Tuesday, 31 March 2026
  • Home  
  • నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన నంద్యాల జిల్లా ఐఎంఏ కార్యదర్శి డా. మహమ్మద్ రఫీ
- E-పేపర్

నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన నంద్యాల జిల్లా ఐఎంఏ కార్యదర్శి డా. మహమ్మద్ రఫీ

నంద్యాల జిల్లా నూతన ఐఎంఏ (ఇండియన్ మెడికల్ అసోసియేషన్) కార్యదర్శిగా ఇటీవల ఎన్నికైన ప్రముఖ వైద్యులు డాక్టర్ మహమ్మద్ రఫీ ఈరోజు తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ని నంద్యాల టీడీపీ కార్యాలయం నందు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ వైద్యులు సమాజానికి చేస్తున్న సేవలను కొనియాడారు. “నంద్యాల జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్న ఐఎంఏ కి ప్రభుత్వం తరఫున, నా తరఫున పూర్తి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని” ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.

నంద్యాల జిల్లా నూతన ఐఎంఏ (ఇండియన్ మెడికల్ అసోసియేషన్) కార్యదర్శిగా ఇటీవల ఎన్నికైన ప్రముఖ వైద్యులు డాక్టర్ మహమ్మద్ రఫీ ఈరోజు తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ని నంద్యాల టీడీపీ కార్యాలయం నందు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ వైద్యులు సమాజానికి చేస్తున్న సేవలను కొనియాడారు. “నంద్యాల జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్న ఐఎంఏ కి ప్రభుత్వం తరఫున, నా తరఫున పూర్తి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని” ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.