గుంటూరు సదరన్ ప్రవేట్ లెక్చరర్, టీచర్ ఆర్గనైజేషన్, కేవిఆర్ అండ్ జయలక్ష్మి ఎడ్యుకేషన్ ట్రస్ట్ ప్రవేట్ టీచర్స్, లెక్చరర్ కి డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి (టీచర్స్ డే) సందర్భముగా డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ జాతీయ ప్రతిభ పురస్కారాలు ప్రకటించనున్నారు.ఈ జాతీయ అవార్డుకు నంద్యాల స్ధానిక బాల అకాడమీ రవీంద్ర హై స్కూల్,మ్యాథ్స్ ఉపాధ్యాయులు వి.లక్ష్మీనారాయణ మరియు తెలుగు ఉపాధ్యాయులు యం.సురేష్ బాబు లకు ఈ అవార్డులు అందించనున్నారు ఈ వేడుక ఈ నెల 31 వ తేదీన గుంటూరు లోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా జాతీయ ప్రతిభ అవార్ధులకు ఎంపికైన ఉపాధ్యాయులను పాఠాశాల డైరెక్టర్ యం.జీ.వి. రవీంద్రనాద్ మరియు ప్రిన్సిపాల్ మాధవి లత మరియు ఉపాధ్యాయులు, విద్యార్ధులు అభినందనలు తెలియజేశారు.

జాతీయ ప్రతిభ పురస్కార అవార్డులకు ఎంపికైన నంద్యాల బాల అకాడమీ ఉపాధ్యాయులు
గుంటూరు సదరన్ ప్రవేట్ లెక్చరర్, టీచర్ ఆర్గనైజేషన్, కేవిఆర్ అండ్ జయలక్ష్మి ఎడ్యుకేషన్ ట్రస్ట్ ప్రవేట్ టీచర్స్, లెక్చరర్ కి డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి (టీచర్స్ డే) సందర్భముగా డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ జాతీయ ప్రతిభ పురస్కారాలు ప్రకటించనున్నారు.ఈ జాతీయ అవార్డుకు నంద్యాల స్ధానిక బాల అకాడమీ రవీంద్ర హై స్కూల్,మ్యాథ్స్ ఉపాధ్యాయులు వి.లక్ష్మీనారాయణ మరియు తెలుగు ఉపాధ్యాయులు యం.సురేష్ బాబు లకు ఈ అవార్డులు అందించనున్నారు ఈ వేడుక ఈ నెల 31 వ తేదీన గుంటూరు లోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా జాతీయ ప్రతిభ అవార్ధులకు ఎంపికైన ఉపాధ్యాయులను పాఠాశాల డైరెక్టర్ యం.జీ.వి. రవీంద్రనాద్ మరియు ప్రిన్సిపాల్ మాధవి లత మరియు ఉపాధ్యాయులు, విద్యార్ధులు అభినందనలు తెలియజేశారు.

