శ్రీకాళహస్తి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముని రెడ్డి(సాయి లతా మెడికల్స్)తమ్ముడు దగ్గోలు వేణు రెడ్డి ఆకస్మికంగా మృతి చెందారు.కావున గురువారం శ్రీకాళహస్తి పట్టణం 19వ వార్డు లోని వారి స్వగృహానికి శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి మరియు దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు వెళ్లి వేణు రెడ్డి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.నివాళులర్పించిన వారిలో గోరా,కంట ఉదయ్ కుమార్,ఫజల్,ముని కృష్ణారెడ్డి,జీవీకే రెడ్డి తదితరులు ఉన్నారు.

దగ్గోలు వేణు రెడ్డి మృతికి నివాళులర్పించిన శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే
శ్రీకాళహస్తి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముని రెడ్డి(సాయి లతా మెడికల్స్)తమ్ముడు దగ్గోలు వేణు రెడ్డి ఆకస్మికంగా మృతి చెందారు.కావున గురువారం శ్రీకాళహస్తి పట్టణం 19వ వార్డు లోని వారి స్వగృహానికి శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి మరియు దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు వెళ్లి వేణు రెడ్డి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.నివాళులర్పించిన వారిలో గోరా,కంట ఉదయ్ కుమార్,ఫజల్,ముని కృష్ణారెడ్డి,జీవీకే రెడ్డి తదితరులు ఉన్నారు.

