శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనార్థం విచ్చేసిన అనకాపల్లి పార్లమెంట్ సభ్యలు,రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ సి.యం.రమేష్ కు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి,బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ తో కలిసి సాదర స్వాగతం పలికారు.వారికి ధర్మకర్తల మండలి అధ్యక్షులు కొట్టే సాయి శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం చేయించారు.దర్శనం అనంతరం వేదపండితులు వేద మంత్రాలతో ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు.అనంతరం వారికి వాయు లింగేశ్వరుని తీర్థప్రసాదాలు, చిత్రపటం మరియు శేషవస్త్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యుడు గాదేపాకుల గోపి,దేవస్థానం ఏ.ఈ.ఓ మోహన్,అలాగే ఆలయ అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.

వాయులింగేశ్వరుని సేవలో రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ సి.యం.రమేష్
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనార్థం విచ్చేసిన అనకాపల్లి పార్లమెంట్ సభ్యలు,రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ సి.యం.రమేష్ కు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి,బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ తో కలిసి సాదర స్వాగతం పలికారు.వారికి ధర్మకర్తల మండలి అధ్యక్షులు కొట్టే సాయి శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం చేయించారు.దర్శనం అనంతరం వేదపండితులు వేద మంత్రాలతో ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు.అనంతరం వారికి వాయు లింగేశ్వరుని తీర్థప్రసాదాలు, చిత్రపటం మరియు శేషవస్త్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యుడు గాదేపాకుల గోపి,దేవస్థానం ఏ.ఈ.ఓ మోహన్,అలాగే ఆలయ అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.

