కరోన మహమ్మారి వలన మనుషులే కాదు రోడ్డున తిరిగే మూగజీవాలకు కూడా ఆహారం దొరక్క విలవిలలాడుతున్నాయి. ఆకలితో కవర్లు తింటున్న గోవులను గమనించిన వన్ టౌన్ సీఐ మధు బాబు రోటరీ క్లబ్ నెల్లూరు కార్యదర్శి మరియు కూరగాయల మార్కెట్ సెక్రటరీ అయిన అజీజ్ కు చెప్పగా వెంటనే స్పందించి వారి మిత్రుడు హాజీ తో కలసి కలిసి డైక్రస్ రోడ్డు సెంటర్ నందు ఆవులకు అరటి పండ్లను, ఆకుకూరలను సొరకాయలను ఆహారంగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది కూడా పాల్గొని వాటికి ఆహారాన్ని అందించడం జరిగిందని రోటరీ క్లబ్ అధ్యక్షుడు సతీష్ కుమార్ తెలియజేశారు. ఈ విధంగా మూగ జీవాలు కూడా ఆహారాన్ని అందజేసి తమ మానవత్వాన్ని చూపుతున్నారు పోలీసు వారు మరియు రోటరీ వారు.
డైకస్ రోడ్డు సెంటర్ నందు మూగజీవాలకు ఆహారాన్ని అందిస్తున్న పోలీస్ సిబ్బంది
కరోన మహమ్మారి వలన మనుషులే కాదు రోడ్డున తిరిగే మూగజీవాలకు కూడా ఆహారం దొరక్క విలవిలలాడుతున్నాయి. ఆకలితో కవర్లు తింటున్న గోవులను గమనించిన వన్ టౌన్ సీఐ మధు బాబు రోటరీ క్లబ్ నెల్లూరు కార్యదర్శి మరియు కూరగాయల మార్కెట్ సెక్రటరీ అయిన అజీజ్ కు చెప్పగా వెంటనే స్పందించి వారి మిత్రుడు హాజీ తో కలసి కలిసి డైక్రస్ రోడ్డు సెంటర్ నందు ఆవులకు అరటి పండ్లను, ఆకుకూరలను సొరకాయలను ఆహారంగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది కూడా పాల్గొని వాటికి ఆహారాన్ని అందించడం జరిగిందని రోటరీ క్లబ్ అధ్యక్షుడు సతీష్ కుమార్ తెలియజేశారు. ఈ విధంగా మూగ జీవాలు కూడా ఆహారాన్ని అందజేసి తమ మానవత్వాన్ని చూపుతున్నారు పోలీసు వారు మరియు రోటరీ వారు.