ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర PAC సభ్యులు ఎమ్మిగనూరు నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ డా బి వి జయనాగేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు గోనెగండ్ల 234 బూత్ మొట్టి విధి నందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారిచేసిన నూతన స్మార్ట్ రేషన్ కార్డులను సచివాలయం సిబ్బందితో కలసి పంపిణి చేసిన గోనెగండ్ల సర్పంచ్ హైమావతి,బూత్ ఇంచార్జ్ ఐటీడీపి రాంపురం రఫీక్.కార్డులు అందుకున్న లబ్ధిదారులు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ సుభాన్,మోహన్ తదితరులు పాల్గొన్నారు…

నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణి:-గోనెగండ్ల 234 బూత్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర PAC సభ్యులు ఎమ్మిగనూరు నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ డా బి వి జయనాగేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు గోనెగండ్ల 234 బూత్ మొట్టి విధి నందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారిచేసిన నూతన స్మార్ట్ రేషన్ కార్డులను సచివాలయం సిబ్బందితో కలసి పంపిణి చేసిన గోనెగండ్ల సర్పంచ్ హైమావతి,బూత్ ఇంచార్జ్ ఐటీడీపి రాంపురం రఫీక్.కార్డులు అందుకున్న లబ్ధిదారులు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ సుభాన్,మోహన్ తదితరులు పాల్గొన్నారు…

