మొంథా తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు శ్రీకాళహస్తి పట్టణంలోని నాలుగో వార్డ్ నందు గల ఏనుగులగుంట ప్రాంతం ముంపుకు గురికావడంతో అనేక కుటుంబాలు వారు నివాసం ఉంటున్న ఇళ్లను కోల్పోవడం జరిగింది.ఈ ప్రాంతాన్ని స్థానిక ఎమ్మార్వో గురువారం సందర్శించారు.ఈ సందర్భంగా భాగంగా వారు మాట్లాడుతూ తుఫాన్ కారణంగా ఇళ్లను కోల్పోయినటువంటి బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలను అందించడం జరుగుతుందని ఎమ్మార్వో భరోసా ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో నాలుగో వార్డ్ ఇంచార్జ్ ఉలస రామ్మూర్తి,నాలుగో వార్డ్ బూత్ ఇంచార్జ ఉలస సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

తుఫాను బాధిత ప్రాంతాలను పరిశీలించిన శ్రీకాళహస్తి ఎమ్మార్వో
మొంథా తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు శ్రీకాళహస్తి పట్టణంలోని నాలుగో వార్డ్ నందు గల ఏనుగులగుంట ప్రాంతం ముంపుకు గురికావడంతో అనేక కుటుంబాలు వారు నివాసం ఉంటున్న ఇళ్లను కోల్పోవడం జరిగింది.ఈ ప్రాంతాన్ని స్థానిక ఎమ్మార్వో గురువారం సందర్శించారు.ఈ సందర్భంగా భాగంగా వారు మాట్లాడుతూ తుఫాన్ కారణంగా ఇళ్లను కోల్పోయినటువంటి బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలను అందించడం జరుగుతుందని ఎమ్మార్వో భరోసా ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో నాలుగో వార్డ్ ఇంచార్జ్ ఉలస రామ్మూర్తి,నాలుగో వార్డ్ బూత్ ఇంచార్జ ఉలస సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

