శ్రీకాళహస్తికి తలమానికంగా ఉన్న రాజగోపురం విజయనగర రాజు శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు. ఈ రాజగోపురం 136 అడుగుల ఎత్తైనది. ఇది ఏడు అంతస్తుల అద్భుత కట్టడం.2010 మే 26 లో కూలిపోయింది. ఏది ఏమైనాప్పటికీని మళ్లీ దానిని పునః నిర్మించారు. ప్రస్తుతం ఈ రాజగోపురం శ్రీకాళహస్తిలో ఉంది.
Art by,
ఆర్. యామిని ప్రియా


