Monday, 23 March 2026
  • Home  
  • గాయత్రీ దేవిగా అమ్మవారు
- ఎలూరు

గాయత్రీ దేవిగా అమ్మవారు

గాయత్రీ దేవిగా అమ్మవారు ఆగిరిపల్లి: దసరా మహోత్సవంలో భాగంగా రెండవ రోజు మంగళవారం దుర్గమ్మ తల్లి గాయత్రీ దేవిగా దర్శనమిచ్చారు. స్థానిక రుద్రభూమి వద్ద ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో అమ్మవారిని గాయత్రీ దేవిగా అలంకరించారు. ఆలయ అర్చకులు శ్రీనివాసమూర్తి చండీ హోమం, కుంకుమ పూజ నిర్వహించారు. ఆలయంలో భవానీలకు అన్నదానం నిర్వహించారు. దమ్మన్న మండపం, రజక వీధిలో భక్తులు అమ్మవారిని గాయత్రీ దేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఈదులగూడెం, వట్టిగుడిపాడు లో రామాలయం సెంటర్ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారిని పలువురు దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వట్టిగుడిపాడు రామాలయం సెంటర్లో గాయత్రీ దేవిగా దర్శనమిస్తున్న అమ్మవారు

గాయత్రీ దేవిగా అమ్మవారు
ఆగిరిపల్లి:
దసరా మహోత్సవంలో భాగంగా రెండవ రోజు మంగళవారం దుర్గమ్మ తల్లి గాయత్రీ దేవిగా దర్శనమిచ్చారు. స్థానిక రుద్రభూమి వద్ద ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో అమ్మవారిని గాయత్రీ దేవిగా అలంకరించారు. ఆలయ అర్చకులు శ్రీనివాసమూర్తి చండీ హోమం, కుంకుమ పూజ నిర్వహించారు. ఆలయంలో భవానీలకు అన్నదానం నిర్వహించారు. దమ్మన్న మండపం, రజక వీధిలో భక్తులు అమ్మవారిని గాయత్రీ దేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఈదులగూడెం, వట్టిగుడిపాడు లో రామాలయం సెంటర్ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారిని పలువురు దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
వట్టిగుడిపాడు రామాలయం సెంటర్లో గాయత్రీ దేవిగా దర్శనమిస్తున్న అమ్మవారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.