Saturday, 2 May 2026

Blog

E-పేపర్

కలెక్టర్ ఆదేశాలు పట్టించుకోని జిహెచ్ఎంసి (GHMC) అధికారులు

కలెక్టర్ ఆదేశాలు పట్టించుకోని జిహెచ్ఎంసి (GHMC) అధికారులు హయత్ నగర్ తొర్రూర్ రోడ్డు లో ఉన్నా చెరువులో చెత్త నిత్యం చెత్త పడేస్తూ ఉన్నారు గత సంవత్సరము కలెక్టర్ పోస్టర్ రిలీజ్ చేసినా స్థానిక అధికారులు ప్రజలకు కిందిస్థాయి ఉద్యోగులకు అవగాహన కల్పించడంలో విఫలమయ్యారని అర్థమవుతుంది. చెత్త కాల్చడం వల్ల గాలి కాలుష్యం అవుతుందని ప్రజలకు శ్వాస సంబంధిత సమస్యలు ఎదురవుతాయని, క్యాన్సర్ కి కారణం కూడా అవుతుందని ప్రభుత్వం హెచ్చరించినా గానీ కింది స్థాయి ఉద్యోగులు చూసి చూడనట్లు వదిలేస్తున్నారని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాలకే నోచుకోకపోతే సామాన్య ప్రజలు స్వేచ్ఛగా జీవించేది ఎప్పుడు అని ప్రజలు వాపొతున్నారు. ట్లు వదిలేస్తున్నారని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాలకే నోచుకోకపోతే సామాన్య ప్రజలు స్వేచ్ఛగా జీవించేది ఎప్పుడు అని ప్రజలు వాపొతున్నారు.

E-పేపర్

కలెక్టర్ ఆదేశాలు పట్టించుకోని జిహెచ్ఎంసి (GHMC) అధికారులు

కలెక్టర్ ఆదేశాలు పట్టించుకోని జిహెచ్ఎంసి (GHMC) అధికారులు హయత్ నగర్ తొర్రూర్ రోడ్డు లో ఉన్నా చెరువులో చెత్త నిత్యం చెత్త పడేస్తూ ఉన్నారు గత సంవత్సరము కలెక్టర్ పోస్టర్ రిలీజ్ చేసినా స్థానిక అధికారులు ప్రజలకు కిందిస్థాయి ఉద్యోగులకు అవగాహన కల్పించడంలో విఫలమయ్యారని అర్థమవుతుంది. చెత్త కాల్చడం వల్ల గాలి కాలుష్యం అవుతుందని ప్రజలకు శ్వాస సంబంధిత సమస్యలు ఎదురవుతాయని, క్యాన్సర్ కి కారణం కూడా అవుతుందని ప్రభుత్వం హెచ్చరించినా గానీ కింది స్థాయి ఉద్యోగులు చూసి చూడనట్లు వదిలేస్తున్నారని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాలకే నోచుకోకపోతే సామాన్య ప్రజలు స్వేచ్ఛగా జీవించేది ఎప్పుడు అని ప్రజలు వాపొతున్నారు. ట్లు వదిలేస్తున్నారని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాలకే నోచుకోకపోతే సామాన్య ప్రజలు స్వేచ్ఛగా జీవించేది ఎప్పుడు అని ప్రజలు వాపొతున్నారు.

తూర్పు గోదావరి

తాళ్లపూడి మండలంలో జూదం అడ్డుకట్ట – రూ.81,150 నగదు స్వాధీనం

తాళ్లపూడి మండలం ప్రక్కిలంక గ్రామ శివారులో తాడిపూడి కాలువగట్టు సమీపంలో కొంతమంది వ్యక్తులు కోత-బంతి అనే జూదం ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు తాళ్లపూడి ఎస్సై టి. రామకృష్ణ సిబ్బందితో కలిసి దాడి నిర్వహించారు. ఈ దాడిలో నలుగురు నిందితుల నుంచి రూ.81,150 నగదు మరియు 52 పేక ముక్కలను స్వాధీనం చేసుకుని వారిని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మండలంలో జూదం, కోడిపందాలు వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే ఎప్పటికప్పుడు డ్రోన్ నిఘాతో పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు.

కామారెడ్డి

కామారెడ్డి రైతులకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పని సరి!

కామారెడ్డి 30 జనవరి పున్నమి ప్రతినిధి కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పరిధి లోని ప్రతి గ్రామల రైతులు పాత, కొత్త అని తేడా లేకుం డా ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాల ని వ్యవసాయ అధికారి భాను శ్రీ స్పష్టం చేశారు. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే పూర్తిగా నిరంత రం కొనసాగుతోందని చెప్పారు. రిజిస్ట్రేషన్ చేసు కున్న రైతులు మాత్రమే ప్రభుత్వ పథకాలు, సబ్సి డీలు సులభంగా పొందగలుతారని అన్నారు. అందుకే అందరూ త్వరగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసు కోవాలని అధికారి పిలుపునిచ్చారు.రైతులు ఇప్పు డే స్థానిక వ్యవసాయ కార్యాలయాలకు చేరుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. స్థానిక వ్యవసాయ కార్యాలయాల్లో వెంటనే రిజిస్టర్ చేసుకోండి. మీ భవిష్యత్తు కోసం ఇది గొప్ప అవకాశం అని చెప్పారు. కావాల్సిన పత్రాలు పట్టాదార్ ఫోన్ నెంబర్ లింక్ ఉన్న ఆధార్ జిరాక్స్లను, మీ మోబైల్ ను వెంట తీసుకు వెళ్లాలని తెలిపారు.

నిర్మల్

ఎడ్ బిడ్ తాండ లో కొనసాగుతున్న సమ్మక్క -సారలమ్మ జాతర

ముధోల్,జనవరి 29 (పున్నమి ప్రతినిధి నిర్మల్ ): ముధోల్ ఎడ్ బిడ్ తాండలో గ్రామం లో సమ్మక్క- సారలమ్మల జాతర గురువారం రెండో రోజు సమ్మక్క అమ్మవారు గద్దె పై చేరుకుంది. దీంతో సమ్మక్క వనం నుండి గద్దెపైకి చేరుకోని భక్తులకు దర్శనమిచ్చారు. అదే విధంగా సమ్మక్క – సారలమ్మ మొక్కులను తీర్చుకొని నిలు వెత్తు బంగారం (బెల్లం) ఓడి బియ్యం, మేకలు, కోళ్లతో భక్తులు మొక్కులను తీర్చుకున్నారు. సందర్భంగా పోతరాజు మేకను గావ్ పట్టారు.సమ్మక్క సారలమ్మను భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్ రావు పటేల్ దర్శించుకుని మొక్కులను తీర్చుకున్నారు. జాతర ప్రారంభమై రెండు రోజులు కావడంతో భక్తులు ఆలయానికి అధిక సంఖ్యలో రావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ఈ సందర్భంగా దేవాదాయ స్థా పకులు రేణుకమ్మబోనాలను సమర్పించి దేవాలయ ధర్మకర్త జాదవ్ సతీష్ కుమార్ అమ్మవార్లకు పూజలు నిర్వ హించారు. అనంతరం వారు మాట్లాడుతూ సమ్మక్క సారల మ్మ జాతర కు భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారన్నారు. భక్తులు , కోరుకున్న కోరికలను అమ్మవారు తీరుస్తారన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

తురకపల్లి HM సుధ రాణి అభినందనలు తెలిపారు క్క సుస్మిత ఏ ఏస్ ఓ గా ఎంపీకైoది,

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన గ్రూప్ 2 ఉద్యోగాలలో భాగంగా నెల్లూర్ జిల్లా కోట మండలం చిట్టేడు గ్రామానికి చెందిన జోక్క సుస్మిత ఏ ఏస్ ఓ గా ఎంపీకైoది తాను పుట్టిన చిట్టేడు గ్రామానికి మరియు జన్మనిచ్చిన తల్లి దండ్రులకు, మా ఊరి గ్రామ ప్రజలకు ఏళ్ల వేళల నా వంతు సహాయం చేస్తానని పేర్కొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తాం – కాకాణి

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి). తేదీ 29-01-2026న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మనుబోలు మండల నాయకులు, కార్యకర్తలతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి “డా. కాకాణి గోవర్ధన్ రెడ్డిగారు మాట్లాడుతూ, జగనన్న సైన్యం ప్రజలకు అండగా నిలుస్తుందని తెలిపారు. గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేసి జిల్లాలో పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమ పాలనలో “వైఎస్ జగన్మోహన్ రెడ్డి”నాయకత్వమే భవిష్యత్తని స్పష్టం చేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పశువుల నట్టల నివారణకు పశుసంర్థక శాఖ

పశువుల నట్టల నివారణకు పశుసంర్థక శాఖ అధికారులు మందులు ఉచ్చితంగా అందజేశారు గురువారం దుత్తలూరు,మండలం, నర్రవాడ బీసీ కాలనీలో పశు ఆరోగ్య వైద్య శిబిరం నిర్వహించారు నర్రవాడ ఇంచార్జి పశు విద్యాధికారి మధు మాట్లాడుతూ పశు భీమా ప్రాముఖ్యతను వివరించారు పాడి జీవలా రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలాన్నారు.

విశాఖపట్నం

కొండయ్యవలస లో ఘనంగా భీష్మ ఏకాదశి పూజలు

ఘనంగా కొండయ్య వలస గ్రామంలో భీష్మ ఏకాదశి అగనంపూడి, జనవరి 29, పున్నమి ప్రతినిధి. జీవీఎంసీ 85 వార్డు కొండయ్య వలస గ్రామంలో శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో మల్లపురెడ్డి చంద్రయ్య దాసు, భక్త తులసి దాసు జ్ఞాపకార్థం భీష్మ ఏకాదశి సందర్భంగా ఉదయం నుండి ప్రత్యేక పూజలు జరిగినవి. శ్రీ మరిడిమాంబ మహిళా సమితి వారిచే విష్ణు సహస్రనామ పారాయణం, వివిధ బృందాలు హరి భజన కార్యక్రమం కను రమ్యంగా జరిగినది. ఆలయ కమిటీ గ్రామ పెద్దలు ఐ ఆర్ సి హెచ్ అప్పారావు, విందుల వెంకటరమణ, బలిరెడ్డి సత్యనారాయణ, మరిసా రామచంద్రరావు, బలిరెడ్డి శ్రీను, సాయిన సన్యాసిరావు, విందుల మాణిక్యం, బుదిరెడ్డి అప్పారావు, బుదిరెడ్డి పైడ్రాజు, బుదిరెడ్డి కన్నారావు, మరిసా నాగేశ్వరరావు , బలి రెడ్డి వెంకటేష్ , విందుల కిషోర్, విందుల గణేష్, విందుల నవీన్ మరియు గ్రామ పెద్దలు భక్తులు మహిళలు విశేషంగా పాల్గొన్నారు.

విశాఖపట్నం

అగనంపూడి జోన్ కి బడ్జెట్ లో అధిక నిధులు కేటాయించాలి

అగనంపూడి జోన్ కి బడ్జెట్లో ఎక్కువ నిధులు కేటాయించాలి.. జెడ్స్ కి అఖిలపక్ష నాయకులు వినతి అగనంపూడి, జనవరి 29, పున్నమి ప్రతినిధి. అగనంపూడి జోనల్ కమిషనర్ మనిషా త్రిపాఠి ని జీవీఎంసీ 85 వార్డు టిడిపి అధ్యక్షులు కర్రి దశెంద్ర, ఏడిసి చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ ఆధ్వర్యంలో అఖిలపక్ష నాయకులు కలిసి శుక్రవారం జీవీఎంసీ లో జరిగే కౌన్సిల్ బడ్జెట్ సమావేశంలో విలీన గ్రామాలు అత్యధికం గా, జీవీఎంసీలో విస్తరణలో రెండో స్థానంలో ఉన్న అగనంపూడి జోనల్ కి అభివృద్ధి కొరకు ఎక్కువ నిధులు కేటాయించాలని కోరారు. డొంకాడ నుండి అమ్మ అపార్ట్మెంట్, పెదమడక శివాలయం నుండి కొండయ్యవలస మరిడిమాంబ వరకు ఉన్న ప్రధాన రోడ్లు విస్తరణ, క్రీడ మైదానం, అగనంపూడి సిగ్నల్స్ నుండి దువ్వాడ రైల్వే స్టేషన్ వరకు డబుల్ రోడ్డు విస్తరణ లైటింగ్ ఏర్పాటు నిమిత్తం, కొండయ్యవలస దానబోయినపాలెం మధ్య బొర్రమాంబ మాంబ గడ్డపై బ్రిడ్జి నిర్మాణం, సూది కొండ దిగుభాగం నివాస ప్రజలకు మంచినీటి కోళాయిలు ఏర్పాటు, జీవీఎంసీ 79, 85 వార్డుల అనుసంధానం గా ఉన్న అగనంపూడి స్మశాన వాటికలో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు ఏర్పాటు నిమిత్తం, అసంపూర్తిగా పూర్తిగా ఉన్న సామాజిక భవనాలను నిర్మాణం విద్యుత్తు సౌకర్యం ఏర్పాటు చేయాలని వినతి పత్రము అందజేయడం జరిగినది. జెడ్స్ మనిషా త్రిపాటి మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన అగనంపూడి జోన్ కు అధికార పూర్వకంగా 8 జోన్ గా కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారని, అగనంపూడి జోన్ వార్డులు తక్కువైనప్పటికీ విస్తరణ ఎక్కువ అని ఈ జోన్ సిటీ జోన్ లో ఉన్న కంటే అభివృద్ధిలో వెనకబడి ఉండటం వాస్తవంని బడ్జెట్లో ఎక్కువ నిధులు కేటాయించమని ప్రతిపాదన చేస్తామని అదే విధంగా జీవీఎంసీ కి రెవెన్యూ సమకూర్చడంలో కూడా ప్రజలు సహకరించాలని హౌస్ టాక్స్, వెకెంట్ ల్యాండ్ టాక్స్, ట్రేడ్ టాక్సీలు కూడా నిర్ణీత టైంలో కట్టాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరిసా రామచంద్రరావు, జనసేన పార్టీ నాయకులు బుదిరెడ్డి అప్పారావు, వైఎస్ఆర్సిపి నాయకులు బలిరెడ్డి శ్రీను, ఐఆర్సిహెచ్ అప్పారావు, బిజెపి నాయకులు కుమార్, టిడిపి నాయకులు గంతకోరు స్వరూప్, సిపిఐ నాయకులు సాయిన సన్యాసిరావు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు,

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.