పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ( సంగిశెట్టి ధనుంజయ్ ) మార్చ్ 23 : ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న ప్రజావ్యతిరేక పాలనపై మహేశ్వరం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ సెక్రటరీ సామ మహేందర్ రెడ్డి తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశారు సోమవారం పత్రికా ప్రకటన విడుదల చేస్తూ ఎన్నికల ముందు గొప్పగా ప్రకటించిన పథకాలు ఇప్పటికీ అమలుకాలేదని రైతులు, నిరుద్యోగులు, పేద ప్రజలు నేడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రైతులకు హామీ ఇచ్చిన ఆర్థిక సహాయం తగ్గించడం అన్యాయం నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ లేదు పెన్షన్ల పెంపు గురించి స్పష్టత లేదు సంక్షేమ పథకాల అమలులో గందరగోళం ప్రభుత్వం మాటలు ఒకలా, పనులు మరోలా ఉండటం ప్రజలను మోసం చేయడమే. ఈ పరిస్థితిని బిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని ప్రజల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి, ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాను. లేకపోతే ప్రజలతో కలిసి ఆందోళనలు చేపట్టాల్సి వస్తుందని ప్రజల హక్కుల కోసం మా పోరాటం కొనసాగుతుందని తెలిపారు

* ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం .. బిఆర్ఎస్ పార్టీ సెక్రటరీ సామ మహేందర్ రెడ్డి *
పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ( సంగిశెట్టి ధనుంజయ్ ) మార్చ్ 23 : ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న ప్రజావ్యతిరేక పాలనపై మహేశ్వరం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ సెక్రటరీ సామ మహేందర్ రెడ్డి తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశారు సోమవారం పత్రికా ప్రకటన విడుదల చేస్తూ ఎన్నికల ముందు గొప్పగా ప్రకటించిన పథకాలు ఇప్పటికీ అమలుకాలేదని రైతులు, నిరుద్యోగులు, పేద ప్రజలు నేడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రైతులకు హామీ ఇచ్చిన ఆర్థిక సహాయం తగ్గించడం అన్యాయం నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ లేదు పెన్షన్ల పెంపు గురించి స్పష్టత లేదు సంక్షేమ పథకాల అమలులో గందరగోళం ప్రభుత్వం మాటలు ఒకలా, పనులు మరోలా ఉండటం ప్రజలను మోసం చేయడమే. ఈ పరిస్థితిని బిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని ప్రజల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి, ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాను. లేకపోతే ప్రజలతో కలిసి ఆందోళనలు చేపట్టాల్సి వస్తుందని ప్రజల హక్కుల కోసం మా పోరాటం కొనసాగుతుందని తెలిపారు

