ఎన్టీఆర్ జిల్లా, సెప్టెంబర్, (పున్నమి ప్రతినిధి)
నారా లోకేష్ ప్రకటించినట్లు, జిల్లాలో 175 నియోజకవర్గాల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేయనున్నారు. వరల్డ్ క్లాస్ సెంట్రల్ లైబ్రరీ కోసం 150 కోట్లు ఖర్చు చేయబడతాయని ఆయన తెలిపారు. గ్రంథాలయాల అభివృద్ధికి శోభా డెవలపర్స్ 100 కోట్లు సహాయం చేశారు. సెంట్రల్ లైబ్రరీని 24 నెలల్లో పూర్తి చేయాలని మంత్రి లోకేష్ అన్నారు. అవసరమైన పుస్తకాలను కొనుగోలు చేసి, డిజిటల్ లైబ్రరీలను కూడా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అలాగే, గ్రామ సచివాలయాల్లో రీడింగ్ రూమ్లను ఏర్పాటు చేస్తారని పేర్కొన్నారు.


