Tuesday, 9 December 2025
  • Home  
  • పిటిడి ఉద్యోగులకు రూ. 27 వేల కనీస వేతనం ఇవ్వాలి
- ఆంధ్రప్రదేశ్

పిటిడి ఉద్యోగులకు రూ. 27 వేల కనీస వేతనం ఇవ్వాలి

శ్రీకాకుళం : ప్రజా రవాణా సంస్థ (పిటిడి / ఆర్టీసీ) ఉద్యోగులకు కనీస వేతనం రూ.27వేలు ఇవ్వాలని  ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామోదరరావు కోరారు. పే రివిజన్ కమిషన్ కు సమర్పించనున్న ప్రతిపాదనను సోమవారం శ్రీకాకుళం లో విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 68 శాతం ఫిట్ మెంట్ ను అవును చేయాలన్నారు. పాత పెన్షన్ విధానాన్ని వర్తింప చేయాలని కోరారు.

శ్రీకాకుళం : ప్రజా రవాణా సంస్థ (పిటిడి / ఆర్టీసీ) ఉద్యోగులకు కనీస వేతనం రూ.27వేలు ఇవ్వాలని  ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామోదరరావు కోరారు. పే రివిజన్ కమిషన్ కు సమర్పించనున్న ప్రతిపాదనను సోమవారం శ్రీకాకుళం లో విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 68 శాతం ఫిట్ మెంట్ ను అవును చేయాలన్నారు. పాత పెన్షన్ విధానాన్ని వర్తింప చేయాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.