మల్కిపురం నవంబర్ 15 పున్నమి ప్రతినిధి శ్రీ చింతా.కోటమ్మ సూర్య ప్రకాష్ రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వారి కుమారుడు చింతా.సుధాకర్ రావు జగదీశ్ మరియు వారి కుటుంబ సభ్యులు ద్వారా 21 సంవత్సరాల నుంచి వృద్ధులకు మరియు అనాధ పిల్లలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో వివి మెరక సర్పంచ్ ఓగూరి. రత్నకుమారి బాబుల్, జాన. శంకర్రావు,(బాబ్జి) సహదేవ్. తాడి, ఉప్పు సోమరాజు, ఇనుమర్తి . శ్రీకాంత్, కందనాల ముత్యాలు, కారు పత్తి భాస్కర నాగేశ్వరరావు, కొండ బాబి, గోళ్ళ బాపూజీ, జాన పార్వతీశం, గుంటు. రంగా తదితరులు పాల్గొన్నారు.

వివి మెరక గ్రామంలో నిరుపేద వృద్ధులకు దుప్పట్లు పంపిణీ
మల్కిపురం నవంబర్ 15 పున్నమి ప్రతినిధి శ్రీ చింతా.కోటమ్మ సూర్య ప్రకాష్ రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వారి కుమారుడు చింతా.సుధాకర్ రావు జగదీశ్ మరియు వారి కుటుంబ సభ్యులు ద్వారా 21 సంవత్సరాల నుంచి వృద్ధులకు మరియు అనాధ పిల్లలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో వివి మెరక సర్పంచ్ ఓగూరి. రత్నకుమారి బాబుల్, జాన. శంకర్రావు,(బాబ్జి) సహదేవ్. తాడి, ఉప్పు సోమరాజు, ఇనుమర్తి . శ్రీకాంత్, కందనాల ముత్యాలు, కారు పత్తి భాస్కర నాగేశ్వరరావు, కొండ బాబి, గోళ్ళ బాపూజీ, జాన పార్వతీశం, గుంటు. రంగా తదితరులు పాల్గొన్నారు.

