Saturday, 2 May 2026

Blog

సాహితీ

గణతంత్ర దినోత్సవం (కవిత) – డా. బద్రి పీర్ కుమార్

ఆగస్టు 15, 1947న మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, 1950 జనవరి 26న రాజ్యాంగం అమలుతో మన దేశం నిజమైన స్వపరిపాలనను సాధించింది. ఈ రోజు దేశభక్తికి, వైవిధ్యంలో ఐక్యతకు, ప్రజాస్వామ్య విలువలకు చిహ్నంగా మనందరం నిండుగ జరుపుకునే పండుగ గణతంత్ర దినోత్సవం. ఈ సందర్భంగా పాఠకుల కోసం … సంక్షిప్త కవిత *గ* – గత అనుభవాల రాజ్యాంగ లక్షణాలు *ణ* – నవీకరణ పరిపాలన విధానాలు *తం* – తంతుల వాణిరాగాల అధికార సరాగాలు *త్ర* – త్రయంబద్ధ కార్య న్యాయ శాసనాలు *ది* – దినదినాభివృద్ధి దేశ స్వేచ్ఛ వాయువులు *నో* – నోటి మాట కాదు న్యాయబద్ధ గ్రంథస్త సవరణలు *త్స* – ఉత్సవాల సమ్మిళిత సంక్షేమ కార్యాలు *వం* – వందనాలు సమర్పించ దేశభక్తి మన సొత్తు మూలాల స్మృతులన్నీ ప్రజాస్వామ్య భవిష్యత్తు జనవాహిని హృదయంలో భారతీయత యావత్తు. ఇదే మన గణతంత్ర దినోత్సవం. *జైహింద్*

E-పేపర్

తెలంగాణ భవన్లో ఘనంగా జరిగిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు..

*తెలంగాణ భవన్లో ఘనంగా జరిగిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు..* *బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దండెం రాంరెడ్డి* *నేడు 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్ లో జరిగిన గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు , ఇబ్రహీంపట్నం దండెం రాంరెడ్డి , బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ని కలిసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.* 📝PA to దండెం రాంరెడ్డి {ఇబ్రహీంపట్నం నియోజకవర్గం}

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వైస్సార్సీపీ ఉదయగిరి నియోజకవర్గ సమావేశం

ఉదయగిరి Date:26-1-2026 ఉదయగిరి నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారి అధ్యక్షతన మర్రిపాడు మండలం బ్రాహ్మణ పల్లి లోని మేకపాటి నివాసంలో ఉదయగిరి నియోజకవర్గం సంస్థాగత సమావేశం.. ముఖ్య అతిధులు గా పాల్గొన్న రాష్ట్ర టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు మద్దెల గురుమూర్తీ గారు, జిల్లా పార్టీ పరిశీలకులు జంకే వెంకట రెడ్డి గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు కాకాణి గోవర్దన్ రెడ్డి గారు, మాజీ జిల్లా పరిషత్ ఛైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారు.. అతిధుల ని శాలువాలు తొ ఘనంగా సత్కరించిన మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు.. నియోజకవర్గం 8 మండలాల నుండి పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు…

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మనుబోలు పోలీస్ స్టేషన్‌లో ఎస్సై శివ రాకేష్ ఆధ్వర్యంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి).మనుబోలు పోలీస్ స్టేషన్ వద్ద ఎస్సై శివ రాకేష్ గారి ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీస్ సిబ్బంది గౌరవ వందనం చేశారు. కార్యక్రమానికి స్థానిక పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు హాజరై దేశభక్తి గీతాలతో ఉత్సాహం నింపారు. విద్యార్థులను ఉద్దేశించి ఎస్సై శివ రాకేష్ గారు గణతంత్ర దిన ప్రాముఖ్యతను వివరించారు. ఈ వేడుకలు అందరిలో దేశభక్తి భావాలను పెంపొందించాయి.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మనుబోలు మండలంలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

ఎస్ పి ఎస్ ఆర్ నెల్లూరు జిల్లా జనవరి( పున్నమి ప్రతినిధి).మనుబోలు మండలంలోని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మనుబోలు మండలంలో ఏఈఈ అనిల్ కుమార్ నేతృత్వంలో లైన్ ఇన్స్పెక్టర్లు, లైన్మెన్లు, జూనియర్ లైన్మెన్లు, షిఫ్ట్ ఆపరేటర్లు పాల్గొన్నారు. జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం రాజ్యాంగ విలువలపై ప్రసంగాలు చేశారు. విద్యుత్ సేవల ప్రాధాన్యతను వివరిస్తూ దేశసేవలో భాగస్వాములమని తెలిపారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ ప్రమాణ స్వీకారం కమిటీ

సోదరుడు శ్రీ వెంకట పట్టాభిరామ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ ప్రమాణ స్వీకారం పార్లమెంటరీ ప్రమాణ స్వీకారం ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత విశాఖ ఇన్చార్జి మంత్రి డోల వీరాంజనేయ స్వామి పి ఎమ్ ఆర్ డి ఏ చైర్మన్ ఎం వి ప్రణయ్ గోపాల్ భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ గంట విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు గారి గెస్ట్ హౌస్ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ గణబాబు విశాఖ దక్షిణ నియోజకవర్గం పెందుర్తి నియోజకవర్గ ఇన్చార్జ్ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ సోదరులు శ్రీ గండి బాబ్జి ఇంచార్జ్ వైద్య సేవ ఎన్టీఆర్ చైర్మన్ సాదారుల సీత రామరాజు స్థానిక జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు సోదరులు అభిమానులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

ఖమ్మం

కొండపల్లి రాఘవ రెడ్డి ని పరామర్శించిన కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి

ఖమ్మం జనవరి (పున్నమి దినపత్రిక జిల్లా స్టాఫర్ ) బీజేపీ కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కొండ పల్లి శ్రీధర్ రెడ్డి తండ్రి అయినా రాఘవ రెడ్డి ఇటీవల తీవ్ర అశ్వస్థ కి గురై ఖమ్మం లోని ఒక ప్రైవేటు ఆసుపత్రి నందు చికిత్స తీసుకుంటున్న నేపథ్యంలో ఆదివారం కొత్త గూడెం జిల్లా పర్యటన కి వచ్చిన కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి విషయం తెలుసుకోని ఖమ్మం వచ్చి రాఘవ రెడ్డి ని పరామర్సించారు. వీరి వెంట మాజీ శాసన సభ్యులు మార్తి నేని ధర్మ రావు, బీజేపీ ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు రాష్ట్ర నాయకులు గల్లా సత్య నారాయణ, అనంతు ఉపేందర్, వల్లల రమేష్, దొంగల సత్య నారాయణ, ప్రముఖ న్యాయవాదులు వెంకట్ గుప్తా, శ్రీమతి లలిత

E-పేపర్

ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలో దారుణం.. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న ఎస్ఐని ఢీకొట్టిన కారు

*ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలో దారుణం.. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న ఎస్ఐని ఢీకొట్టిన కారు* పున్నమి న్యూస్ ప్రతినిధి: 25 జనవరి 2026 రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ : వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులపైకే కారు దూసుకెళ్లిన ఘటన ఆదివారం రంగారెడ్డి యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మండల కేంద్రంలో ఎస్ఐ మధు ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అతివేగంగా వచ్చిన ఓ కారు రోడ్డుపై ఉన్న ఎస్ఐని బలంగా ఢీకొట్టింది. ఎస్ఐ కారు బానెట్పై పడిపోగా.. అలాగే 400 మీటర్లు తీసుకెళ్లారు. అనంతరం సాయి శరణం రైస్ మిల్లు పక్కన రోడ్డు పక్కన పడిపోయాడు. తీవ్రంగా గాయపడటంతో చికిత్స కోసం మాల్లోని పీపుల్ ఆసుపత్రికి తరలించారు. కారుతో వెళ్లిన అగంతకుడిని ఇబ్రహీంపట్నంలో పోలీసులు గుర్తించి పట్టుకున్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మనుబోలులో ఘనంగా 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి) 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని మనుబోలు తాసిల్దార్ కార్యాలయం వద్ద జాతీయ రహదారి సమీపంలో మానవహారం నిర్వహించారు. సీనియర్ ఓటర్లను ఘనంగా సన్మానించారు. డిప్యూటీ తాసిల్దార్ ప్రదీప్ కుమార్, డిప్యూటీ ఎంపీడీవో గరుడయ్య ఆధ్వర్యంలో ర్యాలీ, ప్రతిజ్ఞ కార్యక్రమాలు చేపట్టారు. ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చెరెడ్డి పద్మనాభ రెడ్డి, సానీ వెంకటరమణయ్య, శివుడు రాజా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వరికుంటపాడు మండలం తూర్పు రొంపి దొడ్లలో విషాదం

వరికుంటపాడు మండలం తూర్పు రొంపి దొడ్లలో విషాదం – విద్యుత్ ఘాతానికి బలైన ఇద్దరు వ్యక్తులు బోణిగాలరావుపాడులో కంది చేను చుట్టు విద్యుత్ పెట్టిన పొలం యజమానులు పొలం వెంబడి దారి ఉండడంతో బైక్ అటుగా వెళ్తూ తీగను తగలడంతో విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే ఇద్దరు మృతి ఇద్దరు వ్యక్తులతో పాటు బైకు పూర్తిగా దగ్ధమైనవి,మేకల గణేష్ (18), తలపుల ఇంటిపేరు గల అబ్బాయి తూర్పు రొంపిదొడ్ల ఎస్టీ కాలనీ వాసులుగా గుర్తింపు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.