Wednesday, 25 March 2026
  • Home  
  • డాక్టర్” ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఘనల్ నివాళులర్పించిన విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం
- యాదాద్రి భువనగిరి

డాక్టర్” ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఘనల్ నివాళులర్పించిన విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం

యాదాద్రి భువనగిరి జిల్లా ఆగస్టు పున్నమి (ప్రతినిధి) ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ప్రధాన కార్యదర్శి స్వర్ణకార సంఘం జిల్లా కోశాధికారి తంగళ్ళపల్లి గిరిధరాచారి ఆధ్వర్యంలో సహృదయ అనాధాశ్రమంలో ఏర్పాటు చేసిన పండ్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం జిల్లా అధ్యక్షుడు దేవరకొండ నరసింహ చారి మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి రోజున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పిలుపుమేరకు అధికారికంగా జయశంకర్ సార్ జయంతి వేడుకలు నిర్వహించినందుకు జిల్లా కలెక్టర్ గారి తో పాటు జిల్లా అధికారులతో పాటు ప్రతి ప్రభుత్వ సిబ్బందికి విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సహృదయ అనాలాశ్రమంలో పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించిన తంగళ్ళపల్లి గిరిధరాచారి జాతీయ యాదాద్రి జిల్లా MRPS నాయకులు కొంగరి మహేష్ గార్లు భువనగిరి పట్టణ కాంగ్రెస్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు కుంచం రాజు గార్లు జిల్లా మాల మహానాడు కార్యదర్శి పడిగేమ్ శ్రీనివాస్ గార్లు ఎర్రోజు నరేష్ కందుకూరు శ్రీనివాస్లకు ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు అభినందిస్తూ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సహృదయ ఆశ్రమం కొనసాగించడం చాలా విశేషం త్వరలోనే ఈ ఆశ్రమానికి గౌరవ విప్పు ఐలయ్య బోనగిరి శాసనసభ్యులు కుంభ అనిల్ కుమార్ రెడ్డి గారు ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ ఆశ్రమానికి తీసుకువస్తామని జయశంకర్ సార్ ఆశయాలను కొనసాగిస్తామని

యాదాద్రి భువనగిరి జిల్లా ఆగస్టు పున్నమి (ప్రతినిధి)

ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ప్రధాన కార్యదర్శి స్వర్ణకార సంఘం జిల్లా కోశాధికారి తంగళ్ళపల్లి గిరిధరాచారి ఆధ్వర్యంలో సహృదయ అనాధాశ్రమంలో ఏర్పాటు చేసిన పండ్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం జిల్లా అధ్యక్షుడు దేవరకొండ నరసింహ చారి మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి రోజున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పిలుపుమేరకు అధికారికంగా జయశంకర్ సార్ జయంతి వేడుకలు నిర్వహించినందుకు జిల్లా కలెక్టర్ గారి తో పాటు జిల్లా అధికారులతో పాటు ప్రతి ప్రభుత్వ సిబ్బందికి విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సహృదయ అనాలాశ్రమంలో పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించిన
తంగళ్ళపల్లి గిరిధరాచారి
జాతీయ యాదాద్రి జిల్లా MRPS నాయకులు కొంగరి మహేష్ గార్లు
భువనగిరి పట్టణ కాంగ్రెస్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు కుంచం రాజు గార్లు
జిల్లా మాల మహానాడు కార్యదర్శి పడిగేమ్ శ్రీనివాస్ గార్లు
ఎర్రోజు నరేష్ కందుకూరు శ్రీనివాస్లకు ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు అభినందిస్తూ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సహృదయ ఆశ్రమం కొనసాగించడం చాలా విశేషం త్వరలోనే ఈ ఆశ్రమానికి గౌరవ విప్పు ఐలయ్య బోనగిరి శాసనసభ్యులు కుంభ అనిల్ కుమార్ రెడ్డి గారు ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ ఆశ్రమానికి తీసుకువస్తామని జయశంకర్ సార్ ఆశయాలను కొనసాగిస్తామని

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.