రాజంపేట జిల్లా కేంద్రం కోసం ఎందాకైనా పోరాడుదాం: రామిరెడ్డి ధ్వజ రెడ్డి గారు*
*రాజంపేట జిల్లా కేంద్రం కోసం ఎందాకైనా పోరాడుదాం: రామిరెడ్డి ధ్వజ రెడ్డి గారు* రైల్వే కోడూరు:రైల్వే కోడూరుకు న్యాయం చెయ్యాలి రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించాలని గత కొద్ది రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న జేఏసీ సభ్యులకు సంఘీభావంగా దీక్షలో పాల్గొని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేసి అనంతరం వారు మాట్లాడుతూ కూటమి నాయకులు కల్లబొల్లి మాటలు చెప్పి కాలయాపన చేస్తున్నారని నామమాత్రంగా ర్యాలీలలో పాల్గొంటున్నారని వారికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు అని గత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హాయంలో మేము ఉన్న సమయంలో రాయచోటిని అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించగా అప్పట్లోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరియు అప్పటి ఉమ్మడి కడప జిల్లా కలెక్టర్ గారికి రాజంపేట రైల్వే కోడూరు ప్రాంతాన్ని కడపలోనే కొనసాగించాలని లేనియెడల కోడూరు ప్రాంతాన్ని తిరుపతి జిల్లాలో కలపాలని వినతి పత్రాలు సమర్పించామని తక్షణమే ఐఏఎస్ ల బృందంతో ఒక కమిటీ ఏర్పాటు చేసి నివేదిక తెప్పించుకొని పుంగనూరు,తంబలపల్లె,మదనపల్లె,రాయచోటి, రాజంపేట, కోడూరు ప్రాంతాలకు అనుగుణంగా భౌగోళికంగా సెంటర్ పాయింట్ గా ఉన్నందున రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రకటించడం జరిగినదని కానీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయచోటి రాజంపేట కోడూరు మూడు నియోజకవర్గాలు కలిపి అన్నమయ్య జిల్లాగా రాయచోటిని ప్రకటించడం మంచి పరిణామాలు కావు అని తక్షణమే రైల్వే కోడూరు రాజంపేట ప్రాంతాలకు న్యాయం న్యాయం చేకూరె విధంగా కోడూరులోని వివిధ సంఘాలు, ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తి మద్దతు ఉంటుందని అలాగే రేపు జరగబోయే బంద్ లో కూడా ప్రతి ఒక్కరూ పాల్గొని ఉద్యమం మరింత ఉధృతంగా ముందుకు తీసుకెళ్లి అవసరమైతే ఎటువంటి ర్యాలీలు రాస్తారోకోలు ధర్నాలకైనా సిద్ధంగా ఉండి కోడూరు నియోజకవర్గానికి న్యాయం జరిగే వరకూ అందరూ కలిసికట్టుగా ఉందామని *వైయస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి & మాజీ శాసనసభ్యులు కోరముట్ల శ్రీనివాసులు గారు & కోడూరు వైస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజా రెడ్డి, అన్నారు* ఈ కార్యక్రమంలో సినియర్ నాయకులు పుల్లంపేట ఎంపీపీ ముద్దా బాబుల్ రెడ్డి,ఓబులవారిపల్లి మండల కన్వీనర్ సాయి కిషోర్ రెడ్డి, చిట్వేల్ మండల కన్వీనర్ చెవు శ్రీనివాసులు రెడ్డి, జిల్లా కోఆప్షన్ సభ్యులు అన్వర్ బాషా, పట్టణ అధ్యక్షుడు సిహెచ్ రమేష్,స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్ నందా బాల, సర్పంచులు బుడిగీ శివయ్య,సుబ్రహ్మణ్యం రాజు,రఫీ,మైనార్టీ నాయకులు ముజీబ్,కరిముల్లా,రత్తయ్య,











