కమిషనర్ ఎన్. మౌర్య. తిరుపతి ఫిబ్రవరి 17 పున్నమి ప్రతినిధి ప్రభుత్వం నిర్వహిస్తున్న కుటుంబ సమగ్ర సమాచార సర్వేని త్వరగా పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. నగరంలో కుటుంబ సమగ్ర సమాచార సర్వే, పన్నుల వసూళ్లు, ఎల్.ఆర్.ఎస్., బిపిఎస్ దరఖాస్తుల పరిష్కారం, నక్ష(రీసర్వే), పారిశుధ్థ్యం, ప్రజా సమస్యల పరిష్కారం తదితర అంశాలపై అన్ని విభాగాల అధికారులు, ఆన్లైన్ ద్వారా స్వర్ణ వార్డు కార్యదర్సులతో మంగళవారం కమిషనర్ సమీక్షించారు. ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహిస్తున్న కుటుంబ సమగ్ర సమాచార సర్వేను త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. ప్రతి కుటుంబంలోని వారి యొక్క ఆర్ధిక, సామాజిక, విద్య తదితర స్థితిగతులను సమగ్రంగా తెలుసుకోవాలని తెలిపారు. నక్ష (రీసర్వే) పనులను గడువు లోపు పూర్తి చేసేలా అధికారులు, సిబ్బంది సమన్వయం చేసుకుని పూర్తి చేయాలని తెలిపారు. నగరంలో ఆస్తి పన్ను, నీటి పన్ను తదితర పన్నులను త్వరగా వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు. బి.పిఎస్, ఎల్.ఆర్.ఎస్., దరఖాస్తుల పరిష్కారం వేగవంతం చేయాలని తెలిపారు. ఈ దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన వినతులను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. స్వర్ణ వార్డు కార్యదర్సులు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు పరిష్కరించాలని సూచించారు. కాలువల్లో చెత్త పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు తొలగించి, పారిశుధ్య పనులు మరింత మెరుగ్గా చేపట్టాలని తెలిపారు. నగరంలో ఎక్కడా చెత్త కుప్పలు లేకుండా తొలగించాలని పారిశుధ్థ్య విభాగం అధికారులను ఆదేశించారు. కుటుంబ సమగ్ర సమాచార సర్వేకి వచ్చే మా స్వర్ణ వార్డు కార్యదర్సులకు సమాచారం అందించి సహకరించాలని, పన్నులు సకాలంలో చెల్లించి నగర అభివృద్ధికి సహకరించాలని కమిషనర్ ప్రజలను కోరారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డిసిపీ ఖాన్, రెవిన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, ఫైర్ ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు, హార్టికల్చర్ ఆఫీసర్ హరికృష్ణ, సర్వేయర్ కోటేశ్వరరావు, వెటర్నరీ ఆఫీసర్ గుణశేఖర్, డి.ఈ.లు,ఏసీపి లు, తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

కుటుంబ సమగ్ర సమాచార సర్వే త్వరగా పూర్తి చేయండి.*

పన్నుల వసూళ్లను వేగవంతం చేయండి. కమిషనర్ ఎన్. మౌర్య. తిరుపతి ఫిబ్రవరి 17 పున్నమి ప్రతినిధి ప్రభుత్వం నిర్వహిస్తున్న కుటుంబ సమగ్ర సమాచార సర్వేని త్వరగా పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. నగరంలో కుటుంబ సమగ్ర సమాచార సర్వే, పన్నుల వసూళ్లు, ఎల్.ఆర్.ఎస్., బిపిఎస్ దరఖాస్తుల పరిష్కారం, నక్ష(రీసర్వే), పారిశుధ్థ్యం, ప్రజా సమస్యల పరిష్కారం తదితర అంశాలపై అన్ని విభాగాల అధికారులు, ఆన్లైన్ ద్వారా స్వర్ణ వార్డు కార్యదర్సులతో మంగళవారం కమిషనర్ సమీక్షించారు. ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహిస్తున్న కుటుంబ సమగ్ర సమాచార సర్వేను త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. ప్రతి కుటుంబంలోని వారి యొక్క ఆర్ధిక, సామాజిక, విద్య తదితర స్థితిగతులను సమగ్రంగా తెలుసుకోవాలని తెలిపారు. నక్ష (రీసర్వే) పనులను గడువు లోపు పూర్తి చేసేలా అధికారులు, సిబ్బంది సమన్వయం చేసుకుని పూర్తి చేయాలని తెలిపారు. నగరంలో ఆస్తి పన్ను, నీటి పన్ను తదితర పన్నులను త్వరగా వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు. బి.పిఎస్, ఎల్.ఆర్.ఎస్., దరఖాస్తుల పరిష్కారం వేగవంతం చేయాలని తెలిపారు. ఈ దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన వినతులను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. స్వర్ణ వార్డు కార్యదర్సులు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు పరిష్కరించాలని సూచించారు. కాలువల్లో చెత్త పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు తొలగించి, పారిశుధ్య పనులు మరింత మెరుగ్గా చేపట్టాలని తెలిపారు. నగరంలో ఎక్కడా చెత్త కుప్పలు లేకుండా తొలగించాలని పారిశుధ్థ్య విభాగం అధికారులను ఆదేశించారు. కుటుంబ సమగ్ర సమాచార సర్వేకి వచ్చే మా స్వర్ణ వార్డు కార్యదర్సులకు సమాచారం అందించి సహకరించాలని, పన్నులు సకాలంలో చెల్లించి నగర అభివృద్ధికి సహకరించాలని కమిషనర్ ప్రజలను కోరారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డిసిపీ ఖాన్, రెవిన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, ఫైర్ ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు, హార్టికల్చర్ ఆఫీసర్ హరికృష్ణ, సర్వేయర్ కోటేశ్వరరావు, వెటర్నరీ ఆఫీసర్ గుణశేఖర్, డి.ఈ.లు,ఏసీపి లు, తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ

ఐబొమ్మ కేసులో రవికి బెయిల్ – హైకోర్టు కఠిన షరతులు

ఐబొమ్మకు సంబంధించిన సినిమా పైరసీ కేసులో అరెస్టైన రవికి హైకోర్టు పలు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతిరోజూ సీపీ ఎదుట హాజరుకావాలని కోర్టు స్పష్టం చేసింది. దేశం విడిచి వెళ్లకూడదని, పాస్‌పోర్టును పోలీసులకు అప్పగించాలని ఆదేశించింది. గతేడాది నవంబర్ 16న రవిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.