కార్తిక పౌర్ణమి పురస్కరించుకొని బుధవారం కనిగిరి ఆర్టీసీ డిపో నుండి శ్రీశైలం, భైరవకోన, పాకల కు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు ఆర్టీసీ డిపో మేనేజర్ మహమ్మద్ సయనా బేగం తెలిపారు. మంగళవారం మాట్లాడుతూ బుధవారం తెల్లవారుజామున మూడు గంటల నుండి ప్రతి అరగంటకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని భక్తులు ఈ అవకాశం చేసుకోవాలని కోరారు.
- ఆంధ్రప్రదేశ్
కనిగిరి నుండి ప్రత్యేక బస్సులు
కార్తిక పౌర్ణమి పురస్కరించుకొని బుధవారం కనిగిరి ఆర్టీసీ డిపో నుండి శ్రీశైలం, భైరవకోన, పాకల కు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు ఆర్టీసీ డిపో మేనేజర్ మహమ్మద్ సయనా బేగం తెలిపారు. మంగళవారం మాట్లాడుతూ బుధవారం తెల్లవారుజామున మూడు గంటల నుండి ప్రతి అరగంటకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని భక్తులు ఈ అవకాశం చేసుకోవాలని కోరారు.

