Tuesday, 17 March 2026

Blog

మహబూబ్ నగర్

ఎంపీ డీకే అరుణ గారికి కృతజ్ఞతలు తెలియజేసిన రికగైజ్డ్ పండిత పరిషత్తు రాష్ట్ర శాఖ

*ఎంపీ గారికి కృతజ్ఞతలు తెలిపిన రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర శాఖ* రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర శాఖ లెటర్ హెడ్ పై టెట్ అంశంపై ఇచ్చిన వినతి పత్రాన్ని ఆధారంగా పార్లమెంట్ సెషన్ లో ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మాతులకి మొట్టమొదటిసారిగా మహబూబ్నగర్ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి డీకే అరుణ గారు ఆర్టిఈ 2009 లో ఉన్న టెట్టు అంశంపై చర్చించి ప్రశ్నించడం జరిగింది సవరించాలని పార్లమెంటు సభ్యురాలుగా ప్రాతినిధ్యం చేయడం హర్షించదగ్గ విషయమని రాష్ట్ర శాఖ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శానమోని నరసింహులు, శశి యాదవ్ ,మరియు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎంఎన్ విజయకుమార్, శ్రీనివాసులు శాంతారెడ్డి, వీరేందర్ గౌడ్, సుధాకర్ ఆచారి, అమీర్ పాష, వివేక్ భవాని, గోపాల్ జి, మేడం గారికి కృతజ్ఞతలు తెలిపింది* రూల్ 377 కింద అంశం (MATTER UNDER RULE 377) 02.12.2025 గౌరవనీయ సుప్రీంకోర్టు 01.09.2025న సివిల్ అప్పీల్ నెం. 1385/2025లో తీర్పును వెలువరించింది, అందులో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) ను 1 నుండి 8వ తరగతి వరకు ఉన్న ఉపాధ్యాయులందరికీ, వారి నియామకంతో సంబంధం లేకుండా తప్పనిసరి చేసిందని పేర్కొంది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా, నా రాష్ట్రమైన తెలంగాణతో సహా, 20 లక్షల మంది ఉపాధ్యాయులలో గందరగోళాన్ని సృష్టిస్తోంది. విద్యా హక్కు చట్టం, 2009 మరియు ఎన్‌సిటిఇ (NCTE) యొక్క 23.08.2010 నాటి నోటిఫికేషన్ ప్రకారం, 2010కి ముందు నియమించబడిన ఉపాధ్యాయులు అర్హులుగా మరియు మినహాయింపు పొందినట్లుగా చట్టబద్ధంగా వర్గీకరించబడ్డారు, అయితే 2010 తర్వాత నియమించబడిన ఉపాధ్యాయులు నిర్ణీత కాలంలో TET లో ఉత్తీర్ణత సాధించవలసి వచ్చింది అనేది సుపరిచితమైన వాస్తవం. విద్యా హక్కు చట్టం (RTE) , 2009 వివిధ రాష్ట్రాలలో వివిధ సంవత్సరాలలో అమలులోకి వచ్చిందనేది కూడా ముఖ్యమైన విషయం. TET కూడా అమలులోకి వచ్చి, సంబంధిత రాష్ట్ర గెజిట్ నోటిఫికేషన్ ఆధారంగా రాష్ట్రానికి రాష్ట్రానికి మారుతూ ఉంటుంది. విద్యా హక్కు చట్టం, 2009లోని సంబంధిత నిబంధనను సవరించడానికి ఒక సవరణ బిల్లును తీసుకురావాలని నేను గౌరవనీయ మంత్రిని అభ్యర్థిస్తున్నాను. *D K Aruna* *BJP* *Division No. 169*

మహబూబ్ నగర్

ఎంపీ డీకే అరుణ గారికి కృతజ్ఞతలు తెలియజేసిన రికగైజ్డ్ పండిత పరిషత్తు రాష్ట్ర శాఖ

*ఎంపీ గారికి కృతజ్ఞతలు తెలిపిన రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర శాఖ* రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర శాఖ లెటర్ హెడ్ పై టెట్ అంశంపై ఇచ్చిన వినతి పత్రాన్ని ఆధారంగా పార్లమెంట్ సెషన్ లో ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మాతులకి మొట్టమొదటిసారిగా మహబూబ్నగర్ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి డీకే అరుణ గారు ఆర్టిఈ 2009 లో ఉన్న టెట్టు అంశంపై చర్చించి ప్రశ్నించడం జరిగింది సవరించాలని పార్లమెంటు సభ్యురాలుగా ప్రాతినిధ్యం చేయడం హర్షించదగ్గ విషయమని రాష్ట్ర శాఖ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శానమోని నరసింహులు, శశి యాదవ్ ,మరియు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎంఎన్ విజయకుమార్, శ్రీనివాసులు శాంతారెడ్డి, వీరేందర్ గౌడ్, సుధాకర్ ఆచారి, అమీర్ పాష, వివేక్ భవాని, గోపాల్ జి, మేడం గారికి కృతజ్ఞతలు తెలిపింది* రూల్ 377 కింద అంశం (MATTER UNDER RULE 377) 02.12.2025 గౌరవనీయ సుప్రీంకోర్టు 01.09.2025న సివిల్ అప్పీల్ నెం. 1385/2025లో తీర్పును వెలువరించింది, అందులో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) ను 1 నుండి 8వ తరగతి వరకు ఉన్న ఉపాధ్యాయులందరికీ, వారి నియామకంతో సంబంధం లేకుండా తప్పనిసరి చేసిందని పేర్కొంది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా, నా రాష్ట్రమైన తెలంగాణతో సహా, 20 లక్షల మంది ఉపాధ్యాయులలో గందరగోళాన్ని సృష్టిస్తోంది. విద్యా హక్కు చట్టం, 2009 మరియు ఎన్‌సిటిఇ (NCTE) యొక్క 23.08.2010 నాటి నోటిఫికేషన్ ప్రకారం, 2010కి ముందు నియమించబడిన ఉపాధ్యాయులు అర్హులుగా మరియు మినహాయింపు పొందినట్లుగా చట్టబద్ధంగా వర్గీకరించబడ్డారు, అయితే 2010 తర్వాత నియమించబడిన ఉపాధ్యాయులు నిర్ణీత కాలంలో TET లో ఉత్తీర్ణత సాధించవలసి వచ్చింది అనేది సుపరిచితమైన వాస్తవం. విద్యా హక్కు చట్టం (RTE) , 2009 వివిధ రాష్ట్రాలలో వివిధ సంవత్సరాలలో అమలులోకి వచ్చిందనేది కూడా ముఖ్యమైన విషయం. TET కూడా అమలులోకి వచ్చి, సంబంధిత రాష్ట్ర గెజిట్ నోటిఫికేషన్ ఆధారంగా రాష్ట్రానికి రాష్ట్రానికి మారుతూ ఉంటుంది. విద్యా హక్కు చట్టం, 2009లోని సంబంధిత నిబంధనను సవరించడానికి ఒక సవరణ బిల్లును తీసుకురావాలని నేను గౌరవనీయ మంత్రిని అభ్యర్థిస్తున్నాను. *D K Aruna* *BJP* *Division No. 169*

మహబూబ్ నగర్

ఎంపీ డీకే అరుణ గారికి కృతజ్ఞతలు తెలియజేసిన రికగైజ్డ్ పండిత పరిషత్తు రాష్ట్ర శాఖ

*ఎంపీ గారికి కృతజ్ఞతలు తెలిపిన రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర శాఖ* రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర శాఖ లెటర్ హెడ్ పై టెట్ అంశంపై ఇచ్చిన వినతి పత్రాన్ని ఆధారంగా పార్లమెంట్ సెషన్ లో ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మాతులకి మొట్టమొదటిసారిగా మహబూబ్నగర్ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి డీకే అరుణ గారు ఆర్టిఈ 2009 లో ఉన్న టెట్టు అంశంపై చర్చించి ప్రశ్నించడం జరిగింది సవరించాలని పార్లమెంటు సభ్యురాలుగా ప్రాతినిధ్యం చేయడం హర్షించదగ్గ విషయమని రాష్ట్ర శాఖ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శానమోని నరసింహులు, శశి యాదవ్ ,మరియు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎంఎన్ విజయకుమార్, శ్రీనివాసులు శాంతారెడ్డి, వీరేందర్ గౌడ్, సుధాకర్ ఆచారి, అమీర్ పాష, వివేక్ భవాని, గోపాల్ జి, మేడం గారికి కృతజ్ఞతలు తెలిపింది* రూల్ 377 కింద అంశం (MATTER UNDER RULE 377) 02.12.2025 గౌరవనీయ సుప్రీంకోర్టు 01.09.2025న సివిల్ అప్పీల్ నెం. 1385/2025లో తీర్పును వెలువరించింది, అందులో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) ను 1 నుండి 8వ తరగతి వరకు ఉన్న ఉపాధ్యాయులందరికీ, వారి నియామకంతో సంబంధం లేకుండా తప్పనిసరి చేసిందని పేర్కొంది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా, నా రాష్ట్రమైన తెలంగాణతో సహా, 20 లక్షల మంది ఉపాధ్యాయులలో గందరగోళాన్ని సృష్టిస్తోంది. విద్యా హక్కు చట్టం, 2009 మరియు ఎన్‌సిటిఇ (NCTE) యొక్క 23.08.2010 నాటి నోటిఫికేషన్ ప్రకారం, 2010కి ముందు నియమించబడిన ఉపాధ్యాయులు అర్హులుగా మరియు మినహాయింపు పొందినట్లుగా చట్టబద్ధంగా వర్గీకరించబడ్డారు, అయితే 2010 తర్వాత నియమించబడిన ఉపాధ్యాయులు నిర్ణీత కాలంలో TET లో ఉత్తీర్ణత సాధించవలసి వచ్చింది అనేది సుపరిచితమైన వాస్తవం. విద్యా హక్కు చట్టం (RTE) , 2009 వివిధ రాష్ట్రాలలో వివిధ సంవత్సరాలలో అమలులోకి వచ్చిందనేది కూడా ముఖ్యమైన విషయం. TET కూడా అమలులోకి వచ్చి, సంబంధిత రాష్ట్ర గెజిట్ నోటిఫికేషన్ ఆధారంగా రాష్ట్రానికి రాష్ట్రానికి మారుతూ ఉంటుంది. విద్యా హక్కు చట్టం, 2009లోని సంబంధిత నిబంధనను సవరించడానికి ఒక సవరణ బిల్లును తీసుకురావాలని నేను గౌరవనీయ మంత్రిని అభ్యర్థిస్తున్నాను. *D K Aruna* *BJP* *Division No. 169*

మహబూబ్ నగర్

ఎంపీ డీకే అరుణ గారికి కృతజ్ఞతలు తెలియజేసిన రికగైజ్డ్ పండిత పరిషత్తు రాష్ట్ర శాఖ

*ఎంపీ గారికి కృతజ్ఞతలు తెలిపిన రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర శాఖ* రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర శాఖ లెటర్ హెడ్ పై టెట్ అంశంపై ఇచ్చిన వినతి పత్రాన్ని ఆధారంగా పార్లమెంట్ సెషన్ లో ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మాతులకి మొట్టమొదటిసారిగా మహబూబ్నగర్ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి డీకే అరుణ గారు ఆర్టిఈ 2009 లో ఉన్న టెట్టు అంశంపై చర్చించి ప్రశ్నించడం జరిగింది సవరించాలని పార్లమెంటు సభ్యురాలుగా ప్రాతినిధ్యం చేయడం హర్షించదగ్గ విషయమని రాష్ట్ర శాఖ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శానమోని నరసింహులు, శశి యాదవ్ ,మరియు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎంఎన్ విజయకుమార్, శ్రీనివాసులు శాంతారెడ్డి, వీరేందర్ గౌడ్, సుధాకర్ ఆచారి, అమీర్ పాష, వివేక్ భవాని, గోపాల్ జి, మేడం గారికి కృతజ్ఞతలు తెలిపింది* రూల్ 377 కింద అంశం (MATTER UNDER RULE 377) 02.12.2025 గౌరవనీయ సుప్రీంకోర్టు 01.09.2025న సివిల్ అప్పీల్ నెం. 1385/2025లో తీర్పును వెలువరించింది, అందులో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) ను 1 నుండి 8వ తరగతి వరకు ఉన్న ఉపాధ్యాయులందరికీ, వారి నియామకంతో సంబంధం లేకుండా తప్పనిసరి చేసిందని పేర్కొంది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా, నా రాష్ట్రమైన తెలంగాణతో సహా, 20 లక్షల మంది ఉపాధ్యాయులలో గందరగోళాన్ని సృష్టిస్తోంది. విద్యా హక్కు చట్టం, 2009 మరియు ఎన్‌సిటిఇ (NCTE) యొక్క 23.08.2010 నాటి నోటిఫికేషన్ ప్రకారం, 2010కి ముందు నియమించబడిన ఉపాధ్యాయులు అర్హులుగా మరియు మినహాయింపు పొందినట్లుగా చట్టబద్ధంగా వర్గీకరించబడ్డారు, అయితే 2010 తర్వాత నియమించబడిన ఉపాధ్యాయులు నిర్ణీత కాలంలో TET లో ఉత్తీర్ణత సాధించవలసి వచ్చింది అనేది సుపరిచితమైన వాస్తవం. విద్యా హక్కు చట్టం (RTE) , 2009 వివిధ రాష్ట్రాలలో వివిధ సంవత్సరాలలో అమలులోకి వచ్చిందనేది కూడా ముఖ్యమైన విషయం. TET కూడా అమలులోకి వచ్చి, సంబంధిత రాష్ట్ర గెజిట్ నోటిఫికేషన్ ఆధారంగా రాష్ట్రానికి రాష్ట్రానికి మారుతూ ఉంటుంది. విద్యా హక్కు చట్టం, 2009లోని సంబంధిత నిబంధనను సవరించడానికి ఒక సవరణ బిల్లును తీసుకురావాలని నేను గౌరవనీయ మంత్రిని అభ్యర్థిస్తున్నాను. *D K Aruna* *BJP* *Division No. 169*

నంద్యాల

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

పున్నమి ప్రతినిధి ఆర్ ఎన్ రెడ్డి: మహానంది మండలం నంద్యాల గిద్దలూరు రహదారిలోని బోయిలకుంట్ల మెట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాజులపల్లి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి గాయపడినట్లు సమాచారం. గాజులపల్లి నుండి మోటార్ సైకిల్ పై నంద్యాల వైపు వెళుతుండగా గిద్దలూరు వైపు నుండి వస్తున్న ఒక లారీ బోయిలకుంట్ల మెట్ట క్రాస్ రోడ్డు వద్ద ఢీకొనడంతో మోటార్ సైక్లిస్ట్ గాయపడినట్లు తెలుస్తుంది.

ఆంధ్రప్రదేశ్

ముక్కొల్లు ఆర్. బీ. కె వద్ద అన్నదాతల ఆందోళన

పెడన నియోజకవర్గం గూడూరు మండలం ముక్కొల్లు గ్రామ పంచాయతీ రైతులు మంగళవారం గ్రామంలోని ఆర్ బి కే నీ ముట్టడించి ఆందోళనకు దిగారు.అధికారుల నిర్లక్ష్య వైఖరి పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు.ఒకవైపు తుపాన్ ప్రమాదం ముంచుకొస్తుంటే ఎప్పుడో వారం క్రితం కోసిన తమ దాన్యాన్ని కొనకుండా అప్పటికప్పుడు కోసిన దళారుల ధాన్యం కొంటున్నారని, తమకు ధాన్యం పై కప్పుకోవడానికి పరదాలు కూడా యివ్వడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

11 కోట్ల శ్రీరామ నామ లికిత జపం.

ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఐ పోలవరం మండలం మురమళ్ళ శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయంలో వి.హెచ్.పి. జిల్లా అధ్యక్షులు అక్కిరెడ్డి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో అయోధ్య లో సుందర భవ్య దివ్య రామమందిర నిర్మాణం పూర్తి చేసుకొని బాలారాముడుగా మరియు పట్టాభిరాముడు గా కొలువై మన సుదీర్ఘ మనోభీష్టం నెరవేర్చినందుకు కృతజ్ఞతగా విశ్వహిందూ పరిషత్ నేత్రుత్వం లో రామభక్తులచే 11 కోట్ల శ్రీరామ నామం స్మరిస్తూ వ్రాయించే *కరపత్రం, శ్రీరామకోటి పుస్తక ఆవిష్కరణ* శృంగవృక్షం శ్రీదత్తపీఠం పీఠాధిపతి శ్రీ సాయిదత్త నాగనంద సరస్వతి స్వామీజీ చేతుల మీదుగా జరిగింది. ఈ కార్యక్రమం కు ముఖ్య అతిధి గా భాగ్యనగర్ క్షేత్ర కార్యదర్శి శ్రీ తనికెళ్ళ రవికుమార్ మరియు కార్యదర్శి శ్రీ ప్రయోగ నరసింహ మూర్తి, సహా కార్యదర్శి రాజా నాగరత్న కుమార్, విశేష సంపర్క ప్రముఖ్ శ్రీ భమిడిపాటి కృష్ణమూర్తి, బజరంగ్ దళ్ ప్రముఖ్ శ్రీ శిరంగు నాయుడు, అర్చక మందిర పురోహిత ప్రముఖ్ కోటిపల్లి వెంకట సుబ్రహ్మణ్యం, అడబాల నరేష్, యాతం కృష్ణ, వివేకానంద సోసైటీ కార్యదర్శి గోవ్వాల నాగరాజు, కోనసీమ ఆర్ఎస్ఎస్ ప్రచారక్ స్వరూప్. ఐపోలవరం ఖండ ఆర్ఎస్ఎస్ కార్యవాహ శ్రీ గోపాలకృష్ణ రాజు, గొలకోటి వెంకటరెడ్డి ,ఆర్ఎస్ఎస్ నాయకులు శ్రీ సలాది శ్రీనివాసరావు, *ఎస్ ఎస్ ఎఫ్* ముమ్మిడివరం ఖండ ధర్మ ప్రచారక్ బొంతు కనకారావు ఏలూరి రాంబాబు కోడమర్తి శర్మ పాల్గొన్నారు.

E-పేపర్

హయత్‌నగర్‌లో దారుణం ఏడేళ్ల చిన్నారిపై దాడి చేసిన వీధి కుక్కలు చెవి ఊడిపోయి, తీవ్ర గాయాలపాలైన బాలుడు

పున్నమి ప్రతినిధి ఆలంపల్లి దుర్గేష్ 9640204826 హయత్‌నగర్‌లో దారుణం ఏడేళ్ల చిన్నారిపై దాడి చేసిన వీధి కుక్కలు చెవి ఊడిపోయి, తీవ్ర గాయాలపాలైన బాలుడు రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ పరిధిలోని శివగంగ కాలనీలో, ఇంటి ముందు ఆడుకుంటున్న ఏడేళ్ల బాలుడిపై దారుణంగా దాడి చేసిన 10 వీధి కుక్కలు సమయానికి స్పందించి, బాలుడిని రక్షించి, ఆసుపత్రికి తరలించిన కాలనీ వాసులు నగరంలో ప్రతిరోజూ ఏదో ఒక చోట చిన్నారులపై వీధి కుక్కలు దాడి చేస్తున్నాయని, జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న నగర వాసులు

విశాఖపట్నం

హ్యూస్టన్ హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో నిరాశ్రయులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా

చలికాలంలో వణుకుతున్న నిరాధారులను ఆదుకుంటూ హ్యూస్టన్ హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన దుప్పట్ల పంపిణీ కార్యక్రమం సోమవారం సాయంత్రం విశాఖపట్నంలో ఘనంగా జరిగింది. ప్రవాసాంధ్రుల సేవాస్ఫూర్తిని ప్రతిబింబించిన ఈ కార్యక్రమంలో శతాదిక నిరుపేదులకు దుప్పట్లు అందించబడ్డాయి. కార్యక్రమాన్ని విశిష్టం చేసిన ప్రముఖుల హాజరు టి.ఎస్.ఆర్ కాంప్లెక్స్ వద్ద జరిగిన ఈ సేవా కార్యక్రమానికి పోలీస్ శాఖ నుంచి విశేష ఆదరణ లభించింది. విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖభ్రత బాగ్చి, ఐపీఎస్ ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఏసీపీ లక్ష్మణమూర్తి , టూ టౌన్ సీఐ ఎర్రనాయుడు ప్రత్యేక అతిథులుగా విచ్చేసి దుప్పట్లు అందజేశారు. పోలీస్ అధికారుల సమక్షం కార్యక్రమానికి మరింత విశ్వసనీయతను తీసుకువచ్చింది. పోలీస్ కమిషనర్ అభినందనలు కార్యక్రమాన్ని అభినందిస్తూ పోలీస్ కమిషనర్ శంఖభ్రత బాగ్చి ఈ విధంగా పేర్కొన్నారు: సమాజంలో అత్యంత అవసరం ఉన్న వర్గాలకు చేయూతనందించే ఈ కార్యక్రమం నిజంగా ప్రశంసనీయం. హ్యూస్టన్ హెల్పింగ్ హాండ్స్ వంటి ప్రవాసాంధ్రుల సేవా భావం విశాఖకు గర్వకారణం. ఇలాంటి మంచికార్యాలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది.” అయన అభినందనలు కార్యక్రమానికి మరింత ప్రోత్సాహాన్నిచ్చాయి. యువతరం న్యూస్ ఉత్తరాంధ్ర ప్రతినిధి సూర్యనారాయణకు ప్రత్యేక అభినందనలు ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో యువతరం న్యూస్ ఉత్తరాంధ్ర ప్రతినిధి సూర్యనారాయణ కృషి విశేషం. మొత్తం కార్యక్రమాన్ని ప్రారంభం నుంచి ముగింపు వరకు స్వయంగా పర్యవేక్షించారు. పోలీస్ అధికారులు, నిర్వాహకులు, ప్రవాసాంధ్రులు, మీడియా ప్రతినిధుల మధ్య సమన్వయం అద్భుతంగా నిర్వహించారు. గ్రౌండ్ లెవెల్ నిర్వహణ, సమాచారం చేరవేత, అతిథుల సమన్వయం అన్నీ బాధ్యతగా నిర్వర్తించారు. నిర్వాహకులు ప్రత్యేకంగా అభినందిస్తూ— “ఈ కార్యక్రమం సజావుగా, విజయవంతంగా సాగడానికి సూర్యనారాయణ సమన్వయపూర్వక కృషి కీలకం. యువతరం న్యూస్ తరఫున ఆయన చేసిన సేవ ప్రశంసనీయం” అన్నారు. ప్రవాసాంధ్రుల సేవాస్ఫూర్తి ప్రవాసాంధ్రులు— రాపర్తి శ్రీను, సాలాపు బాలరాజు, నాయుడు, దౌలూరు సాల్మన్ రాజు, రాపేటి సత్య, కర్ణం వరహాలు, పెంటకోట రమణ, కంబాల సూర్యప్రకాశ్, బోడీ కృష్ణ, పలిక రమణ, మొక శ్యాం, కడియాల సురేష్, గోటిముక్కల మౌలేశ్వరరావు, వడేగోర గణేష్, మద్ది వెంకట గురునాధరావు— అమెరికా నుంచే సమన్వయం చేసి, నిధులు అందించి, సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నిర్వాహకుల సందేశం “మన ప్రజల్లో ఎవరైనా ఇబ్బంది పడితే అండగా నిలవడం మన కర్తవ్యం. విదేశాల్లో ఉన్నా, మన హృదయం మన ఊరుతోనే ఉంటుంది. చలిలో వణికే వారికి ఈ చిన్న సహాయం కొంత సాంత్వన అందిస్తుందని ఆశిస్తున్నాం” అని నిర్వాహకులు తెలిపారు. మీడియాకు ధన్యవాదాలు ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు హ్యూస్టన్ హెల్పింగ్ హాండ్స్ ధన్యవాదాలు తెలిపింది. సమగ్ర సమన్వయం చేసిన సూర్యనారాయణ పాత్రను ప్రత్యేకంగా గుర్తించి అభినందించారు. స్థానిక సేవాసంస్థల అభినందనలు హ్యూస్టన్ ప్రవాసాంధ్రుల ఈ సేవా కార్యక్రమం, విశాఖలోని సేవాసంస్థలకు కూడా ప్రేరణగా నిలిచిందని వారు అభినందించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.