ప్రకాశం జిల్లా బేస్తవారిపేట పట్టణంలో అతిగా మద్యం సేవించి శనివారం ఒక వ్యక్తి మృతి చెందాడు. మృతుడిని పాత మల్లాపురం గ్రామానికి చెందిన అంకయ్యగా పోలీసులు గుర్తించారు. ఆదివారం ఎస్సై రవీంద్రారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, అతిగా మద్యం సేవించడం వల్లే మృతి సంభవించిందని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

- ఆంధ్రప్రదేశ్
మృతుడి వివరాలు గుర్తించుట పోలీసులు
ప్రకాశం జిల్లా బేస్తవారిపేట పట్టణంలో అతిగా మద్యం సేవించి శనివారం ఒక వ్యక్తి మృతి చెందాడు. మృతుడిని పాత మల్లాపురం గ్రామానికి చెందిన అంకయ్యగా పోలీసులు గుర్తించారు. ఆదివారం ఎస్సై రవీంద్రారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, అతిగా మద్యం సేవించడం వల్లే మృతి సంభవించిందని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

