తెలుగుగంగ డ్యామ్ కి హారతి పట్టిన మైదుకూరు ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ గారు
తెలుగు గంగ డ్యామ్ ను పూర్తి స్థాయిలో నింపి రైతుల పక్షపాతి అని మరోసారి నిరూపించుకున్న మైదుకూరు ఎమ్మెల్యే పుట్ట.. ➖ బ్రహ్మంగారిమఠం నందలి తెలుగుగంగ డ్యామ్ నందు కృష్ణా జలాలకు జలహారతి ఇచ్చిన మైదుకూరు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ గారు. ➖ ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ గారి కృషితో తెలుగుగంగ డ్యామ్ చరిత్రలో మొదటి సారిగా 17.2 TMC సామర్థ్యంతో నీటిని నింపటం జరిగింది. ➖ ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ తెలుగు గంగ డ్యామ్ నందు చరిత్రలోనే మొదటిసారిగా పూర్తి స్థాయితో నింపటం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ➖ దీనివలన రైతులకు పుష్కలంగా నీరు అందుబాటులో ఉంది, పంట బాగా పండేందుకు తోడ్పడుతుందని తెలిపారు. ➖ అలాగే చుట్టుపక్కల మండలాలకు త్రాగునీటి సమస్య లేకుండా కొన్ని సంవత్సరాల వరకు నీరు అందుతుందని తెలిపారు. ➖ ఎమ్మెల్యే గారు తెలుగు గంగ జలాలకు పూజలు నిర్వహించి, హారతి










