శ్రీ జ్ఞాన ప్రసూన్నాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని కాంగ్రెస్ సీనియర్ నేత హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపేంద్ర సింగ్ హూడా బుధవారం దర్శించుకున్నారు. ముందుగా వారికి టిడిపి సీనియర్ నేత లక్కమనేని మధు బాబు ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించి ఆలయంలో ప్రత్యేక దర్శనం ఏర్పాట్లును కల్పించారు.దర్శనానంతరం వారికి ఆశీర్వదించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలను,చిత్ర పటాన్ని అందజేశారు.ఈ కార్యక్రంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ స్టేట్ కౌన్సిల్ మెంబెర్ డా.యల్లంపాటి కోటేశ్వర బాబు,టిడిపి నాయకులు మాజీ కౌన్సిలర్ రవీంద్రబాబు పాల్గొన్నారు.

ముక్కంటిని దర్శించుకున్న హర్యానా మాజీ ముఖ్యమంత్రి
శ్రీ జ్ఞాన ప్రసూన్నాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని కాంగ్రెస్ సీనియర్ నేత హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపేంద్ర సింగ్ హూడా బుధవారం దర్శించుకున్నారు. ముందుగా వారికి టిడిపి సీనియర్ నేత లక్కమనేని మధు బాబు ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించి ఆలయంలో ప్రత్యేక దర్శనం ఏర్పాట్లును కల్పించారు.దర్శనానంతరం వారికి ఆశీర్వదించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలను,చిత్ర పటాన్ని అందజేశారు.ఈ కార్యక్రంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ స్టేట్ కౌన్సిల్ మెంబెర్ డా.యల్లంపాటి కోటేశ్వర బాబు,టిడిపి నాయకులు మాజీ కౌన్సిలర్ రవీంద్రబాబు పాల్గొన్నారు.

