Thursday, 31 July 2025
  • Home  
  • హరిహర వీరమల్లు “మహార్యాలీ”కి భారీ షురూ – బలిజ వీధి శ్రీ గంగమ్మ తల్లి వద్ద ప్రత్యేక పూజలు
- అన్నమయ్య

హరిహర వీరమల్లు “మహార్యాలీ”కి భారీ షురూ – బలిజ వీధి శ్రీ గంగమ్మ తల్లి వద్ద ప్రత్యేక పూజలు

రైల్వే కోడూరు నియోజకవర్గంలో “హరిహర వీరమల్లు” ఉద్యమాన్ని మహోత్సవంలా. బుధవారం బలిజ వీధి గంగమ్మ తల్లి ఆలయంలో గౌరవ ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఆధ్వర్యంలో, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర పర్యవేక్షణలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజలు జనసేన అధినేత ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గోత్ర నామాలతో,ఆయన కల్యాణ పరిపాలనకు మద్దతుగా నిర్వహించారు. సంఖ్యలో జనసేన అభిమానులు, కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు అనగా జూలై 23న జరగబోయే మహార్యాలీకి ఇది ఓ శుభ సంకేతం.ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు మాట్లాడుతూ – “ప్రజల కోసం పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ అండగా నిలబడే సమయం ఇది. రాబోయే మహార్యాలీకి కుటుంబ సమేతంగా తరలిరండి.. మన డిప్యూటీ ముఖ్యమంత్రి కి మీ మద్దతును తెలియజేయండి” అని ప్రస్తుత.రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర గారు – “రైల్వే కోడూరులో వీర మల్లు విశ్వరూపం చూపించాలి. యువత, కార్యకర్తలంతా ఏకతాటిపై ర్యాలీకి సిద్ధమవ్వాలి.. సాయంత్రం జరగబోయే ఈ మహా ర్యాలీలో మనకు మన నాయకుడి మీద ఉన్న అభిమానాన్ని చాటి చెబుదాం” అంటూ జోష్ నింపారు.బుధవారం సాయంత్రం 5 గంటలకు “హరిహర వీరమల్లు” మహార్యాలీ ప్రారంభం. రైల్వే కోడూరు ప్రజలు, యువత, జనసేన అభిమానులుపెద్దఎత్తున తరలివచ్చి ఈ ర్యాలీని విజయవంతం చేయాలని కోరుకుందాం.

రైల్వే కోడూరు నియోజకవర్గంలో “హరిహర వీరమల్లు” ఉద్యమాన్ని మహోత్సవంలా. బుధవారం బలిజ వీధి గంగమ్మ తల్లి ఆలయంలో గౌరవ ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఆధ్వర్యంలో, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర పర్యవేక్షణలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజలు జనసేన అధినేత ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గోత్ర నామాలతో,ఆయన కల్యాణ పరిపాలనకు మద్దతుగా నిర్వహించారు. సంఖ్యలో జనసేన అభిమానులు, కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు అనగా జూలై 23న జరగబోయే మహార్యాలీకి ఇది ఓ శుభ సంకేతం.ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు మాట్లాడుతూ – “ప్రజల కోసం పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ అండగా నిలబడే సమయం ఇది. రాబోయే మహార్యాలీకి కుటుంబ సమేతంగా తరలిరండి.. మన డిప్యూటీ ముఖ్యమంత్రి కి మీ మద్దతును తెలియజేయండి” అని ప్రస్తుత.రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర గారు – “రైల్వే కోడూరులో వీర మల్లు విశ్వరూపం చూపించాలి. యువత, కార్యకర్తలంతా ఏకతాటిపై ర్యాలీకి సిద్ధమవ్వాలి.. సాయంత్రం జరగబోయే ఈ మహా ర్యాలీలో మనకు మన నాయకుడి మీద ఉన్న అభిమానాన్ని చాటి చెబుదాం” అంటూ జోష్ నింపారు.బుధవారం సాయంత్రం 5 గంటలకు “హరిహర వీరమల్లు” మహార్యాలీ ప్రారంభం. రైల్వే కోడూరు ప్రజలు, యువత, జనసేన అభిమానులుపెద్దఎత్తున తరలివచ్చి ఈ ర్యాలీని విజయవంతం చేయాలని కోరుకుందాం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.