Sunday, 7 December 2025
  • Home  
  • మూలపేటలో పేదలకు నిత్యావసర వస్తువుల పంపిణీ
- Featured

మూలపేటలో పేదలకు నిత్యావసర వస్తువుల పంపిణీ

పున్నమి ప్రతినిథి షేక్ . ఉస్మాన్ అలీ…✍️­­­ నెల్లూరు నగరంలోని మూలపేటలోని శంకర మఠం నందు నిరుపేదలకు బియ్యం నిత్యావసర సరుకులు, కూరగాయలను గురువారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దాతలుగా శంకర మఠం మేనేజర్ కొర్రపాటి నందకిషోర్ & ఉషా,మాళెం సుధీర్ కుమార్ రెడ్డి ,దూబగుంట గౌరీశంకర్,అమంచెర్ల ప్రభాకర్,పొచాగ్నుల పవన్,స్వరాజు రాజేష్ పాల్గొన్నారు.

పున్నమి ప్రతినిథి షేక్ . ఉస్మాన్ అలీ…✍️­­­

నెల్లూరు నగరంలోని మూలపేటలోని శంకర మఠం నందు నిరుపేదలకు బియ్యం నిత్యావసర సరుకులు, కూరగాయలను గురువారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దాతలుగా శంకర మఠం మేనేజర్ కొర్రపాటి నందకిషోర్ & ఉషా,మాళెం సుధీర్ కుమార్ రెడ్డి ,దూబగుంట గౌరీశంకర్,అమంచెర్ల ప్రభాకర్,పొచాగ్నుల పవన్,స్వరాజు రాజేష్ పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.