Sunday, 7 December 2025
  • Home  
  • పిడుగుపాటుతో వ్యక్తికీ తీవ్రగాయాలు
- తిరుపతి

పిడుగుపాటుతో వ్యక్తికీ తీవ్రగాయాలు

తొట్టంబేడు నవంబర్ 21, పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలం కొత్త కండ్రిక గ్రామానికి చెందిన టి. నరసింహారెడ్డి (36) కొత్త కండ్రిగ పెట్రోల్ బంకుకి ఎదురుగా ఉన్న తన పొలాలలో వరి నాట్లు వేస్తుండగా వర్షం కారణంగా గొడుగు పట్టుకుని వున్నా నరసింహారెడ్డి పక్కనే పిడుగు పడడంతో ఆ వ్యక్తి వద్ద ఉన్న మొబైల్ ఫోన్ పేలడంతో అతనికి తొడ దగ్గర తీవ్రగాయాలై అధిక రక్తస్రావం జరగడంటో అతని బందువులు హుటాహుటిన శ్రీకాళహస్తి దగ్గరలో ఉన్న ఎంజీఎం హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళినా ఫలితం లేకపోవడంతో మెరుగైన చికిత్సకోసం నరసింహారెడ్డిని వేలూరు హాస్పిటల్ కి తరలించడం జరిగింది.

తొట్టంబేడు నవంబర్ 21, పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలం కొత్త కండ్రిక గ్రామానికి చెందిన టి. నరసింహారెడ్డి (36) కొత్త కండ్రిగ పెట్రోల్ బంకుకి ఎదురుగా ఉన్న తన పొలాలలో వరి నాట్లు వేస్తుండగా వర్షం కారణంగా గొడుగు పట్టుకుని వున్నా నరసింహారెడ్డి పక్కనే పిడుగు పడడంతో ఆ వ్యక్తి వద్ద ఉన్న మొబైల్ ఫోన్ పేలడంతో అతనికి తొడ దగ్గర తీవ్రగాయాలై అధిక రక్తస్రావం జరగడంటో అతని బందువులు హుటాహుటిన శ్రీకాళహస్తి దగ్గరలో ఉన్న ఎంజీఎం హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళినా ఫలితం లేకపోవడంతో మెరుగైన చికిత్సకోసం నరసింహారెడ్డిని వేలూరు హాస్పిటల్ కి తరలించడం జరిగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.