Tuesday, 5 May 2026

Blog

కామారెడ్డి

రామారెడ్డి మండలం కాంగ్రెస్ స్వీప్.. చరిత్రలో మొదటిసారి

– సర్పంచ్-ఉపసర్పంచ్‌లు పూర్తిగా ఆవిర్భావం! కామారెడ్డి, 12 డిసెంబర్, పున్నమి ప్రతినిధి : కామారెడ్డిజిల్లా, రామారెడ్డి మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడతలో కాంగ్రెస్ చరిత్ర సృష్టించింది. 18 గ్రామాల్లో సర్పంచ్, ఉప సర్పంచ్ స్థానాలను పూర్తిగా కైవసం చేసుకుని మొట్టమొదటి సారి సంచలన స్వీప్ సాధించారు. పోరాట దండయాత్ర, ప్రజల మద్దతుతో అంచనా లు మించి ఘనవిజయం దక్కించుకున్నారు. స్వేచ్ఛాదారులు, యువత, మహిళల సమ్మేళనం తో ఓటమి తనిఖీలు చేస్తూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. ‘ఇది కేవలం స్థానాల విజయం కాదు.. గ్రామ అభివృద్ధికి నూతన దశ ప్రారంభం’ అంటూ కాంగ్రెస్ నాయకులు ఉత్సాహం గా పలకరిస్తున్నారు.సర్పంచ్ విజేతలు: అన్నారం: చింతకిందీ లత, బట్టు తండా: బట్టు బికిని, గిద్దా: మోగుల్ల సరిత, గోడుగుమర్రి తండా: సలావత్ రవి, గోకుల్ తండా: కెతవత్ మోహన్, గొల్లపల్లి: అటికెల కిషన్ యాదవ్, ఇస్సన్నపల్లి: డోకీ లచయ్య, జగదాంబ తండా: భుక్య లతా భాయి, కన్నాపూర్: గొల్ల మహేశ్, కన్నాపూర్ తండా: కాట్రోత్ మంగ్లీ, మద్దికుంట: థండ్రా మనీషా, మోషంపూర్: జారా లక్ష్మి, పోసనిపేట్: (బీఆర్ఎస్ ) సుద్దాల లింగం, రామారెడ్డి కేంద్రం: బండి ప్రవీణ్, రంగంపేట్: షేక్ సలిహా సుల్తానా, రెడ్డిపేట్: నాగులపల్లి రాజేందర్, గూడెం తండా: సాగలి భువనేశ్వరి, ఉప్పల్వాయి: కనకుంట శివరాంని.ఉపసర్పంచ్ విజేతలు: అన్నారం: మద్దికుంట దయానంద్, బట్టు తండా: రాథుల కిషోర్, గిద్దా: అరుకుప్పల రాజు, గోడుగుమర్రి తండా: మాలవత్ శంకర్, గోఖుల్ తండా: మెగావత్ మంజుల, గొల్లపల్లె: మర్రి మధుసూదన్, ఇస్సన్నపల్లె: థుమ్మాల రమేష్, జగదాంబ తండా: గంగావత్ పూర్ణ, కన్నాపూర్: ముత్తినేని యశ్వంత్ కుమార్, కన్నాపూర్ తండా: కాట్రోత్ రవి, మద్దికుంట: ముత్యాల రాజు, మోషంపూర్: వంగా సంతోష్ రెడ్డి, పోసనిపేట్: గండ్ర అంజయ్య, రామారెడ్డి కేంద్రం: హాన్మాయ్యోల్ల నవీన్, రంగంపేట్: కైరా శ్రవన్ గౌడ్, రెడ్డిపేట్: బుర్ర ప్రభీణ్ గౌడ్, గూడెం తండా: గంగావత్ రమేష్, ఉప్పల్వాయి: అలా పర్వారెడ్డి.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే, నాలుగు సార్లు

నెల్లూరు జిల్లా : ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే, నాలుగు సార్లు శాసనసభ్యుడిగా సేవలందించిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సతీమణి మేకపాటి శాంతి కుమారిను నెల్లూరుజిల్లా గ్రంథాలయం చైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది. ఈ నిర్ణయంతో ఉదయగిరి నియోజకవర్గంలో సంతోషం వ్యక్తమవుతోంది. మేకపాటి కుటుంబం ప్రాంతీయంగా ప్రజాసేవకు చేసిన కృషిని గుర్తిస్తూ వచ్చిన ఈ నియామకాన్ని స్థానిక నాయకులు, టిడిపి కార్యకర్తలు స్వాగతిస్తున్నారు. ప్రజలతో మమేకమై పనిచేసే నాయకత్వం ఉన్న కుటుంబానికి గ్రంథాలయం చైర్మన్ పదవి దక్కడం ఉత్తేజకరంగా ఉందని అభిప్రాయపడుతున్నారు. జిల్లా స్థాయిలో గ్రంథాలయాల అభివృద్ధి, పఠన సంస్కృతిని పెంపొందించడంలో శాంతి కుమారి నాయకత్వం ఉపయోగపడుతుందని నాయకులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఆత్మకూరుకు మరో వరాన్ని తీసుకొచ్చిన మంత్రి ఆనం..*

* *ఆత్మకూరు డిసెంబర్ (పున్నమి ప్రతినిధి)* ఆత్మకూరు పట్టణానికి మరో వరాన్ని మంజూరు చేయించిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కోటి 40 లక్షలతో మంజూరైన నగర వనంను ఆహ్లాదకరంగా ఆత్మకూర్ నగరాన్ని తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అనుమతులతో… ఆత్మకూరు నియోజకవర్గ కేంద్రంలోని నెల్లూరుపాలెం సెంటర్లో…. ఆహ్లాదకరమైన పార్కు కోసం కోటి 40 లక్షల అటవీశాఖ నిధులను ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, ఫారెస్ట్ శాఖామాత్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మంజూరు చేశారని మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు తెలిపారు..

కామారెడ్డి

కాలభైరవ స్వామి సన్నిధిలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహం!

కామారెడ్డి, 12 డిసెంబర్: పున్నమి ప్రతినిధి : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలంలోని శ్రీ కాలభైరవ స్వామి దేవస్థానంలో శుక్రవారం బౌలాష్టమి ఉత్సవం సందర్భంగా ఆకట్టుకునే పూజా కార్యక్రమం జరిగింది. ఉదయం 5:30 గంటలకు ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ దామోదర్ రాజనర్సింహం స్వామివారిని దర్శించుకుని, భక్తి భావంతో హోమం, అభిషేక కార్యక్రమాలు నిర్వ హించారు.భక్తులు భారీ సంఖ్యలో ఉండటం తో దేవస్థానం వాతావరణం ఉల్లాసంగా మారింది. మంత్రి ప్రత్యేక సేవలు, స్వామివారికి చేసిన పూజల నిర్వహించారు. ప్రధాన అర్చకులు శ్రీనివాస్అ శ్రీనివాస్ శర్మ వేద మంత్ర ఉత్సవాలతో ఆయనను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశా రు. అనంతరం ఆలయ సిబ్బంది ఆయనను ఘనంగా సన్మానించారు.ఈ ఘన ఉత్సవం స్థానికుల్లో ఆనందాన్ని కలిగించందని తెలిపారు.

కామారెడ్డి

కాలభైరవ స్వామి సన్నిధిలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహం!

కామారెడ్డి, 12 డిసెంబర్: పున్నమి ప్రతినిధి : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలంలోని శ్రీ కాలభైరవ స్వామి దేవస్థానంలో శుక్రవారం బౌలాష్టమి ఉత్సవం సందర్భంగా ఆకట్టుకునే పూజా కార్యక్రమం జరిగింది. ఉదయం 5:30 గంటలకు ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ దామోదర్ రాజనర్సింహం స్వామివారిని దర్శించుకుని, భక్తి భావంతో హోమం, అభిషేక కార్యక్రమాలు నిర్వ హించారు.భక్తులు భారీ సంఖ్యలో ఉండటం తో దేవస్థానం వాతావరణం ఉల్లాసంగా మారింది. మంత్రి ప్రత్యేక సేవలు, స్వామివారికి చేసిన పూజల నిర్వహించారు. ప్రధాన అర్చకులు శ్రీనివాస్అ శ్రీనివాస్ శర్మ వేద మంత్ర ఉత్సవాలతో ఆయనను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశా రు. అనంతరం ఆలయ సిబ్బంది ఆయనను ఘనంగా సన్మానించారు.ఈ ఘన ఉత్సవం స్థానికుల్లో ఆనందాన్ని కలిగించందని తెలిపారు.

కామారెడ్డి

కాలభైరవ స్వామి సన్నిధిలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహం!

కామారెడ్డి, 12 డిసెంబర్: పున్నమి ప్రతినిధి : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలంలోని శ్రీ కాలభైరవ స్వామి దేవస్థానంలో శుక్రవారం బౌలాష్టమి ఉత్సవం సందర్భంగా ఆకట్టుకునే పూజా కార్యక్రమం జరిగింది. ఉదయం 5:30 గంటలకు ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ దామోదర్ రాజనర్సింహం స్వామివారిని దర్శించుకుని, భక్తి భావంతో హోమం, అభిషేక కార్యక్రమాలు నిర్వ హించారు.భక్తులు భారీ సంఖ్యలో ఉండటం తో దేవస్థానం వాతావరణం ఉల్లాసంగా మారింది. మంత్రి ప్రత్యేక సేవలు, స్వామివారికి చేసిన పూజల నిర్వహించారు. ప్రధాన అర్చకులు శ్రీనివాస్అ శ్రీనివాస్ శర్మ వేద మంత్ర ఉత్సవాలతో ఆయనను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశా రు. అనంతరం ఆలయ సిబ్బంది ఆయనను ఘనంగా సన్మానించారు.ఈ ఘన ఉత్సవం స్థానికుల్లో ఆనందాన్ని కలిగించందని తెలిపారు.

కామారెడ్డి

కాలభైరవ స్వామి సన్నిధిలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహం!

కామారెడ్డి, 12 డిసెంబర్: పున్నమి ప్రతినిధి : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలంలోని శ్రీ కాలభైరవ స్వామి దేవస్థానంలో శుక్రవారం బౌలాష్టమి ఉత్సవం సందర్భంగా ఆకట్టుకునే పూజా కార్యక్రమం జరిగింది. ఉదయం 5:30 గంటలకు ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ దామోదర్ రాజనర్సింహం స్వామివారిని దర్శించుకుని, భక్తి భావంతో హోమం, అభిషేక కార్యక్రమాలు నిర్వ హించారు.భక్తులు భారీ సంఖ్యలో ఉండటం తో దేవస్థానం వాతావరణం ఉల్లాసంగా మారింది. మంత్రి ప్రత్యేక సేవలు, స్వామివారికి చేసిన పూజల నిర్వహించారు. ప్రధాన అర్చకులు శ్రీనివాస్అ శ్రీనివాస్ శర్మ వేద మంత్ర ఉత్సవాలతో ఆయనను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశా రు. అనంతరం ఆలయ సిబ్బంది ఆయనను ఘనంగా సన్మానించారు.ఈ ఘన ఉత్సవం స్థానికుల్లో ఆనందాన్ని కలిగించందని తెలిపారు.

E-పేపర్

అభిమానుల సమక్షంలో శ్రీరంరెడ్డి శ్రీనివాస్ జన్మదిన వేడుక.

రౌతులపూడి, (పున్నమి ప్రతినిధి )డిసెంబర్ 11: మండలంలోని మల్లంపేట గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు శ్రీరంరెడ్డి శ్రీనివాస్ 50 వ పుట్టినరోజు వేడుకను ఆయన అభిమానుల సమక్షంలో కన్నుల పండుగ నిర్వహించారు. ముందుగా తమ అభిమాన నాయకుడుకు పుట్టినరోజు శుభాకాంక్షలు అనంతరం అభిమానుల మధ్యలో భారీ కటింగ్ నిర్వహించారు. మండల నలుమూలల గ్రామాల నుండి అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు విచ్చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ తన అభిమానులు తనపై చూపించిన ప్రేమ మరువలేనిదని శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో రౌతులపూడి మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు తామరలా సత్యనారాయణ, మండల యువ నాయకులు పైల వేణుగోపాల్, ఇట్టంశెట్టి అశోక్, మల్లంపేట ఉప సర్పంచ్ రాయపురెడ్డి కన్నబాబు, ఎస్ ఆర్ కె నాయుడు, మల్లవరం తెలుగు దేశం నాయకుడు గావిరెడ్డి గురునాధ్, శెట్టి సత్తిబాబు, మరియు రౌతులపూడి మండల తెలుగుదేశం నాయకులు పాల్గున్నారు.

తిరుపతి

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై తొలి సమీక్షా సమావేశం

శ్రీకాళహస్తి దేవస్థానంలో జరగబోయే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై గురువారం నాడు తొలి సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో శ్రీ కాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి, ఈవో, ఆలయ ఛైర్మన్, పాలక మండలి సభ్యుల, ప్రధాన దేవస్థానం సిబ్బంది పాల్గొని గతంలో కంటే మరింత అద్భుతంగా ఏర్పాట్లు చేయాలని భక్తుల రద్దీ నియంత్రణ, అభివృద్ధి పనులు, భక్తులందరికీ సౌకర్యవంతమైన దర్శనం, మహా శివరాత్రికి కావలసిన ప్రాథమిక ఏర్పాట్లపై కూలంకషంగా సమీక్షించారు.

తిరుపతి

ఏర్పేడు ఎంపీపీ పదవి కైవసంచేసుకున్న తెదేపా

శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడులో మండలానికి చెందిన 9మంది వైసీపీ ఎంపీటీసీలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోగా ఎంపీపీ పదవిని తెదేపా కైవసంచేసుకుంది ఎంపీపీగా ఎన్నికైన ఆదిలక్ష్మి, టిడిపికి భారీగా ఎంపీటీసీల మద్దత్తుతో కంగుతిన్న వైసీపీ. ఎన్నికైన వారిని శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ప్రజాస్వామ్యబద్ధంగా సామరస్యంగా ఎటువంటి గొడవలకు తావు లేకుండా గత ప్రభుత్వంలో మాదిరి గందరగోళానికి గురి చెయ్యకుండా తొమ్మిది మంది ఎంపీటీసీలు అందరూ కలుసుకొని ఏకగ్రీవంగా పంగురు గ్రామానికి చెందిన ఆది లక్ష్మమ్మని ఎంపీపీగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్, ఏర్పేడు టీడీపీ పార్టీ అధ్యక్షులు పేరం నాగరాజు నాయుడు,తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పేరం ధనం జయులు నాయుడు గారు, చెంచయ్య నాయుడు గారు శివశంకరరెడ్డి గారు, పాపిరెడ్డి గారు, నైనూరు పున్నారావు గారు, ఏర్పేడు pacs ఛైర్మన్ మహేష్ రెడ్డి గారు, క్రిష్ణవేణి, రాఘవేంద్ర, శివాజీ రెడ్డి,గోపాల్ రెడ్డి చంద్రశేఖర్ నాయుడు, బాబు నాయుడు, గిరి నాయుడు, రవి నాయుడు, జగదీష్, కేశినేని సుబ్రహ్మణ్యం, రాచటి సుబ్రహ్మణ్యం, గుణాయాదవ్, రమణ, హేమాక్షి, మోహన్ రెడ్డి, రామదాసు, గోల్డుమెన్, నాగేష్, సురేష్, రాజా, వెంకయ్య, తాళ్లపాకు సుధాకర్ రెడ్డి, మునీశ్వర్, రమేష్ యాదవ్, శీను, నరసింహులు, సుధాకర్ నాయుడు, దినకర్ నాయుడు, మనోహర్ నాయుడు తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.