ఖమ్మం పున్నమి ప్రతినిధి
బీసీ రిజర్వేషన్ విషయం లో తెలంగాణ హై కోర్టు వైకరికి నిరసన గా ఈ నెల 18న తెలంగాణ బీసీ సంఘాలు బంద్ కి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఖమ్మం టూ టౌన్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ యాదవ్ ఖమ్మం నగరము లో ప్రతి వ్యాపార వాణిజ్య, వర్తక, కర్షక, విద్యాసంస్థలు స్వచ్చందంగా బంద్ లో పాల్గొని బంద్ ని విజయవంతం చేయాలి అని పిలిపునిచ్చారు.


