పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ( సంగిశెట్టి ధనుంజయ్ ) మార్చ్ 23 : సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రానికి చెందిన మాజీ ఎంపీపీ గుత్త ఉమా ప్రేమ్ చందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా రెండోసారి ఎన్నికైన సందర్భంగా సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి గారు గుత్తా ఉమా ఫ్రేమ్చందర్ రెడ్డి ని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో 8వ వార్డ్ మెంబర్ సభవత్ రఘునాయక్, గునిగంటి రాజు గౌడ్, యువజన కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి ఉప్పల నాగరాజు, యువజన కాంగ్రెస్ మండల కార్యదర్శి కొండ నవీన్ గౌడ్, బానోతు కిరణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు

* జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన గుత్త ఉమా ఫ్రేమ్ చందర్ రెడ్డి ని సన్మానించిన సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి *
పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ( సంగిశెట్టి ధనుంజయ్ ) మార్చ్ 23 : సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రానికి చెందిన మాజీ ఎంపీపీ గుత్త ఉమా ప్రేమ్ చందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా రెండోసారి ఎన్నికైన సందర్భంగా సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి గారు గుత్తా ఉమా ఫ్రేమ్చందర్ రెడ్డి ని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో 8వ వార్డ్ మెంబర్ సభవత్ రఘునాయక్, గునిగంటి రాజు గౌడ్, యువజన కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి ఉప్పల నాగరాజు, యువజన కాంగ్రెస్ మండల కార్యదర్శి కొండ నవీన్ గౌడ్, బానోతు కిరణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు

