శ్రీకాళహస్తి, పిబ్రవరి 03, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి పట్టణంలోని హిందూ స్మశాన వాటికలో వెట్టి కార్మికులతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు సమస్యలు పరిష్కరించాలని పట్టణవాసులు శ్రీకాళహస్తి రేవిన్యుదివిజినల్ అధికారికి వినతి పత్రం అందజేశారు. పట్టణ ప్రజలు ఎదోర్కొంటున్న ప్రధాన సమస్యలగుర్చి బాదితులు మాట్లాడుతూ…మృతిచెందిన వ్యక్తి దేహా ఖననానికి, దహనమునకు (గ్యాస్ బర్నింగ్, కట్టెలతో కాల్చడానికి తగిన ధరలను నిర్ణయించి సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలనీ, కర్మక్రియల మండపం వద్ద మౌలిక వసతులు సదుపాయాలు కల్పించాలని RDO కి వినతి పత్రం ఇవ్వడము జరిగినదని వారు తెలిపారు. ఈ కార్యక్రమం లో తెలుగు దేశం పార్టీ యూనిట్ ఇంచార్జి మునిరాజా యాదవ్, ధర్మరాజుల గుడి జీర్ణోద్ధరణ కమిటీ చైర్మన్ MS రెడ్డి, తెలుగు దేశం పార్టీ నాయకుడు కుమార్, స్మశాన వాటిక సమస్యల పోరాట కమిటి సభ్యులు సంజాకుల మురళీ కృష్ణ, రాజు,జయప్రకాశ్, మేస్త్రీ ఆనంద్, శివకుమార్, భార్గవ్ పాల్గొన్నారు.
హిందూ స్మశాన వాటికలో సమస్యలు పరిష్కరించాలని ఆర్.డి.ఓ.కి వినతి
శ్రీకాళహస్తి, పిబ్రవరి 03, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి పట్టణంలోని హిందూ స్మశాన వాటికలో వెట్టి కార్మికులతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు సమస్యలు పరిష్కరించాలని పట్టణవాసులు శ్రీకాళహస్తి రేవిన్యుదివిజినల్ అధికారికి వినతి పత్రం అందజేశారు. పట్టణ ప్రజలు ఎదోర్కొంటున్న ప్రధాన సమస్యలగుర్చి బాదితులు మాట్లాడుతూ…మృతిచెందిన వ్యక్తి దేహా ఖననానికి, దహనమునకు (గ్యాస్ బర్నింగ్, కట్టెలతో కాల్చడానికి తగిన ధరలను నిర్ణయించి సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలనీ, కర్మక్రియల మండపం వద్ద మౌలిక వసతులు సదుపాయాలు కల్పించాలని RDO కి వినతి పత్రం ఇవ్వడము జరిగినదని వారు తెలిపారు. ఈ కార్యక్రమం లో తెలుగు దేశం పార్టీ యూనిట్ ఇంచార్జి మునిరాజా యాదవ్, ధర్మరాజుల గుడి జీర్ణోద్ధరణ కమిటీ చైర్మన్ MS రెడ్డి, తెలుగు దేశం పార్టీ నాయకుడు కుమార్, స్మశాన వాటిక సమస్యల పోరాట కమిటి సభ్యులు సంజాకుల మురళీ కృష్ణ, రాజు,జయప్రకాశ్, మేస్త్రీ ఆనంద్, శివకుమార్, భార్గవ్ పాల్గొన్నారు.

