Sunday, 29 March 2026
  • Home  
  • *ఫుడ్ కమిటీ బాధ్యతలు చేపట్టిన జనసేన నాయకులు*
- E-పేపర్

*ఫుడ్ కమిటీ బాధ్యతలు చేపట్టిన జనసేన నాయకులు*

కర్నూలులో జరుగనున్న ‘సూపర్ జీఎస్టీ – సూపర్ సక్సెస్’ కార్యక్రమం వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అలాగే ఉపముఖ్యమంత్రులు కొణిదల పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు కార్యక్రమం సమర్థవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఫుడ్ కమిటీ బాధ్యతలు నంద్యాల జనసేన పార్టీ నాయకులు రాచమడుగు సుందర్ మరియు చందు నిర్వర్తిస్తున్నారు. కార్యక్రమం విజయవంతం కావడానికి వీరు విస్తృత ఏర్పాట్లు చేపట్టారని పార్టీ వర్గాలు తెలిపాయి.

కర్నూలులో జరుగనున్న ‘సూపర్ జీఎస్టీ – సూపర్ సక్సెస్’ కార్యక్రమం వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అలాగే ఉపముఖ్యమంత్రులు కొణిదల పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు కార్యక్రమం సమర్థవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఫుడ్ కమిటీ బాధ్యతలు నంద్యాల జనసేన పార్టీ నాయకులు రాచమడుగు సుందర్ మరియు చందు నిర్వర్తిస్తున్నారు.
కార్యక్రమం విజయవంతం కావడానికి వీరు విస్తృత ఏర్పాట్లు చేపట్టారని పార్టీ వర్గాలు తెలిపాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.