Thursday, 12 February 2026
  • Home  
  • ఎమ్మెస్ ఎంఈ పార్కును సీఎం ప్రారంభిస్తారు
- ఆంధ్రప్రదేశ్

ఎమ్మెస్ ఎంఈ పార్కును సీఎం ప్రారంభిస్తారు

కనిగిరి: ఏపీ సీఎం చంద్రబాబు నవంబర్ 11వ తేదీన పెద్ద చెర్లోపల్లి మండలంలో ఎంఎస్ఎంఈ పార్కును ప్రారంభించేందుకు వస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నామని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కార్యకర్తలు భారీగా తరలిరావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

కనిగిరి: ఏపీ సీఎం చంద్రబాబు నవంబర్ 11వ తేదీన పెద్ద చెర్లోపల్లి మండలంలో ఎంఎస్ఎంఈ పార్కును ప్రారంభించేందుకు వస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నామని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కార్యకర్తలు భారీగా తరలిరావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.