దేవీ నవరాత్రులు శుభ సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణంలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ శీతాలాంబ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ శాసన సభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి మరియు దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు.వారికి మాజీ దేవస్థానం బోర్డు మెంబర్ పాలమంగళం రవి తదితరులు స్వాగతం పలికి అమ్మవారి దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో కంట ఉదయ్ కుమార్,ఫజల్ తదితరులు పాల్గొన్నారు.

శీతాలమ్మ అమ్మవారిని దర్శించుకున్న శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే
దేవీ నవరాత్రులు శుభ సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణంలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ శీతాలాంబ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ శాసన సభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి మరియు దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు.వారికి మాజీ దేవస్థానం బోర్డు మెంబర్ పాలమంగళం రవి తదితరులు స్వాగతం పలికి అమ్మవారి దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో కంట ఉదయ్ కుమార్,ఫజల్ తదితరులు పాల్గొన్నారు.

