Friday, 11 July 2025
  • Home  
  • ఏపీలో మొత్తం 1,25,229 కరోనా టెస్టులు
- ఆంధ్రప్రదేశ్

ఏపీలో మొత్తం 1,25,229 కరోనా టెస్టులు

పున్నమి ప్రతి నిధి షేక్.ఉస్మాన్ అలీ ఏపీలో కరోనా టెస్టుల సంఖ్య రోజురోజుకు పరుగుతోంది.నిన్నటివరకు మొత్తం 1,25,229 కరోనా పరీక్షలు నిర్వహించారు. ప్రతీ 10 లక్షల జనాభాకు 2,345 మందికి టెస్టులు చేస్తున్నారు. రోజు వారీ సామర్ధ్యం 10 వేలకు పైగా పెరిగింది.గత 24 గంటల్లో 10,292 మందికి పరీక్షలు జరిపారు. రాష్ట్రంలో సగటున ప్రతీ 76 టెస్టులకు గానూ ఒక పాజిటివ్ కేసు నమోదవుతోంది .అదే దేశ సగటు చూస్తే ప్రతీ 26 పరీక్షలకు ఒక పాజిటివ్ కేసు వస్తోంది.

పున్నమి ప్రతి నిధి షేక్.ఉస్మాన్ అలీ

ఏపీలో కరోనా టెస్టుల సంఖ్య రోజురోజుకు పరుగుతోంది.నిన్నటివరకు మొత్తం 1,25,229 కరోనా పరీక్షలు నిర్వహించారు. ప్రతీ 10 లక్షల జనాభాకు 2,345 మందికి టెస్టులు చేస్తున్నారు. రోజు వారీ సామర్ధ్యం 10 వేలకు పైగా పెరిగింది.గత 24 గంటల్లో 10,292 మందికి పరీక్షలు జరిపారు. రాష్ట్రంలో సగటున ప్రతీ 76 టెస్టులకు గానూ ఒక పాజిటివ్ కేసు నమోదవుతోంది .అదే దేశ సగటు చూస్తే ప్రతీ 26 పరీక్షలకు ఒక పాజిటివ్ కేసు వస్తోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.