ఖమ్మం పున్నమి ప్రతి నిధి.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాతృ మూర్తి ని అసభ్య పదజాలం తో మాట్లాడిన రాహుల్ గాంధీ క్షమపణ చెప్పాలి అని డిమాండ్ చేస్తూ ఆదివారం జరిగే ర్యాలీ మరియు దిష్టి బొమ్మ దహనం ని జయ ప్రదం చేయాలని బీజేపీ ఖమ్మం రెండవ పట్టణ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ కోరారు

