
నెల్లూరు VHPS జిల్లా అధ్యక్షులు రమేష్ నాయుడు బుధవారం నెల్లూరు నగరంలోని పదరూపల్లిలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ద్య్ కార్మికుల కళ్ళు కడిగి సత్కరించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ… ప్రజల ప్రాణాలను కాపాడటంలో ప్రధాన పాత్ర వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలు మారువలేనివి అని కొనియాడారు.వారిని సత్కరించడం సంతోషంగా ఉందన్నారు.

