శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని శనివారం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (FAC) ఛైర్మెన్ శశిధర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ముందుగా వారికి ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికి రాహు కేతు పూజలు,అంతరాలయ దర్శన ఏర్పాట్లు చేశారు.దర్శనానంతరం వారికి వేద పండితుల ఆశీర్వచనం,స్వామి అమ్మవార్ల తీర్ధ ప్రసాదాలు, చిత్ర పటాన్ని అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ AEO మోహన్,APRO రవి,ఆలయ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి పాల్గొన్నారు.

ముక్కంటి ని దర్చించుకున్న ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్
శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని శనివారం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (FAC) ఛైర్మెన్ శశిధర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ముందుగా వారికి ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికి రాహు కేతు పూజలు,అంతరాలయ దర్శన ఏర్పాట్లు చేశారు.దర్శనానంతరం వారికి వేద పండితుల ఆశీర్వచనం,స్వామి అమ్మవార్ల తీర్ధ ప్రసాదాలు, చిత్ర పటాన్ని అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ AEO మోహన్,APRO రవి,ఆలయ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి పాల్గొన్నారు.

