పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ( సంగిశెట్టి ధనుంజయ్ ) మార్చ్ 05 :
గురువారం ఉదయం జరిగే వివాహ వేడుకకు రావాలని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ శ్రేణులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రత్యేక ఆహ్వానం పలికారు. గురువారం వివాహ వేడుక పనులను అధికారులతో కలిసి మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి – KLR సమీక్షించారు.ఈ సందర్భంగా కేఎల్ఆర్ మాట్లాడుతూ… వీఐపీ పార్కింగ్ / సాదారణ పబ్లిక్ వచ్చే ఏరియాల్లోఎలాంటఇబ్బందులు లేకుండా చూడాలని లక్ష్మారెడ్డి అధికారులను కోరారు.దేశ వ్యాప్తంగా వచ్చే ముఖ్య అతిథులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా హోటల్స్ / వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు KLR కార్యాలయం సిబ్బంది తెలిపారు.


