Monday, 4 May 2026

Blog

అల్లూరి సీతారామరాజు

అరకు: బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించిన సాయిరాం

ఉపాధ్యాయుల చేతుల్లోనే విద్యార్ధుల భవిష్యత్ ఉందని ఎస్టీ కమిషన్ సభ్యులు కిల్లో సాయిరాం అన్నారు. మంగళవారం అరకులోయ మండలం కంఠబౌసుగుడ జిటిడబ్ల్యూఏ బాలికల పాఠశాలను ఎస్టీ కమిషన్ మెంబర్ సందర్శించి విద్యార్ధులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. ఈ మేరకు పాఠశాలలో నెలకొన్న మౌలిక వసతులలేమి గురించి, వాచ్ మెన్, ఏఎన్ఎమ్ నియామకం చేయాలని కోరుతూ సాయిరాం కు ఉపాధ్యాయులు వినతి అందించారు. విద్యార్ధులు చదువుపై శ్రద్ద పెట్టాలని సూచించారు.

E-పేపర్

అన్న‌దాత‌ల‌కు జాతీయ రైతు దినోత్స‌వ శుభాకాంక్ష‌లు..**రైతులు బాగుంటేనే దేశం బాగుంటుంది.. రైతు లేనిదే రాజ్యం లేదు

*అన్న‌దాత‌ల‌కు జాతీయ రైతు దినోత్స‌వ శుభాకాంక్ష‌లు..* *రైతులు బాగుంటేనే దేశం బాగుంటుంది.. రైతు లేనిదే రాజ్యం లేదు* పున్నమి ప్రతినిధి : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్: 23 డిసెంబర్ 2025 రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందని,రైతు చిరునవ్వుతో ఉన్నరోజే నిజమైన పండగ అని అన్నారు జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా రైతులకు సోషల్ మీడియా వేదికగా ఆలంపల్లి నరసింహ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆలంపల్లి నరసింహ మాట్లాడుతూ..“రైతే రాజు, దేశానికి వెన్నుముక రైతు మంచి నినాదాలుగా మిగిలిపోవడం సరికాదు. అన్నదాత ఆనందంగా ఉన్నప్పుడే దేశం సుభిక్షంగా ఉంటుంది. వ్యవసాయ ప్రధానమైన మన దేశంలో రైతాంగం అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ ఆలోచించాలి.వ్యవసాయ రంగం పచ్చగా కళకళలాడేలా చేయడాన్ని బాధ్యతగా తీసుకోవాలి. స్వేదం చిందించి నేలపై బంగారం పండించే ప్రతి అన్నదాతను గౌరవించుకోవాలి.దేశం ఆకలి తీర్చేందుకు నిరంతరం శ్రమిస్తున్న రైతుల శ్రమ వెలకట్టలేనిదన్నారు.రైతు పదివేళ్ళు మట్టిని స్పృశిస్తేనే మన ఐదు వేళ్ళు నోటిలోకి వెళ్తాయని,అన్నం పరబ్రహ్మ స్వరూపమని పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంగా ఉన్న రైతులందరికీ జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

E-పేపర్

పంచాయతీ రాజ్ శాఖ అధికారుల నిర్లక్ష్యం* *ఉప సర్పంచ్ చెక్ పవర్ రద్దు అంటూ మొదట మెమో విడుదల చేసిన అధికారులు* అధికారుల తప్పిందం వల్ల జరిగినదని పంచాయతీ శాఖ వివరణ

పున్నమి ప్రతినిధి: పంచాయతీ రాజ్ శాఖ అధికారుల నిర్లక్ష్యం* *ఉప సర్పంచ్ చెక్ పవర్ రద్దు అంటూ మొదట మెమో విడుదల చేసిన అధికారులు* అధికారుల తప్పిందం వల్ల జరిగినదని పంచాయతీ శాఖ వివరణ క్షణాల్లోనే తప్పును సరిదిద్దుకునేందుకు ఆపసోపాలు సవరణ చేస్తూ కొత్త మెమో విడుదల.

తెలంగాణ

విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడిన : కలెక్టర్

నకిరేకల్ :డిసెంబర్ (పున్నమి ప్రతినిధి ) భవిత కేంద్రాన్ని తనిఖీ చేసి, పనులు పూర్తి కావడం పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడినారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి, ఆరోగ్య కేంద్రానికి వస్తున్న రోగుల వివరాలను, సిబ్బంది, డాక్టర్ల అటెండెన్స్, రిజిస్టర్, ఓపి రిజిస్టర్, ఇతర వివరాలు అడిగి తెలుసుకున్నారు.

E-పేపర్

భారీ షాక్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఉపసర్పంచులకు చెక్ పవర్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

పున్నమి ప్రతినిధి భారీ షాక్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఉపసర్పంచులకు చెక్ పవర్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ

ప్రభుత్వ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన : కలెక్టర్

నకిరేకల్ :డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి ) నల్గొండ జిల్లా కనగల్ మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పలు ప్రభుత్వ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎంపీడీవో కార్యాలయంలో ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలు పెండింగ్ దరఖాస్తుల పై సమీక్షించారు. ధృవపత్రాల జారికై ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్లను త్వరగా పూర్తి చేయాలని, బిల్లులను వెంటనే చెల్లించాలని సూచించారు.

అనకాపల్లి

ఏటికొప్పాకలో ఉచిత వైద్య శిబిరం విజయవంతం – 500 మందికి సేవలు

డిసెంబర్ 23 పున్నమి న్యూస్ ప్రతినిధి (ఆనంద్): ఏటికొప్పాక గ్రామంలో వేదాంత మహాసతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో, అపోలో హాస్పటల్‌కు చెందిన ప్రత్యేక వైద్యుల బృందంతో ఉచిత వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. గుండె సంబంధిత పరీక్షలు, జనరల్ చెకప్, మహిళల ఆరోగ్య పరీక్షలు, ఉచితంగా మందులు ఇవ్వడం జరిగింది. బీపీ, షుగర్, ఈసీజీ వంటి సేవలను ఉచితంగా అందించారు. ఈ శిబిరానికి గ్రామం నుంచి సుమారు 500 మంది హాజరై వైద్య సేవలు పొందారు. కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ శ్రీమతి భజంత్రీల లక్ష్మీ గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. మాజీ సర్పంచ్ అన్నం బాబూజీ, ఎంపిటిసి అచ్చం నాయుడు, వైస్ ప్రెసిడెంట్ సింహాచలం, వార్డ్ మెంబర్ దేవి, సర్పంచ్ కుమారుడు శ్రీను పాల్గొని కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. గ్రామ సర్పంచ్ కుమారుడు శ్రీను గారి సేవలను చూసి గ్రామస్తులు ఈ సేవలను అభినందించారు.

ఆంధ్రప్రదేశ్

తమ పంట పొలాల మధ్యలో చెరువుల తవ్వకాలు నిలిపివేయాలి :కలెక్టర్ కి ఫిర్యాదు చేసిన చెన్నూరు మాజీ సర్పంచ్

తమ. పంట పొలాల. మధ్యలో చెరువులు తవ్వుతున్నారని, తమ పొలాల లోని మురుగు నీరు వెళ్లకుండా షుమారు 1000ఎకరాల సారవంతమైన భూమి నాశనం అవుతుందని కృష్ణా జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన చెన్నూరు మాజీ సర్పంచ్ గుడిసేవ లక్ష్మి మరియు చుట్టుపక్కల రైతులు. స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని, అందుకే కలెక్టర్ కు ఫిర్యాదు చేశామని వారు తెలిపారు. వెంటనే స్పందించిన కలెక్టర్ తవ్వకాలు నిలిపివేయమన్నట్లు సమాచారం

E-పేపర్

ఆపదలో ఉన్నవారిని ఆదుకున్న బోలా శంకర్ సేవా సమితి

రైల్వే కోడూరు, బెల్లంకొండు.సునీత అనే అనాధ మహిళాకు మాటలు రావు మతిస్థిమిథము లేని ఆమే ధవడ వాచి బోజనము కుడ తినలేక బాధ పడుతు తోల్గేట్ వద్ద ఉన్నా వెంకటేశ్వరస్వామి గుడ్డి వద్ద ఆమె భాదను చూడలేక అక్కడ ఉన్న వారు మాకు తెలియ చేయగా వెంటనే మేము అక్కడకి వెళ్లి ఆమెను రైల్వే కోడూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యం అందించి డాక్టర్ 5 రోజులు వచ్చి డ్రాసింగ్ చేసు కోవాలి అన్నీ చెప్పగా ఎవరు లేని ఆమెకు ప్రతిరోజు ఆసుపత్రికి తీసుకువెళ్లడానికి మరియు ప్రతిరోజు బోజనం ఈవడానికి ఒక్క మనిషిని తోడు చేసిన భోళా శంకర్ సేవా సమితి అధ్యక్షుడు మందల నాగేంద్ర వాసబాబు, బి.సి. నాయకుడు ఇ.మహేష్ వేణుగోపాలరెడ్డి, శివ

E-పేపర్

రాజంపేట జిల్లా కేంద్రం కోసం ఎందాకైనా పోరాడుదాం: రామిరెడ్డి ధ్వజ రెడ్డి గారు*

*రాజంపేట జిల్లా కేంద్రం కోసం ఎందాకైనా పోరాడుదాం: రామిరెడ్డి ధ్వజ రెడ్డి గారు* రైల్వే కోడూరు:రైల్వే కోడూరుకు న్యాయం చెయ్యాలి రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించాలని గత కొద్ది రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న జేఏసీ సభ్యులకు సంఘీభావంగా దీక్షలో పాల్గొని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేసి అనంతరం వారు మాట్లాడుతూ కూటమి నాయకులు కల్లబొల్లి మాటలు చెప్పి కాలయాపన చేస్తున్నారని నామమాత్రంగా ర్యాలీలలో పాల్గొంటున్నారని వారికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు అని గత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హాయంలో మేము ఉన్న సమయంలో రాయచోటిని అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించగా అప్పట్లోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరియు అప్పటి ఉమ్మడి కడప జిల్లా కలెక్టర్ గారికి రాజంపేట రైల్వే కోడూరు ప్రాంతాన్ని కడపలోనే కొనసాగించాలని లేనియెడల కోడూరు ప్రాంతాన్ని తిరుపతి జిల్లాలో కలపాలని వినతి పత్రాలు సమర్పించామని తక్షణమే ఐఏఎస్ ల బృందంతో ఒక కమిటీ ఏర్పాటు చేసి నివేదిక తెప్పించుకొని పుంగనూరు,తంబలపల్లె,మదనపల్లె,రాయచోటి, రాజంపేట, కోడూరు ప్రాంతాలకు అనుగుణంగా భౌగోళికంగా సెంటర్ పాయింట్ గా ఉన్నందున రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రకటించడం జరిగినదని కానీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయచోటి రాజంపేట కోడూరు మూడు నియోజకవర్గాలు కలిపి అన్నమయ్య జిల్లాగా రాయచోటిని ప్రకటించడం మంచి పరిణామాలు కావు అని తక్షణమే రైల్వే కోడూరు రాజంపేట ప్రాంతాలకు న్యాయం న్యాయం చేకూరె విధంగా కోడూరులోని వివిధ సంఘాలు, ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తి మద్దతు ఉంటుందని అలాగే రేపు జరగబోయే బంద్ లో కూడా ప్రతి ఒక్కరూ పాల్గొని ఉద్యమం మరింత ఉధృతంగా ముందుకు తీసుకెళ్లి అవసరమైతే ఎటువంటి ర్యాలీలు రాస్తారోకోలు ధర్నాలకైనా సిద్ధంగా ఉండి కోడూరు నియోజకవర్గానికి న్యాయం జరిగే వరకూ అందరూ కలిసికట్టుగా ఉందామని *వైయస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి & మాజీ శాసనసభ్యులు కోరముట్ల శ్రీనివాసులు గారు & కోడూరు వైస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజా రెడ్డి, అన్నారు* ఈ కార్యక్రమంలో సినియర్ నాయకులు పుల్లంపేట ఎంపీపీ ముద్దా బాబుల్ రెడ్డి,ఓబులవారిపల్లి మండల కన్వీనర్ సాయి కిషోర్ రెడ్డి, చిట్వేల్ మండల కన్వీనర్ చెవు శ్రీనివాసులు రెడ్డి, జిల్లా కోఆప్షన్ సభ్యులు అన్వర్ బాషా, పట్టణ అధ్యక్షుడు సిహెచ్ రమేష్,స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్ నందా బాల, సర్పంచులు బుడిగీ శివయ్య,సుబ్రహ్మణ్యం రాజు,రఫీ,మైనార్టీ నాయకులు ముజీబ్,కరిముల్లా,రత్తయ్య,

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.