Saturday, 19 July 2025
  • Home  
  • డైకస్ రోడ్డు సెంటర్ నందు మూగజీవాలకు ఆహారాన్ని అందిస్తున్న పోలీస్ సిబ్బంది
- Featured

డైకస్ రోడ్డు సెంటర్ నందు మూగజీవాలకు ఆహారాన్ని అందిస్తున్న పోలీస్ సిబ్బంది

కరోన మహమ్మారి వలన మనుషులే కాదు రోడ్డున తిరిగే మూగజీవాలకు కూడా ఆహారం దొరక్క విలవిలలాడుతున్నాయి. ఆకలితో కవర్లు తింటున్న గోవులను గమనించిన వన్ టౌన్ సీఐ మధు బాబు రోటరీ క్లబ్ నెల్లూరు కార్యదర్శి మరియు కూరగాయల మార్కెట్ సెక్రటరీ అయిన అజీజ్ కు చెప్పగా వెంటనే స్పందించి వారి మిత్రుడు హాజీ తో కలసి కలిసి డైక్రస్ రోడ్డు సెంటర్ నందు ఆవులకు అరటి పండ్లను, ఆకుకూరలను సొరకాయలను ఆహారంగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది కూడా పాల్గొని వాటికి ఆహారాన్ని అందించడం జరిగిందని రోటరీ క్లబ్ అధ్యక్షుడు సతీష్ కుమార్ తెలియజేశారు. ఈ విధంగా మూగ జీవాలు కూడా ఆహారాన్ని అందజేసి తమ మానవత్వాన్ని చూపుతున్నారు పోలీసు వారు మరియు రోటరీ వారు.

కరోన మహమ్మారి వలన మనుషులే కాదు రోడ్డున తిరిగే మూగజీవాలకు కూడా ఆహారం దొరక్క విలవిలలాడుతున్నాయి. ఆకలితో కవర్లు తింటున్న గోవులను గమనించిన వన్ టౌన్ సీఐ మధు బాబు రోటరీ క్లబ్ నెల్లూరు కార్యదర్శి మరియు కూరగాయల మార్కెట్ సెక్రటరీ అయిన అజీజ్ కు చెప్పగా వెంటనే స్పందించి వారి మిత్రుడు హాజీ తో కలసి కలిసి డైక్రస్ రోడ్డు సెంటర్ నందు ఆవులకు అరటి పండ్లను, ఆకుకూరలను సొరకాయలను ఆహారంగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది కూడా పాల్గొని వాటికి ఆహారాన్ని అందించడం జరిగిందని రోటరీ క్లబ్ అధ్యక్షుడు సతీష్ కుమార్ తెలియజేశారు. ఈ విధంగా మూగ జీవాలు కూడా ఆహారాన్ని అందజేసి తమ మానవత్వాన్ని చూపుతున్నారు పోలీసు వారు మరియు రోటరీ వారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.