కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జాతీయ తెలంగాణ మాల మహానాడు చలో ఢిల్లీ కార్యక్రమానికి మాల మహానాడు సభ్యులు. జాతీయ తెలంగాణ మాల మహానాడు వ్యవస్థాపకులు అద్దంకి దయాకర్ రాజ్యాంగ హక్కుల సాధన కొరకై చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టినందున రాష్ట్ర కమిటీ అధ్యక్షులు పిల్లి సుధాకర్ ఆదేశాల మేరకు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా నుండి చలో ఢిల్లీ కార్యక్రమానికి తరలి వెళ్తున్న మాల మహానాడు సభ్యులు ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు పరుస వెంకటేష్, ప్రధాన కార్యదర్శి తౌటి తిరుపతి, ఉపాధ్యక్షులు రామిల్ల రమేష్, సంయుక్త కార్యదర్శి కడారి శ్రీనివాస్, తిర్యాని మండల అధ్యక్షులు పులి కొమురయ్య, ఉపాధ్యక్షులు మేక మధుకర్, జిల్లా కమిటీ సభ్యుడు గాదే సురేష్ సిర్పూర్ కాగజ్నగర్ నుండి బయలుదేరారు.

రాజ్యాంగ హక్కుల సాధనకై: ‘చలో ఢిల్లీ’కి కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా మాల మహానాడు సభ్యులు పయనం
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జాతీయ తెలంగాణ మాల మహానాడు చలో ఢిల్లీ కార్యక్రమానికి మాల మహానాడు సభ్యులు. జాతీయ తెలంగాణ మాల మహానాడు వ్యవస్థాపకులు అద్దంకి దయాకర్ రాజ్యాంగ హక్కుల సాధన కొరకై చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టినందున రాష్ట్ర కమిటీ అధ్యక్షులు పిల్లి సుధాకర్ ఆదేశాల మేరకు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా నుండి చలో ఢిల్లీ కార్యక్రమానికి తరలి వెళ్తున్న మాల మహానాడు సభ్యులు ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు పరుస వెంకటేష్, ప్రధాన కార్యదర్శి తౌటి తిరుపతి, ఉపాధ్యక్షులు రామిల్ల రమేష్, సంయుక్త కార్యదర్శి కడారి శ్రీనివాస్, తిర్యాని మండల అధ్యక్షులు పులి కొమురయ్య, ఉపాధ్యక్షులు మేక మధుకర్, జిల్లా కమిటీ సభ్యుడు గాదే సురేష్ సిర్పూర్ కాగజ్నగర్ నుండి బయలుదేరారు.

